-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం కమిషనర్ తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జి, కృష్ణలంక, బందర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. రహదారుల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితి, మొక్కల సంరక్షణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »Daily Archives: August 10, 2026
దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. బీజేపీని గద్దె దించాలి!
-ఎన్నికల విధానంలో, ప్రజాస్వామ్య విధానాల అమలులో మార్పు రావాలి!! -నగర సమగ్రాభివృధికి 50 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి!!! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. బీజేపీని గద్దె దించాలి అని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు బద్లావ్ జరూరీ హై`మార్పు కావాలి’ పేరుతో గురువారం నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రచార పాదయాత్ర ఈ రోజు సిపిఐ స్థానిక డివిజన్ కార్యదర్శి మోకా …
Read More »పి.బి. సిద్ధార్థలో ఎం.బి.ఎ. విద్యార్థులకు వర్క్ షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంప్రదాయ జ్ఞాన సముపార్జనతో పాటు సాంకేతిక, విశ్లేషణాత్మక సామర్థ్యాలను కూడా విద్యార్థులు పెంపొందించుకోవాలని దుబాయికి చెందిన ఎ.బి.ఐ.ఎ. కన్సల్టెంట్స్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ ఇబ్రహీం అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కృత్రిమమేధ యుగంలో ఎం.బి.ఎ. విద్యార్థులకు అవసరమయ్యే సామర్థ్యాలు అనే అంశంపై సోమవారం వెబినార్ హాలులో నిర్వహించిన వర్క్షాపులో డా. ఇబ్రహీం మాట్లాడుతూ పరిశ్రమల మారుతున్న అవసరాలను విద్యార్థులు గుర్తించాలని, నాయకత్వ లక్షణాలతో పాటు సృజనాత్మకత, వినూత్న …
Read More »మంత్రి నారా లోకేష్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు… : ఫతావుల్లా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నారా లోకేష్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని.టీడీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఫతావుల్లా మండిపడ్డారు, సోమవారం గణపతిరావు రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్పై వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ అంశంపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. చర్చ కోసం మూడు కుర్చీలు కూడా సిద్ధం చేశామని.. వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు …
Read More »రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి, మధురానగర్లో రూ.10 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
-‘ఇంటింటికీ తెలుగుదేశం’లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్డులోని రమాదేవి స్కూల్ నుంచి సోమవారం ‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ కార్యక్రమంలో భాగంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్థానిక ప్రజలను కలుసుకుని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల …
Read More »ఆర్యవైశ్యుల అండ బోండా ఉమానే.. వెల్లంపల్లివి అవాకులు చెవాకులు!.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు,పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్యవైశ్య నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన పాత్రికేయులు సమావేశంలో వారు మాట్లాడుతూ… పారదర్శకమైన డీఎస్సీ నియామకాలను అడ్డుకుంటూ గంజాయి బ్యాచ్ తో రహదారులపై ట్రాఫిక్ జామ్లు సృష్టిస్తున్న వారిని ధర్నాచౌక్కు వెళ్లమని …
Read More »
Prajavartha Online Telugu News