Breaking News

Daily Archives: August 11, 2026

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం అంటేనే వెల్లంపల్లి బ్రాండ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం అంటేనే వెల్లంపల్లి శ్రీనివాస్ బ్రాండ్ అని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ బాజీ బాబా, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి షేక్ హయాత్, 53వ డివిజన్ అధ్యక్షుడు గురు మహంతు మహేష్ అన్నారు. మంగళవారం వన్ టౌన్ రాయల్ హోటల్ దగ్గర ఖాన్ దర్బార్. సోల్జర్ ఆఫీస్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టిడిపి …

Read More »

మారిస్ స్టెల్లా కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవం-2026 వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాలలో ‘జాతీయ చేనేత దినోత్సవం–2026’ను చరిత్ర & పర్యాటక మరియు ట్రావెల్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో 11 ఆగస్టు 2026న కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ చేనేత సంప్రదాయాల సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించడంతో పాటు, దేశ సమృద్ధమైన వస్త్ర వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. కార్యక్రమం ప్రార్థనా గీతంతో ప్రారంభమై, అనంతరం వేదికపైకి విచ్చేసిన అతిథులను ఘనంగా ఆహ్వానించారు. మారిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ డా. …

Read More »

హవానాలో క్యూబా అధ్యక్షుడు డియాజ్-కానెల్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫిడెల్ కాస్ట్రో శతజయంతి వేడుకల సందర్భంగా హవానాలో క్యూబా అధ్యక్షుడు కామ్రేడ్ మిగుయెల్ డియాజ్-కానెల్‌ను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్యూబా విప్లవ మహానేత ఫిడెల్ కాస్ట్రోకు ఘన నివాళులు అర్పిస్తూ, క్యూబా–భారత్ ప్రజల మధ్య స్నేహ, సౌభ్రాతృత్వ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Read More »

అగ్రిగోల్డ్ యజమాన్యపు కుట్రలు అడ్డుకోవాలి

-బినామీ ఆస్తులు వెలికితీయాలి -మొత్తం ఆస్తులను స్వాధీన పరుచుకోవాలి -ప్రతి లబ్దిదారురి బాండ్లు, ఆస్తులను ప్రభుత్వం సేకరించాలి -సీఐడీ బృందం అప్రమత్తంతో ఆస్తులు వెలికితీయాలి -బాధితుల సమస్యలపై స్పందించిన సీఎంకు ధన్యవాదాలు -అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు ఆరు మాసాల్లో చెల్లించాలని సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని నేడు సమావేశమైన పలు రాష్ట్రాల బాధితుల అసోసియేషన్లు స్వాగతం పలికాయని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ దాసరి …

Read More »