-సంపన్నులు – పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యం -ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చు -అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం’ -మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం -2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పం -ఉగాది రోజున అమరావతిలో పీ4 ప్రారంభం -పీ4 విధానానికి తుదిరూపు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి …
Read More »Daily Archives: March 24, 2025
వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
-రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు -ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలెర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి -ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలి -తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు -పశువుల కోసం గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం -పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలి…తాగునీరు అందుబాటులో ఉంచాలి -అడవుల్లో అగ్నిప్రమాదాలుపై అప్రమత్తంగా ఉండాలి..డ్రోన్లతో పర్యవేక్షించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని …
Read More »ఆపరేషన్ మోడల్లో ‘పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు’ నిర్వహణ
-జూన్ 20 కల్లా డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశం -ఆర్ధిక భారం తగ్గేలా సరికొత్తగా ఆలోచన చేయండి -సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆర్ధిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా …
Read More »టేబుల్ టెన్సిస్ పతకాలు సాధించిన ఉద్యోగినులకు సిఎస్ అభినందలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొన్నరాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కాంస్య పతకాలు సాధించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందనలు తెలిపారు.ఈమేరకు కాంస్య పతకాలు సాధించిన మైనార్టీ సంక్షేమ శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న మద్దా బేబి సరోజిని,జిఏడిలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సహదేవ సత్యవతిలు సోమవారం రాష్ట్ర సచివాలయంలో వారు సాధించిన కాంస్య పతకాలు, ప్రశంసా పత్రాలను సిఎస్ కు చూపించారు.ఈసందర్భంగా సిఎస్ …
Read More »శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి టీటీడీ ఆర్థికసాయం
-రూ.కోటి మంజూరు చేసిన టీటీడీ పాలకమండలి -కృతజ్ఞతలు తెలిపిన శాప్ ఛైర్మన్ రవినాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తూ టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలారావు, ఏఈవో, బోర్డు సభ్యులను సోమవారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ గతంలో శ్రీనివాస …
Read More »మామిడి రైతులకు సబ్సిటీ రుణాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం
-30 కోట్లతో నూజివీడు మామిడి మార్కెట్ యార్డు మరింత అభివృద్ధి. -త్వరలో మామిడి ఎయిర్ కార్గో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి. -గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన డ్రిప్ ఇరిగేషన్,మామిడి రైతులకు ఇన్సూరెన్స్,సబ్సిటీ రుణాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం, మంత్రి కొలుసు పార్థసారధి, -మామిడి పరిశోధనలు రైతులకు లాభసాటిగా ఉండాలి. -నూజివీడు మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్కుషాప్ను నూజివీడు పట్టణంలో నాగేంద్ర వరలక్ష్మి కల్యాణ మండపంలో సోమవారం జరిగింది -మామిడి పరిశోధన మార్కెట్ సౌకర్యాల,మామిడి రైతుల రాబడి, …
Read More »డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయండి
-ప్రజలకు మరింత చేరువగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకెళ్లండి -ఆర్టీజీఎస్పై సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీజీఎస్లో చేపడుతున్న డేటా అనుసంధాన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. ఆర్టీజీఎస్ కార్యకలాపాలైన సోమవారం ఆర్టీజీఎస్లో ఆయన సమీక్ష నిర్వహించారు. డేటా అనుసంధానంతో ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డేటా అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంకా …
Read More »వయోవృద్దుల,విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం
-ఇతర ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్దులకు నేరుగా వారి ఖాతాల్లో ఫించను జమ -అర్హత కలిగిన ఏ ఒక్కరి ఫించన్ తొలగించం -కేంద్ర సహకారం తో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్దాశ్రమాలు -వయోవృద్దుల,విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వయోవృద్దుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల మరియు …
Read More »సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి కందుల దుర్గేష్
-ఏప్రిల్ 30న జరిగే స్వామి చందనోత్సవం నాటికి ప్రసాద్ స్కీం ద్వారా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ -భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం సింహాచలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ స్వామి అధ్యాత్మిక క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రసిద్ధ సింహాచలం క్షేత్రాన్ని …
Read More »రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ జెండా ఎగురవేసిన మంత్రి కందుల దుర్గేష్
-రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్..బీచ్ సౌందర్యం,స్వచ్ఛతను కాపాడేలా కార్యక్రమాలుండాలని తెలిపిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్న మంత్రి దుర్గేష్ -బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ ను పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపిన మంత్రి దుర్గేష్ -నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకునేందుకు నాయకులు, అధికారులు, ప్రజలు సమైక్యంగా పనిచేయాలని పిలుపు -బీచ్ పరిశుభ్రతకు పర్యాటకులు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపు -అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తద్వారా పర్యాటకాభివృద్ధి, ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తామన్న మంత్రి …
Read More »
Prajavartha Online Telugu News