Breaking News

Daily Archives: March 24, 2025

నగరానికి వచ్చే అన్ని రోడ్లను అభివృద్థి చేస్తాం

–డ్రైనేజీ నిర్మాణానికి రూ.150 కోట్ల కేటాయింపు –4వ డివిజన్‌లో రూ.87 లక్షల విలువైన అభివృద్థి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోకి వచ్చే అన్ని రహదారులను అభివృద్థి చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. విజయవాడ నగరంలోని రహదారులతో పాటుగా నగరంలోకి వచ్చే అన్ని రోడ్లను అభివృద్థి చేయాల్సిందిగా సీఆర్‌డీఏ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారని అన్నారు. సీఆర్‌డీఏ కమీషనర్, ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి ఇటీవలే నియోజకవర్గంలోని …

Read More »

కారుణ్య నియామకం పొందిన అభ్యర్ధులు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులు 13 మందికి గ్రామ / వార్డు సచివాలయాల్లో మరియు ప్రిజన్ శాఖలో , అలాగే 9 మందికి జిల్లా పంచాయితీ శాఖలో నలుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా , ఐదుగురుకి బిల్ కలెక్టర్లుగా కారుణ్య నియామకపు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తో …

Read More »

సాయుధ దళాల పతాక దినోత్సవం 2024 నిధికి విరాళాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక బృందాల నుండి పీడీ మెప్మా వి.విజయలక్ష్మీ సాయుధ దళాల పతాక దినోత్సవం 2024 నిధికి విరాళాల నిమిత్తం సేకరించిన మొత్తం రూ. 2,05,197/- (అక్షరాల రెండు లక్షల ఐధు వేల నూట తొంబై ఏడు రూపాయులు మాత్రమే) చెక్కును సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ చేతుల …

Read More »

ప్రతి పిటీషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి పిటీషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు , డిఆర్ఓ షేక్. ఖాజావలి , ఆర్డిఓ శ్రీనివాస రావు ప్రజల నుండి 231 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల …

Read More »

ఆర్టీజిఎస్ డేటా బేస్ లో తమ వివరాలు తప్పనిసరి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం నుండి పౌర సేవలతో పాటుగా సంక్షేమ పధకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు వార్డ్ సచివాలయాల కుటుంబాల (హౌస్ హోల్డ్) జాబితా లేదా ఆర్టీజిఎస్ డేటా బేస్ లో తమ వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జిఓఎంఎస్ నం.2 (7-3-2025) మేరకు ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు పొందాలంటే …

Read More »

మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, టాయ్ లెట్స్ ల టెండర్, బహిరంగ వేలం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, టాయ్ లెట్స్ ల టెండర్ మరియు బహిరంగ వేలం ఈ నెల 27న జిఎంసి ట్రావెలర్స్ బంగ్లాలో నిర్వహిస్తామని, ఆసక్తి కల్గినవారు పాల్గొనవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి నగరపాలక సంస్థ మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, టాయ్ లెట్స్ లకు టెండర్ మరియు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న …

Read More »

డయల్ యువర్ కమిషనర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలల్లో మౌలిక వసతులకు సంబందించి తక్షణం శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …

Read More »

అన్నక్యాంటీన్ల పరిసరాల్లో మొక్కలు నాటాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్నక్యాంటీన్ల పరిసరాల్లో మొక్కలు నాటాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లచెరువు మెయిన్ రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మొక్కలతో ఆహ్లాధకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక …

Read More »

పారిశుధ్య మెరుగు కోసం ప్రత్యేక దృష్టి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో పారిశుధ్య మెరుగు కోసం ప్రత్యేక దృష్టి సారించామని, అధికారులు, కార్యదర్శులు పనితీరు మార్చుకొని ఎక్కడా ఫిర్యాదులు లేని విధంగా కృషి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ గారు యాదవుల బజార్, ఆనందపేట, అలీ నగర్, సూర్య నగర్, కబాడీ గూడెం, ఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

ఎస్సార్ ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రపంచ క్షయ దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సా ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కళాశాల నందు ప్రపంచ క్షయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ విట్టల్ రావు క్షయ వ్యాధి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి తెలిపారు. క్షయ …

Read More »