Breaking News

Daily Archives: March 29, 2025

డిఆర్‌సి స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌లో సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం

-అర్ధ‌వంత‌మైన చ‌ర్చ‌ల కోసం ప‌లు మార్పుల్ని సూచించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -ఈ మార్పుల ఆధారంగా త‌దుప‌రి డిఆర్‌సి స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించిన మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విస్తృత ప్ర‌యోజ‌నాల కోసం ఉద్దేశించిన జిల్లా స‌మీక్షా సంఘాల (DRC-District Review Committees) నిర్వ‌హ‌ణ‌లో సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌ని వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ నొక్కి వ‌క్కాణించారు. ఈ మేర‌కు ఆయ‌న ప‌లు మార్పుల్ని సూచించారు. ఈ మార్పుల ఆధారంగా త‌దుప‌రి డిఆర్‌సి స‌మావేశాల్ని ఏర్పాటు చేయాల‌ని ఎన్టీఆర్ జిల్లా …

Read More »

శ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలి… : కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆత్మ విశ్వాసమే బలంగా విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని జిల్లా ప్రగతిని విశ్వ వినువీధు లకు చాటేలా అధికారులు చేయాలని.. పేదరిక నిర్మూలనకు ఈ ఉగాది నాంది కోరుతూ జిల్లా ప్రజలకు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు . రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న పి-4 పథకం దిగ్విజయంగా కొనసాగేందుకు ఈ ఉగాది నాంది కావాలని ఎన్టీఆర్ …

Read More »

నేటితో ముగియనున్న చేనేత ఎగ్జిబిషన్

– ఇప్పటి వరకు రూ. 50 లక్షల చేనేత వస్త్రాల అమ్మకాలు – నగర ప్రజల నుంచి విశేష ఆదరణకు ధన్యవాదాలు -చేనేతలకు ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని అందిస్తున్నది. – ఆదివారంతో ముగియనున్న చేనేత ఎగ్జిబిషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత ఎగ్జిబిషన్ కు విశేష ఆదరణ లభించడం హర్షనీయమని రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ కమిషనర్ రేఖారాణి అన్నారు. విజయవాడ పట్టణంలోని శేషసాయి కళ్యాణమండపంలో ప్రదర్శిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్ ను శనివారం అధిక సంఖ్యలో ప్రజలు సందర్శించారని …

Read More »

Smooth Online Filing and Tax Payment for Tomorrow and Day After

vijayawada, neti patrika prajavarta: The Chief Commissioner of Commercial Taxes (CCST) would like to inform all registered taxpayers that they can successfully submit their returns and make tax payments online without any interruptions on 30.03.2025 and 31.03.2025 In order to assist taxpayers during the process, Commercial Tax officials will be available to provide support and guidance as needed. We urge …

Read More »

30 మరియు 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కొరకు తెరిచి ఉంటాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు మార్చి 30 మరియు 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కొరకు తెరిచి ఉంటాయి. మార్చి నెల ఆఖరి రెండు రోజులు పన్ను చెల్లింపుదారులు తమ GST, VAT, మరియు ఇతర పన్నులను సకాలంలో చెల్లించుకునేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్ ద్వారా www.apct.gov.in వెబ్‌సైట్ ద్వారా 24/7 చెల్లింపులు జరిపేందుకు సౌకర్యం కల్పించబడింది. వెబ్‌సైట్‌లో ఇ-పేమెంట్ గేట్ వే ద్వారా పన్ను చెల్లింపులు సులభంగా పూర్తి చేయవచ్చు. అసిస్టెంట్ …

Read More »

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్ధిదారులకు e-KYC ప్రక్రియ గడువు పొడిగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2025 ఏప్రిల్ 30 వరకూ e-KYC ప్రక్రియ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆహార భద్రతా చట్టం క్రింద పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకుల సబ్సిడీలలో పారదర్శకత, సబ్సిడీ సజావుగా కేటాయింపు కొరకు e-KYC ప్రక్రియ తప్పనిసరి లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని గడువు తేదీ లోగా e-KYC ప్రక్రియను పూర్తిచేయవచ్చు.

Read More »

త‌ల‌స‌రి ఆదాయం, జీడీడీపీలో జిల్లాను ముందంజ‌లో నిల‌పాలి

– ఇత‌ర జిల్లాల‌తో ఆరోగ్య‌క‌ర పోటీతో స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో కృషిచేయాలి – స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు అధికారులు వినూత్న ఆలోచ‌నల‌తో ముందుకు రావాలి – అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర వార్షిక వృద్ధికి మించి పురోగ‌తికి కృషిచేయాలి – జిల్లాలో ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి విస్తృత అవ‌కాశాలు – వినూత్న ఆలోచ‌న‌తో ఖిల్లాపై డీఆర్‌సీ నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం – జిల్లా స‌మీక్షా క‌మిటీ (డీఆర్‌సీ) స‌మావేశంలో ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్ర‌క ఔన్న‌త్యానికి …

Read More »

రేపు, ఎల్లుండి ఉగాది మరియు రంజాన్ పండుగల శెలవు దినాలైనప్పటికీ యధావిధిగా పని చేయనున్నజిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రేపు, ఎల్లుండి ఉగాది మరియు రంజాన్ పండుగల శెలవు దినాలైనప్పటికీ యధావిధిగా పని చేయనున్నజిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు… కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆస్తి పన్ను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (2 రోజులే) గడువు ఉన్నందున ఈ నెల 30,31 తేదీల్లో ఉగాది, రంజాన్ పండుగ సెలవు రోజులైనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా జిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పని చేస్తాయని నగర కమిషనర్ పులి …

Read More »

నల్లపాడు చెరువుని తనిఖీ చేసి, మ్యాప్ ని పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలోని 93 ఎకరాల నల్లపాడు చెరువుని పూడికతీయించి, సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇరిగేషన్, రెవెన్యూ, జిఎంసి అధికారులతో కలిసి నల్లపాడు చెరువుని తనిఖీ చేసి, మ్యాప్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 27వ డివిజన్లోని నల్లపాడు చెరువులో 93 ఎకరాలను 30-40 …

Read More »

అన్నక్యాంటీన్లలో ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలి… : నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలని, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అధికారులను, అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. శనివారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో సమయానుగుణంగా ఆహారం అందించాలన్నారు. అలాగే పేద ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆయా క్యాంటీన్ల …

Read More »