-Australian Government signs four MoUs with AP Government covering covering clean energy, advanced manufacturing, inclusive education, student mental health and skill development Amaravati, Neti Patrika Prajavartha : An Australian delegation led by assistant Minister for International Education and assistant Minister for Citizenship, Customs and Multicultural Affairs Julian Hill met Chief Minister N Chandrababu Naidu at camp office here. During the …
Read More »Daily Archives: August 2, 2026
“ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమానికి ఏడో రోజూ విశేష ప్రజాదరణ
-ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 17.61 లక్షల ఇళ్లను సందర్శించిన కూటమి శ్రేణులు -ఆదివారం అయినా కార్యక్రమం దిగ్విజయంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హర్షం -టెలీ కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ శ్రేణులను అభినందించిన పల్లా -కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తున్న యువనేత నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఏడో రోజూ విజయవంతంగా కొనసాగింది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ …
Read More »సకాలంలో పన్నుల్లో వాటా… అభివృద్ధికి ఊతం
-అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర …
Read More »భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం
-సీఎం చంద్రబాబు విజన్ తోనే భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారం -అడ్డుకున్నవారే క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు -భోగాపురంతో మారనున్న ఉత్తరాంధ్ర దశ – దిశ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో తాను భాగస్వామి అయి పాలుపంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చి, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన …
Read More »టెంకాయ కొట్టింది మేమే… గుమ్మడి కాయ కొట్టిందే మేమే
-‘భోగాపురం’ క్రెడిట్ మాదే.. -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -జగనవన్నీ దౌర్భాగ్యపు క్రెడిట్ లే… -హంతకులను పరామర్శించే క్రెడిట్ ఆయనదే… -రప్పా రప్పా నరకడం క్రెడిట్ వైసీపీదే… -మాది అభివృద్ధి క్రెడిట్… -క్రెడిట్ చోరీలకు కేరాఫ్ అడ్రాస్ జగన్ -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి సవిత -పెనుకొండలో ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రారంభం పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : ‘హంతకులను పరామర్శించడం జగన్ క్రెడిట్… రప్పా రప్పా నరకడం వైసీపీ క్రెడిట్… విధ్వంసం వాళ్ల క్రెడిట్… …
Read More »విజయవాడ , పశ్చిమలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం
-భవానిపురం రైతు బజార్ లో ప్రారంభించిన తాసిల్దార్ షేక్ ఇస్మాయిల్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి, సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లలో,500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పౌర సరఫరాల శాఖ మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమన్వయంతో జరుగుతున్న ఈ పంపిణీ …
Read More »సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక సంక్షోభం – వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి : ఆప్టా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 23 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు తమ కుటుంబాల జీవనోపాధి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొనడం అత్యంత బాధాకరమని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రకాష్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …
Read More »వైకాపా ఆధ్వర్యంలో జెన్ జి వార్ సమావేశం
-భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులు -పశ్చిమలో జెన్ జి వార్ ను షురూ చేసాం – వెలంపల్లి -డిఎస్సి పేపర్ లీకేజ్ స్టార్ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి – వెలంపల్లి -ఎన్నికల హామీల ప్రకారం నిరుద్యగులకు 3 వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలి – వెలంపల్లి -జాతీయ గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య కు డిఎస్సి లో ఉద్యోగం లేదు – దేవినేని అవినాష్ -కేవలం క్రీడలలో పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారు – మల్లాది విష్ణు -విద్య, వసతి …
Read More »అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల కోసం బోధనాసుపత్రులను బలోపేతం చేస్తాం
-దశల వారీ చర్యలకు ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన -పేద కుటుంబాల వారికి స్వాంతన చేకూర్చడమే లక్ష్యంగా.. -దాతల కుటుంబాల త్యాగనిరతిని మరిoత గుర్తించడoపైనా పరిశీలన -విశాఖలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన -అవయవదాతల కుటుంబాలే నిజమైన విజేతలు: బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలను దృష్టిలో పెట్టుకొని అవయవ మార్పిడి చికిత్సలు బోధనాసుపత్రుల్లోనూ ఎక్కువగా జరిగేందుకు వీలుగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడిoచారు. రాష్ట్రంలోని 12 …
Read More »తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని, ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచిత్తుతూ భజన చేయటం సిగ్గుచేటని, కేవలం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయటం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న …
Read More »
Prajavartha Online Telugu News