-రాజమహేంద్రవరంలో జరిగిన ఎంవోయూతో విశాఖపట్నంలో 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహణకు మార్గం సుగమం -41వ ఐఏటీఓ వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో గర్వకారణమని తెలిపిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రమోషన్ మరియు డెస్టినేషన్ మార్కెటింగ్కు మరింత ఊతం ఇచ్చేలా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నం నగరంలో 2026 సెప్టెంబర్ 10 నుండి 12 వరకు 41వ ఐఏటీఓ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
-ఎన్నికల సిబ్బందికి జిల్లా స్థాయి బ్రెయిన్స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలను పూర్తిస్థాయిలో హేతుబద్ధీకరించి, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్రెయిన్స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమంలో కె భాస్కర్ రెడ్డి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ …
Read More »జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలును జిల్లా స్థాయి కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలి
– జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ – ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, సోము వీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆహార భద్రత చట్టం–2013 ప్రకారం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సమన్వయకర్త గా వి. పార్వతీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా …
Read More »గోదావరి పుష్కరాలు –2027కు వినూత్న పర్యాటక ప్రణాళికలు రూపొందించాలి
-టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం ప్రతినిధులతో కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు – 2027 సందర్భంగా జిల్లాకు వచ్చే యాత్రికులు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు సమగ్ర పర్యాటక ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్లో టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం, క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పుష్కరాల నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, …
Read More »పూలే–అంబేద్కర్ అవార్డుల ప్రదాన కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో పూలే, అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే–అంబేద్కర్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రతిభావంతులకు అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ .
Read More »పేద ప్రజలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి…
-సోలార్ రూఫ్ టాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పధకంలో ప్రతి ఒక్కరూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలం, కడియపుసావరం గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మన ప్రధానమంత్రి …
Read More »ఏప్రిల్ 13న యథావిధిగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్
-జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్ కు తహశీల్దార్ల హాజరు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం (ఏప్రిల్ 13) యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్లో తహశీల్దార్లు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారు. ఆన్లైన్ / టోల్ …
Read More »రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రముఖ నాట్య కళాకారులు నార్ని కేదారేశ్వరుడి జయంతి వేడుకలు
-ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నాట్య కళాకారులు స్వర్గీయ శ్రీ నార్ని కేదారేశ్వరుడి జయంతి సందర్భంగా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జరిగిన సంగీత, సాంస్కృతిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కళా వైభవం పరిఢవిల్లడానికి నార్ని కేదారేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.గతంలోనే విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు …
Read More »పేద విద్యార్థుల విద్యోన్నతికి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్
-ప్రభుత్వ కళాశాలలకు చెందిన 286 మంది మెరిట్ విద్యార్థులకు రూ. 22.56 లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన మలబార్ గోల్డ్ ఛారిటబుల్ సంస్థ..ప్రశంసించిన మంత్రి దుర్గేష్ -విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు సామాజిక సంస్థల ఆర్థిక చేయూత అవసరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో తెస్తున్న సంస్కరణలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు ఇతోధికంగా సాయం చేయడం గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు శ్రీకారం
– ఫేజ్ వన్ కింద రూ.9.55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన – మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి – తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు– 2027 సందర్భంగా చేపట్టవలసిన పనులను ఈరోజు నుంచి ప్రారంభం చేసినట్లు రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరం నగరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద రూ.9.55 కోట్ల తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపీ …
Read More »
Prajavartha Online Telugu News