విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) సహకారంతో ‘విద్యుత్ మార్కెట్పై వర్క్షాప్ను’ ఈ నెల 13వ తేదీ గురువారం విజయవాడలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 1,000 కిలోవాట్లు, అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న పరిశ్రమలకు ప్రత్యేకంగా అవకాశం – విద్యుత్ కొనుగోలు వ్యూహాలు, వ్యయ నియంత్రణపై అవగాహన కల్పించనుంది. భారతదేశంలో ప్రముఖ విద్యుత్ ఎక్స్ఛేంజ్గా ఉన్న ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) దేశవ్యాప్తంగా విద్యుత్, పునరుత్పాదక …
Read More »Daily Archives: August 10, 2026
మిగిలిన వారికి వారంలోగా ‘నేతన్న సేవలో’
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -కొత్త దరఖాస్తులు 13,678 రాక -అర్హులను గుర్తించి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తాం -71,536 మందికి ఇప్పటికే ఆర్థిక సాయం చెల్లింపు -నేతన్నలకు ఆర్థిక మేలు కలిగించాలన్నదే కూటమి లక్ష్యం : మంత్రి సవిత -చేనేత, జౌళి శాఖాధికారులతో సమీక్ష -అర్హులైన నేతన్నలకు ‘నేతన్న సేవలో’ ఇవ్వాల్సిందే.. -ఆర్థిక సాయం అందలేదన్న ఫిర్యాదు రాకూడదు -మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన నేతన్నలందరికీ నేతన్నల సేవలో పథకం కింద …
Read More »దేశంలోనే తొలిసారిగా ‘తల్లీబిడ్డ”ఎక్స్ ప్రెస్ వాహనాల్లో అత్యాధునిక భద్రతా సదుపాయాలు
-సీఎం చంద్రబాబు ఆదేశాలతో 102 వాహనాల్లో -ఎయిర్ బ్యాగులు.. సీట్ బెల్టులు.. ఫుట్రెస్టులు..ఇతర సౌకర్యాల కల్పన -తొలిదశలో 300 అధునాతన వాహనాల రెడీ -మిగిలిన 200 వాహనాలు త్వరలో సిద్ధం -మంగళవారంనాడు నరసరావుపేటలో మంత్రి సత్యకుమార్ యాదవ్ చే ప్రారంభం -తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణానికి ‘102 ‘తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాల సేవలకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే తొలిసారిగా తల్లీ బిడ్డల భద్రత, ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని అత్యాధునిక వాహనాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. …
Read More »అధికారులతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణకు సంబందించి ఈ నెల 15 నాటికి పట్టణ ప్రణాళిక విభాగం నుండి పూర్తి క్లియరెన్స్ చేసి, డ్రైన్, రోడ్ నిర్మాణాలకు మార్కింగ్ ని ఇవ్వాలని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్, ఏపిసిపిడిసిఎల్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, …
Read More »ఈనెల 13 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ నుండి 15వ తేదీ వరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డ్ సచివాలయం, ప్రభుత్వ కార్యాలయం, ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపులో భాగంగా, జిల్లా కల్లెక్టర్ ఆదేశాల ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రతి ఒక్కరిలో …
Read More »ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పీజీఆర్ఎస్లో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి …
Read More »పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం… అభ్యున్నతి గురించే
-జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుంది -రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిస్తూ కూటమిని మరింత బలోపేతం చేద్దాము -కలిదిండిలో కొల్లేరు ప్రాంత జనసేన నాయకులతో పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి -నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్ర స్థాయిలో బలంగా ముందుకు తీసుకువెళ్ళిన జనసైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కే దిశగా అడుగులు …
Read More »దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖండించారు. నెల్లూరు నగరంలో ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ- తన రాజకీయాలకు పవిత్ర గోవింద నామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరచిన తీరు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి వైనం ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా …
Read More »చెక్కకు ప్రాణం పోసే చేతికి చేయూత
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు సిద్ధం -మొదటి విడత ఆరు క్లస్టర్ల పరిధిలో ఏర్పాటుకు సన్నాహాలు -తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ -రాజమహేంద్రవరంలో వెదురు, తిరుపతిలో ఎర్రచందనం, కాపవరంలో టేకు వుడ్ బ్యాంకులు -కలప నిల్వ చేసేందుకు గోదాములు సిద్ధం చేస్తున్న అటవీశాఖ -కళాకారులకు సరిపడ కలప నిల్వల సమీకరణ -లాభాపేక్ష లేకుండా కళాకారులకు కలప సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలు -అటవీ సంరక్షణ – జీవనోపాధి భద్రత మధ్య సమతుల్యతకు చర్యలు -సంప్రదాయ కళాకారులకు …
Read More »కూటమి ప్రభుత్వ విజయాలు వివరించిన పట్టాభిరామ్
-ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పట్టాభిరామ్, ఎమ్మెల్యే గద్దె విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. టీటీడీ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ రావుతో కలిసి విజయవాడ 13వ డివిజన్లో సోమవారం ఉదయం ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. లక్ష్మీపతి నగర్ టిఫిన్ బండి దగ్గర నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం …
Read More »
Prajavartha Online Telugu News