Breaking News

Daily Archives: March 24, 2025

మలబార్ సామాజిక భాధ్యత అభినందనీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక భాధ్యతో మలబార్ అందిస్తున్న సేవలు అభినంధనీయమని సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు సోమవారం స్థానిక తుమ్మల పల్లి కళా క్షేత్రంలో మలబార్ గోల్డ్ &డైమండ్ ఆధ్వర్యంలో విధ్యార్థినులకు స్కాలర్ అంద చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 60 వేల మందికి భోజనం ఏర్పాటు చేయడం స్పూర్తి దాయకని అన్నారు. ఆడపిల్లలు పేదరికంతో చదువు ఆగిపోగుడదన్నారు.వ్యాపార దృక్పథం కాకుండా సమాజ సంక్షేమం కోరే మలబార్ సేవలును ఆధర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం మలబార్ …

Read More »

ఆయిల్ పామ్ తోటల పైలెట్ డ్రోన్ సర్వేను విజయవంతం

-వ్యవసాయానికి అనుగుణంగా సాంకేతికత: 3F ఆయిల్ పామ్ చెట్ల లెక్కింపు, ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (FFB) అంచనా మరియు ఆరోగ్య పర్యవేక్షణ కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తుంది -ఖచ్చితమైన GPS కవరేజ్‌తో దాదాపు 1150 హెక్టార్లలో సర్వే జరిగింది -3F ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ 30000 హెక్టార్లలో అధునాతన వ్యవసాయ పరిష్కారాలతో రైతులకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం అంతటా సర్వేను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది పశ్చిమ గోదావరి, నేటి పత్రిక ప్రజావార్త : 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశంలో ఆయిల్ పామ్ …

Read More »

బీసీల‌కు అన్నింటా 52% రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందే

-కుల‌గ‌ణ‌న లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో బీసీ జ‌నాభా 52 శాతం -బీహార్‌లో 65 శాతం రిజ‌ర్వేష‌న్లు వారికేనన్న సీఎం నితీష్ కుమార్‌ -మ‌రి ఇక్క‌డ అదే న్యాయం ఎందుకు అమ‌లుచేయ‌రు? -రాష్ట్రంలో రెండు కులాల వారికే అగ్ర‌తాంబూలం -బీఎస్పీ ఏపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ పూర్ణ‌చంద్ర‌రావు ధ్వ‌జం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న చేసి, మొత్తం జ‌నాభాలో 52 % మంది బీసీలు ఉన్న‌ట్లుగా లెక్క తేల్చార‌ని, అందువ‌ల్ల వారికి విద్య‌, ఉద్యోగాలు, స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల్లో 52% రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌ని …

Read More »

ఎస్సి వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం…

-మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సి వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ స్పష్టం చేశారు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఎస్సి వర్గీకరణ ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు …

Read More »

గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు స్వాగ‌తం ప‌లికిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జ‌రిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, స‌మీరా న‌జీర్ దంప‌తుల‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) , ఎసిఎ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌, ఎసిఎ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్ ల‌తో క‌లిసి పుష్పగుచ్చం అందించి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికి జ్ఞాపిక‌ను కూడా బ‌హుక‌రించారు. …

Read More »

విశాఖలో 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం క‌ల్పించిన ఎసిఎ

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జ‌రిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను గ్రౌండ్ లో వీక్షించే అవ‌కాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ (ఎసిఎ) 30మంది అనాథ చిన్నారుల‌కు క‌ల్పించింది. వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శ‌రణాల‌యానికి 30 టికెట్లు త‌న సొంత నిధుల‌తో కొని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అంద‌జేసింది. మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన చిన్నారుల‌కు ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని …

Read More »

2023-24 లో ఏపీ లైబ్ర‌రీ అథారిటీ నుంచి నిధుల మంజూరు కోరుతూ ఎలాంటి ప్ర‌తిపాదన రాలేదు

-కేంద్ర సంస్కృతి ,పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్ల‌డి -జాతీయ గ్రంథాలయాల మిషన్ (NML) పథకంపై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద రావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో గ‌త మూడేళ్ల‌లో రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ ఫౌండేషన్ (RRRLF) ద్వారా 61 గ్రంథాల‌యాలు మాత్ర‌మే స‌హాయం పొందాయి. 2021-22 లో 22 గ్రంథాలయాలు, 2022-23 లో 21 గ్రంథాలయాలు, 2023-24 లో 18 గ్రంథాలయాలు రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ …

Read More »

బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలు

-ప్రస్తుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదు అదుపులోనే ఉంది -ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి శాసన సభ్యులు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవవడంతో పాటు మరణాలు కూడా …

Read More »

రాష్ట్రంలో ఆయుష్ సేవ‌ల విస్తృతికి కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు

-భారీ స్థాయిలో ఉన్న ఖాళీల‌ను స‌త్వ‌ర‌మే భ‌ర్తీ చేయాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం -ఆయుష్ డిస్పెన్సిరీల్లో 50 శాతం డాక్ట‌ర్ల కొర‌త‌ -దేశ‌విదేశాల్లో ఈ సేవ‌ల ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతున్నా గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంపై మంత్రి ఆందోళ‌న‌ -ఆఖ‌రి మూడేళ్ల‌లో గ‌త ప్ర‌భుత్వం జాతీయ ఆయుష్ మిష‌న్ కింద చేసిన ఖ‌ర్చు శూన్యం -కూట‌మి ప్ర‌భుత్వం ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో చేసిన ఖ‌ర్చు రూ.41 కోట్లు -పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు చేప‌ట్టాల‌న్న మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

పునః కలయిక సమావేశం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : చెన్నై లోని వెల్లూరులోని రీజినల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొందిన 1990 బ్యాచ్ కు చెందిన ఏపీ జైలు అధికారులు 35 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. నగరం లోని ఒక హోటల్ లో జరిగిన పునఃకలయిక సమావేశం లో పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. 60 నుండి 76 సంవత్సరాల మధ్య వయస్సు లో ఉన్నవారు కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని విశ్రాంత డి ఎస్ పి డాక్టర్ కె వి నారాయణ అన్నారు. …

Read More »