-బ్రష్ స్ట్రోక్తో మద్దతు తెలిపిన మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరులో ఘనంగా నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమ విశేషాలను తెలుసుకున్న మంత్రి, స్వయంగా కాన్వాస్పై బ్రష్ స్ట్రోక్ వేసి కళాకారులు మరియు విద్యార్థులకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. కార్యక్రమ …
Read More »Daily Archives: August 4, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్… ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక
-శ్రమకోర్చి వ్యవస్థలను గాడిన పెడుతున్నాం -సంక్షేమం- అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్నాం -కేంద్రం అండ లేకుంటే కోలుకోవడం కష్టమయ్యేది -రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలూ తెలుసుకోవాలి -జీవితంలో ఎన్నడూ లేనంతగా గత రెండేళ్లలో కష్టపడ్డాను -పీపీపీని వ్యతిరేకిస్తారు… భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ మాత్రం మాదంటారు -రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్… ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్ -విభజన నాటి నుంచి ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల వివరణ -విభజన-విధ్వంస నష్టాలు… ప్రభుత్వ చర్యలు… భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా ప్రజెంట్ చేసిన సీఎం అమరావతి, …
Read More »నాన్ ఆక్వా జోన్ కూ రాయితీ విద్యుత్
-యూనిట్ రూ.1.50 చొప్పున ఈ నెల నుంచే అమలు -ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు -ఎల్ నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రైతుల వద్దకు -ఆగస్టు 7 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు -రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం, ఆక్వా, పొగాకుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల నుంచే నాన్ ఆక్వా జోన్ లో ఉన్న ఆక్వా రైతులకూ రాయితీపై విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »అగాధం నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రం
-సంక్షేమానికి రూ. 1.49 లక్షల కోట్లు… అభివృద్ధికి రూ. 1.34 లక్షల కోట్లు -రుణాల రీ-షెడ్యూల్ తో రూ.8,269 కోట్ల ఆదా -గత ప్రభుత్వ పెండింగ్ బిల్లుల్లో రూ.19,357 కోట్ల మేర చెల్లింపు -రూ.30,849 కోట్ల మేర ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు మోక్షం -86 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్దరణ… రూ.8,695 కోట్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ -విధ్వంస పాలన వల్ల రూ.6.94 లక్షల కోట్ల మేర జీఎస్డీపీ నష్టం -రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ అమరావతి, నేటి …
Read More »అమరావతిలో కీలకమైన అభివృద్ధి పనులకు సీఆర్డీఏ అథారిటి అనుమతులు మంజూరు
-క్వాంటం ఫెసిలిటీ ప్రాజెక్టు టెండర్ దక్కించుకున్న L&T సంస్థ -విజయవాడ నుండి అమరావతి టిటిడీ దేవస్థానం వరకు ఐకానిక్ రోప్ వే -హ్యాపీనెస్ట్ కొనుగోలు దారులకు భారీ ఊరట -కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి అధ్యాయనానికి అనుమతులు -అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాలు రాష్ట్ర సంస్కృతి,సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన పలు అభివృద్ధి పనులకు సీఆర్డీఏ అథారిటీ అనుమతులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు …
Read More »ఫిజియోథెరపీ విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు సవరించిన పాఠ్యాంశం
-జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏకరీతిగా అమలు చేయాలి: డా. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ -విశ్వ విద్యాలయ గౌరవ ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిజియోథెరపీ విద్యలో నాణ్యతా ప్రమాణాలను మరింత పెంపొందించడంతో పాటు, విద్యార్థులకు ఆధునిక వైద్య అవసరాలకు అనుగుణమైన విద్యను అందించడమే లక్ష్యంగా నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ (NCAHP), న్యూఢిల్లీ రూపొందించిన సవరించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పాఠ్యాంశాన్ని రాష్ట్రంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని డా. ఎన్టీఆర్ …
Read More »ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సృజనాత్మకత మరియు సంసృతి సమితి బాషా (సంస్కృతిక శాఖ) మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తుమ్మల పల్లి వారి కేత్రయ్య కళాక్షేత్రంలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు, మండలి వెంకటకృష్ణారావు సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఈ …
Read More »ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల మండలం కొత్తపేట ప్రాంతానికి వస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నేతన్న సేవ పథకం ద్వారా చేనేతలకు నగదు పంపిణీ కార్యక్రమం చేరాలలో జరగనుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అమరావతి చిత్రకళా వీధి పోస్టర్ ఆవిష్కరణ
-ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరులో ప్రతిష్టాత్మకంగా ‘అమరావతి చిత్రకళా వీధి’ -ఈ కళా ఉత్సవం ద్వారా కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద కళా ఉత్సవం ‘అమరావతి చిత్రకళా వీధి’లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర పర్యాటక, …
Read More »“విద్య… వసతి.. వికాసం”లో దాతలు భాగస్వాములు కావాలి
-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు -పేద విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు కలెక్టర్ వినూత్న ప్రయత్నం అభినందనీయం -ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, వెంకట కృష్ణారెడ్డి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో వినూత్నంగా చేపట్టిన విద్య.. వసతి.. వికాసం కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా తమ భాగస్వామ్యాన్ని పంచుకోవచ్చని, విద్యార్థులకు అవసరమైన వసతులు, సామాగ్రిని హాస్టళ్లకు సమకూర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని …
Read More »
Prajavartha Online Telugu News