-తారకరామ నగర్ నుండి రూపా నగర్, కృష్ణా నగర్ వరకు ప్రధాన రహదారి విస్తరణ, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు : ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నగర అభివృద్ధి పనులపై శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) సోము వీర్రాజు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు తారకరామ నగర్ నుండి రూపా నగర్, కృష్ణా నగర్ వరకు గల ప్రధాన రహదారి విస్తరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
నూతన రైతుబజార్ల నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రైతు బజార్ల సి ఈ వో డాక్టర్ కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతుబజార్ల ప్రధాన కార్యనిర్వాహక అధికారి (Chief Executive, Rythubazars) డాక్టర్ కె. మాధవీలత గురువారం రాజమహేంద్రవరం పరిధిలోని పలు రైతుబజార్లను సందర్శించి, నూతన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం లో నూతన రైతుబజార్ నిర్మాణ పనులను ఆమె తనిఖీ చేశారు. సుమారు రూ.55 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ఈ రైతుబజార్ ద్వారా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం 45వ వార్డులో రూ.45 …
Read More »ప్రపంచానికి ప్రకృతి అందాలు పంచే కడియం నర్సరీ రైతులే ఈ ప్రాంత అభివృద్ధికి జీవకర్ర:మంత్రి కందుల దుర్గేష్
-సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన షాపులు, షేడ్ నెట్స్, వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి -నర్సరీ రైతుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి..నర్సరీ రైతులకు త్వరలోనే బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచానికి అందమైన ప్రకృతిని పరిచయం చేయడంలో కడియం నర్సరీ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ ప్రాంత …
Read More »ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోర్టు ప్రాంగణాల్లో ‘వనమహోత్సవం’
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాన్యులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన (స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా) “వనమహోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు చేపడుతున్న ఈ మొక్కల పెంపకం కార్యక్రమం జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలు, న్యాయమూర్తుల నివాస గృహాల వద్ద మరియు వివిధ …
Read More »ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి
-ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి -ఓటరు జాబితా పరిశీలకులు కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పని చేస్తే నాణ్యమైన, విశ్వసనీయమైన తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు మాధవీలత పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు బజార్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. మాధవీలత మొదటి పర్యటన సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం …
Read More »రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజక వర్గాల్లో పలు పోలింగ్ కేంద్రాల తనిఖీ
-జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు SIR కార్యక్రమంపై క్షేత్రస్థాయి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా పరిశీలకులు శ్రీమతి కె. మాధవీలత గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజకవర్గాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కె మాధవీలత , బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఓటరు జాబితా పరిశీలన, మార్పులు- చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు, …
Read More »పుష్కరాల నాటికి ఆలయాల అభివృద్ధి పూర్తి చేస్తాం
– గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ సమీక్ష – దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ (ఎఫ్ఏసీ) కె. రామచంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలోని పలు పుష్కర ఘాట్లు, ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, పుష్కర స్పెషల్ …
Read More »ప్రత్యేక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
– అనపర్తి నియోజకవర్గంలో 84 అర్జీల స్వీకరణ – జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు వారాల పాటు ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం అనపర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్లో స్థానిక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్తో …
Read More »అనపర్తిలో రూ.80 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభం,
-రూ.40 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అనపర్తి గ్రామంలో ఎర్రకాలువ వంతెన నుంచి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వరకు రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు ప్రారంభం, రూ.40 లక్షల వ్యయంతో సి ఎస్ ఆర్ కింద నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. గ్రంథాలయ భవన నిర్మాణానికి రామచంద్ర పేపర్ మిల్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి రూ.20 లక్షలు అందించగా, మిగిలిన మండల పరిషత్ నిధులతో …
Read More »పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరియు ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం
-రాజమహేంద్రవరంలో జరిగిన ఎంవోయూతో విశాఖపట్నంలో 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహణకు మార్గం సుగమం -41వ ఐఏటీఓ వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో గర్వకారణమని తెలిపిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రమోషన్ మరియు డెస్టినేషన్ మార్కెటింగ్కు మరింత ఊతం ఇచ్చేలా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నం నగరంలో 2026 సెప్టెంబర్ 10 నుండి 12 వరకు 41వ ఐఏటీఓ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ …
Read More »
Prajavartha Online Telugu News