-సమావేశానికి డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు హాజరు -క్షేత్రస్థాయి నివేదికలతో సమావేశాన్ని నిర్వహించనున్న సీఎం -సచివాలయంలో హై లెవల్ మీటింగ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 03:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వామ్యులను చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల …
Read More »Daily Archives: August 11, 2026
ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్
-రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ -ఆర్టీజీఎస్ నుంచి చేపట్టిన వివిధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు.. ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత …
Read More »ఎల్ నినో సంక్షోభంలోనూ సానుకూల వృద్ధి
-వివిధ రంగాల్లో పెరుగుదలపై జూలై నెల ఆర్ధిక నివేదిక -విద్యుత్ వినియోగంలో 13.7, ఖనిజాల్లో 32.8 శాతం వృద్ధి -గణనీయంగా పెరిగిన దేశీయ, విదేశీ పర్యాటకులు -2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదు -15 శాతం వృద్ధిరేటు సాధించేలా సమగ్ర ప్రణాళికలు -సామాన్యుడిపై ధరల భారం లేకుండా కార్యాచరణ -జీఎస్డీపీ, నెలవారీ ఆర్ధిక నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష -2026 జూలై నెల ఆర్ధిక నివేదిక ముఖ్యమంత్రికి అందించిన ప్రణాళికా విభాగం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా …
Read More »ప్రగతి బాట… మారుమూల పల్లెలకు దారులు
-మరో 158 ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం -అమలులోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు -ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ. 422.10 కోట్ల నిధులు మంజూరు -347 కి.మీ పొడుగున, 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం -నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని చిట్టచివరి గ్రామానికి సైతం అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం. ఆ దిశగా వడివడిగా అడుగులు …
Read More »ఘనంగా ఐవిఎఫ్ విజయవాడ అర్బన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) విజయవాడ అర్బన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రముఖులు అంబికా కృష్ణ హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన ఐవీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా కొల్లూరు లక్ష్మణ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా …
Read More »ప్రజల స్వేచ్చ జీవితాల కోసం …పాలనలో మార్పురావాలి!
-ప్రభుత్వ మతోన్మాద విధానాలలో మార్పు రావాలి!! -నగర సమగ్రాభివృధికి నిధులు కేటాయించి…నగర అభివృధికి తోర్పడాలి…సిపిఐ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ ఉద్దేశంతో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి పరాయి పాలన నుండి విముక్తి కలిగించి దేశ సంపూర్ణ స్వతంత్రాన్ని సాధించారో నేడు పాలకులు ఆ లక్ష్య సాధన అందని ద్రాక్షగా మార్చి ప్రజలు జీవితాలలో స్వేచ్ఛను హరించే విధానాలు నశించి ప్రజల స్వేచ్ఛ జీవితాల కోసం…పాలనలో మార్పురావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు …
Read More »సర్వాంగ సుందరంగా సీడ్యాక్సెస్రోడ్డు
-26 రకాల మొక్కలతో సుందరీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి ప్రధాన మార్గమైన సీడ్ యాక్సెస్రోడ్డును ప్రారంభోత్సవానికి అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదు ఈ రహదారిని సీఎం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్న తరుణంలో వివిధ రకాల అందమైన మొక్కలు, చెట్లను ఏడీసీ సీఎండీ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారి ఆదేశాలను పాటిస్తూ గ్రీనరీ విభాగం అధికారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కడియం ప్రత్యేకంగా …
Read More »జీఎస్టీ కౌన్సిల్ అధికారులు ఆర్టీజీఎస్ సందర్శన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డి.పి.మిశ్రాలు సందర్శించారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి డేటా డ్రివన్ గవర్నెన్స్, డేటాలేక్, ఏఐ వినియోగం, అవేర్ తదితర విభాగాలు పని చేస్తున్న తీరును తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ అద్భుతంగా ఉందని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమీషనర్ బాబు ఏ వారితో పాటు ఉన్నారు.
Read More »కన్నబిడ్డను కోల్పోవడం తల్లిదండ్రులకు తీరని వేదన: హోంమంత్రి వంగలపూడి అనిత
-విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా అకాల మరణం తీవ్రంగా కలచివేసింది -ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పిన హోంమంత్రి -డీసీపీ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించిన వంగలపూడి అనిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా (24) అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత అన్నారు. …
Read More »ఆక్వా రైతులకు యూనిట్ కు రూ. 1.50 విద్యుత్ సబ్సిడీ అమలు
పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ నిబంధనలతో సంబంధం లేకుండా, అర్హులైన ఆక్వా రైతులందరికీ ప్రభుత్వం తరపున పూర్తి ప్రయోజనం చేకూరుస్తామని రాష్ట్ర వ్యవసాయ మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్డులో మంగళవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల కృతజ్ఞత మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ, మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు, మరియు …
Read More »
Prajavartha Online Telugu News