Breaking News

Daily Archives: March 2, 2025

కష్టపడే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కష్టపడే వారికి పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల పదవులు పొందిన వారి పరిచయ కార్యక్రమం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆదివారం జరిగింది. మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కూట‌మి ప్ర‌భుత్వం 9 …

Read More »

సామాజిక సేవ దృక్పథంతో కార్పోరేట్ చికిత్స అందించడమే శ్రీ భవాని హస్పిటల్ లక్ష్యం

-డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ శ్రీభవాని మల్టీ స్పెషాలిటి ఎండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్యుడికి వైద్య సేవలు దూరమౌతున్నాయని ఆ అంతరాన్ని తగ్గించి సామాన్యూడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందలన్న సంకల్పంతో శ్రీభవాని మల్టీ స్పెషాలిటి ని ప్రారంభించామని ఎండి డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భవాని పురంలోని శ్రీ భవాని మల్టీ స్పెషాలిటి హస్పటల్ లో జర్నలిస్ట్ లకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు కిడ్ని, లంగ్స్, షుగర్, ఎముకల దృడత్వ …

Read More »

ప్రత్యేక విద్యా సంస్థలను నిర్మించడంలో పెట్టుబడి పెట్టాలని భారతీయ కార్పొరేట్లను కోరిన భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్

-హిందూజా ఫౌండేషన్ చైర్మన్ అశోక్ హిందూజా, హిందూజా కళాశాలను డీమ్డ్ విశ్వవిద్యాలయంగా మార్చే ప్రణాళికలను ప్రకటించారు -హిందూజా ఫౌండేషన్ 2030 నాటికి 1 మిలియన్ విద్యార్థులను శక్తివంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యలో 75 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తుచేస్తూ, హిందూజా గ్రూప్ తన ప్రధాన సంస్థ హిందూజా కాలేజ్ ఆఫ్ కామర్స్ ద్వారా భారతదేశ భవిష్యత్తును రూపొందించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది, ఇది శరణార్థుల పిల్లల కోసం ఒక వినయపూర్వకమైన ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైంది. నేడు …

Read More »

మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్

-8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభం -రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ… -నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజుల పాటు టైలరింగ్ లో శిక్షణ -బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ -1,02,832 మహిళా లబ్ధిదారుల ఎంపిక -శిక్షణ అనంతరం కుట్టు మిషన్ల పంపిణీ -రూ.255 కోట్ల వ్యయం -చంద్రన్న పాలనలోనే మహిళా సంక్షేమం -స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోండి -మహిళలకు మంత్రి సవిత పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం …

Read More »

సవితమ్మ శభాష్!

-మానవత్వం చాటుకున్న మంత్రి సవితపై ప్రశంసలు పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. తీవ్రంగా గాయపడి బాధతో విలవిలాడుతూ, రోడ్డుపై నిస్సహాయంగా పడివున్న వ్యక్తిని గుర్తించి తన ఎస్కార్ వాహనంలో ఆసుపత్రికి పంపించారు. అక్కడితో తన పని అయిపోయిందని భావించకుండా, బాధ్యయుతమైన నాయకురాలిగా స్పందిస్తూ, ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేశారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. మంత్రి సవిత స్పందించిన తీరును చూసి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన …

Read More »

ఉదయం 8 గంటల నుంచి శాసనమండలి ఎన్నికల ఓట్ల కౌంటింగ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తేది.03-02-2025 (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. ఆదివారం ఏసీ కళాశాల ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి ఎన్నికలు కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసిన కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ …

Read More »

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 3 వ తేదీ సోమవారం పీజీఆర్ఎస్ రద్దు

-ప్రజలు మీకోసం పోర్టల్ ద్వారా సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా అర్జీలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు -కలెక్టర్ పీ.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్‌లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ జేశారు. కావున మార్చి 3 వ తేదీ సోమవారం పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదని …

Read More »

పుచ్చకాయ పోషకాల గని!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శరీరానికి కావలసినన్ని విటమిన్లు అందించడంతో పాటు పుచ్చకాయ అత్యంత సులువుగా జీర్ణమవుతుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా పుచ్చకాయలను అందరూ ఇష్టంగా తింటారు. దీనిలో మూడింట ఒక వంతు క్యాలరీలు మాత్రమే ఉండడం వల్ల శరీరం బరువు పెరిగే అవకాశం లేదు. ఒకవిధంగా పోషకాల గని ఇది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని ఇస్తుంది. దాహార్తి నుంచి రక్షిస్తుంది. 21 శాతం సి- విటమిన్‌, 18 శాతం …

Read More »