రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం గ్రామ ప్రదాయిని శ్రీ శ్యామలాంబ అమ్మవారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజల సందర్భముగా శనివారం రాజమహేంద్రవరం అర్బన్ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు( వాసు ) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించియున్నారు.
Prajavartha Online Telugu News