Breaking News

Daily Archives: August 10, 2026

భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ రిఫార్మ్స్

-వచ్చే 7 నెలల్లో 68.64 లక్షల పాస్ పుస్తకాల జారీ -ఈ నెల వరకూ 32.22 లక్షల పుస్తకాలు రైతులకు అప్పగింత -పట్టాదారు పాస్ పుస్తకాలకు టెక్నాలజీ రక్షణ కవచం -పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ -డీఎస్సీపై టీచర్లు తిరగబడినా గొడ్డలి పార్టీకి బుద్దిరాలేదు -రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు తామే కట్టానని కలలు కంటున్నారు -కలిదిండిలో మీ భూమి- మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూమి రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ …

Read More »

చేతిలో జాతీయ జెండా… మనసులో ‘అను నేను’ అజెండా

-దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి -యూరియా వినియోగం తగ్గించినా… ఆక్వా ఉత్పత్తి పెంచినా దేశాభివృద్ధికి సహకరించినట్టే -కలిదిండి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ జెండాతో పాటు ప్రతి ఒక్కరి మనసులో దేశాభివృద్ధి కోసం అను నేను అనే అజెండాతో ఒక సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒక చేతిలో జాతీయ జెండా.. మరో చేతిలో ‘నేను.. దేశం కోసం ఇది …

Read More »

భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం!

-కలిదిండి తహసీల్దార్‌ కార్యాలయంలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి -22-ఏ నుంచి మాజీ సైనికుల భూముల తొలగింపు -లబ్ధిదారులకు 1-బి ప్రతులు అందజేసిన ముఖ్యమంత్రి -దశాబ్ధాల నాటి సమస్యకు లభించిన పరిష్కారం కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భూ, రెవెన్యూ సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మొదట స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ 22ఏ …

Read More »

ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం (11-08-2026) విజయనగరం,మన్యం, అల్లూరి,పోలవరం, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.అలాగే మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు …

Read More »

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన ధరకు పొగాకు కొనుగోళ్లు జరగాల్సిందే

-కొనుగోళ్ల ప్రక్రియలో పొగాకు బోర్డు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి -రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించేది లేదు -పొగాకు రైతులకు న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాల కృషి చేస్తున్నారు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లు, ధరలు, …

Read More »

హౌసింగ్ శాఖ కార్యదర్శిగా కొర్లపాటి హెప్సీబా బాధ్యతల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొర్లపాటి హెప్సీబా సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టి, హౌసింగ్ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమెకు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

ఎఫ్‌సీవీ పొగాకు రైతుకు నష్టం రానివ్వం

– నిర్ణయించిన ధరలకు రేపటి నుంచే కొనుగోళ్లు జరగాలి – నిబంధనలు పాటించని కంపెనీలపై కఠిన చర్యలు – ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం – ఆఫ్‌స్టైల్, లో గ్రేడ్ పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం – వచ్చే సీజన్‌లో 80 మిలియన్ కేజీలకు మించి సాగుకు అనుమతి లేదు – పొగాకు రైతుల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎఫ్‌సీవీ పొగాకు రైతులను …

Read More »

నరసాపురం క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా లేసు కళాకారులకు ఈ కళ్లజోళ్లను పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  హస్తకళాకారులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆ ఆదేశాల …

Read More »

గ్లోబల్ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్:మంత్రి కందుల దుర్గేష్

-న్యూఢిల్లీలో జరిగిన ఐఏటీఓ సమావేశంలో ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి గ్లోబల్ టూర్ ఆపరేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -గోదావరి పుష్కరాలు-2027 కు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం, ఏపీలో పర్యాటక అవకాశాలపై ఐఏటీఓ సమావేశంలో ప్రత్యేక చర్చ -పుష్కరాల నాటికి ఆధ్యాత్మిక సర్క్యూట్లు, పంచారామ క్షేత్రాల దర్శనం, రివర్ క్రూయిజ్ అనుభవాలు, విలేజ్ అండ్ నేచర్ టూరిజం వంటి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను కోరిన మంత్రి దుర్గేష్ -సెప్టెంబరు 10 నుండి 13 వరకు విశాఖపట్నంలో పర్యాటక …

Read More »

APSPF ఇంటర్-జోన్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహణ

-విజేతగా AP సెక్రటేరియట్ జట్టు.. రన్నరప్‌గా విజయవాడ గార్డ్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF) ఆధ్వర్యంలో ఇంటర్-జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆదివారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. APSPF ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎయిర్‌పోర్ట్ యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ K. Rameshఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు జరిగాయి. టోర్నమెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరైన APSPF ఇన్‌స్పెక్టర్ జనరల్ బివి.రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ …

Read More »