గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ రెడ్డిపాలెం, గోరంట్ల, ఇన్నర్ రింగ్ రోడ్, భారత్ పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుధ్య పనుల కోసం కార్మికుల రేషనలైజేషన్, …
Read More »Daily Archives: March 29, 2025
గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ (బడ్జెట్) సమావేశం వాయిదా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 వార్షిక బడ్జెట్ పై శనివారం ఏర్పాటు చేసిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన వెంటనే ఉగాది, రంజాన్ పండుగల అనంతరం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం వాయిదా వేయాలని మెజార్టీ సభ్యుల కోరిక మేరకు నగర ఇంచార్జి మేయర్ షేక్ సజిలా , నగర కమిషనర్ తో చర్చించి శనివారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని, తదుపరి సమావేశ తేదీని త్వరలో తెలుపుతామన్నారు.
Read More »రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
-ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ గొప్ప ప్రారంభం కావాలని భగవంతున్ని వేడుకున్న మంత్రి దుర్గేష్ -తెలుగు వాళ్లు తొలి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. తెలుగువారికి ఉగాది పండుగ కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు అన్నారు.ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ గొప్ప ప్రారంభం కావాలని భగవంతున్ని ప్రార్థించానని తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో …
Read More »తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియ చేసిన కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. షెడ్రుచూలు కలియకతో ఉగాది పండుగ సందర్భంగా తయారు చేసుకునే ఉగాది పచ్చడి ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. షడ్రుచులు ల కలయిక తో కూడిన మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువు అనగా కారం, తిక్తం అనగా చేదు, కషాయం అనగా …
Read More »రాజమహేంద్రవరం గ్రామ ప్రదాయిని శ్రీ శ్యామలాంబ అమ్మవారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజల
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం గ్రామ ప్రదాయిని శ్రీ శ్యామలాంబ అమ్మవారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజల సందర్భముగా శనివారం రాజమహేంద్రవరం అర్బన్ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు( వాసు ) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించియున్నారు.
Read More »నిడదవోలు నియోజకవర్గం లో రూ. 30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
-27 మంది బాధిత లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ -ఇప్పటివరకు 59 మంది బాధితులకు రూ. 76 లక్షల విలువైన సీఎఆర్ఎఫ్, ఎల్ వోసీ చెక్కులు అందజేత -త్వరలోనే మరిన్ని చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటన -పేద ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తంగా నిలుస్తుందని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య చికిత్స పొందిన నిడదవోలు నియోజకవర్గంలోని 27 మంది పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన …
Read More »వసతి గృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, మౌలిక వసతులు మరమ్మత్తులు పూర్తి చెయ్యాలి
-రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఆయా పనులు పూర్తి కావాలి -ప్రతి వసతి గృహనికి ఒక ప్రత్యేక అధికారినీ నియమించి పర్యవేక్షణా బాధ్యత అప్పగించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో హేతుబద్ధీకరణ కలిగి ఉండాలని, మౌలిక వసతులు కల్పించే విధానంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతగా చేపట్టిన పనులను నిర్ణిత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ …
Read More »చిన్నారులు, తల్లిదండ్రులు అప్రమత్తంతో మెలగాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పినప్పుడే తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్. మాధురి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్ కే వి టి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ నందు పోక్సో , నల్సా చట్టాలపై అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్..మాధురి మాట్లాడుతూ బాల బాలికలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు, అసభ్యకరమైన ప్రవర్తన పట్ల చిన్నారులు …
Read More »ప్రజా వినియోగ సర్వీసుల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
– ప్రజా వినియోగ సేవలపై పారా లీగల్ వాలంటీర్లు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి – ప్రజలకు హక్కులు, అవకాశాల పై అవగాహన కల్పించడంపై ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుంది – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా వినియోగ సేవలను అందించే సంస్థలు (పబ్లిక్ యుటిలిటీ కంపెనీలు) మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ ప్రభుత్వ పరంగా అందుతున్న సేవలు విషయమై అవగాహన కల్పించే విధంగా చైతన్యం తీసుకుని రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి …
Read More »ఉగాది, రంజాన్ రోజున కూడా అందుబాటులో ఉన్న క్యాష్ కౌంటర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది, రంజాన్ సెలవ రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు అన్నియును అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన శనివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయలపై 50% వడ్డీ రాయితీ పండుగ రోజుల్లో కూడా ప్రజలు వినియోగించుకోగలరని, నగర పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రికి తొమ్మిది గంటల …
Read More »
Prajavartha Online Telugu News