-తాగు నీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక -సాధారణం కంటే 39 శాతం మేర లోటు వర్షపాతం సూచనలు -ఎల్ నినోపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి -జలధార-జలహరతి పై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జలధార- జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగు నీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జలధార- …
Read More »Daily Archives: August 8, 2026
ఇంటింటా జాతీయ జెండా… ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి
-ఆగస్టు 15 నుంచి పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ -2047 లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడికీ భాగస్వామ్యం -ప్రతీ ఆగస్టు 15న సాధించిన ప్రగతిపై నివేదికలు -పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషన్ బిల్డింగ్ లో ప్రతి పౌరుడినీ భాగస్వామిగా చేసేలా పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ ఏడాదిలోకి …
Read More »ప్రజాదరణతో విజయవంతంగా 13వ రోజుకు చేరిన “ఇంటింటికీ తెలుగుదేశం”
-ఒక్కరోజే 3.56 లక్షల ఇళ్ల సందర్శన -13 రోజుల్లో మొత్తం 37.21 లక్షల ఇళ్లను టీడీపీ శ్రేణులు -ప్రతి ఇంటికీ కూటమి ప్రభుత్వ ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఫలాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అపూర్వ అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం విజయవంతంగా 13వ రోజుకు …
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_
-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన రోజా చారిటబుల్ ట్రస్ట్ నగరి, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు ఆ ఆటోనే ఆ గిరిజన యువకుడి కుటుంబానికి జీవనాధారం… కానీ రాజకీయ కక్ష సాధింపుతో ఆ ఆటో అగ్నికి ఆహుతి కావడంతో ఒక్కసారిగా అతని బతుకు బండి ఆగిపోయింది. ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పుత్తూరుకు చెందిన గిరిజన యువకుడు రాజాకు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి …
Read More »రైతులకు అండగా నిలవాలి
-సాగునీటిని ప్రణాళికా బద్ధంగా వినియోగించాలి -జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన నిర్వహించారు. …
Read More »కళలు గోడల మధ్యే కాదు.. ప్రజల మధ్యకు రావాలి.
-కళలు మన సంస్కృతికి ప్రతిబింబం.. మన చరిత్రకు సాక్ష్యం -కళాకారులకు గుర్తింపు, గుంటూరుకు గౌరవం తీసుకురావాలి -“అమరావతి చిత్రకళా వీధి” ప్రారంభ కార్యక్రమంలో డా. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషన్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కొరటెపాడులో 2 రోజులపాటు నిర్వహిస్తున్న “అమరావతి చిత్రకళా వీధి” ప్రారంభ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు, శిల్పకారులు, విద్యార్థులను ఉద్దేశించి …
Read More »కళలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కళలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని, కళాకారులు జాతి సంస్కృతికి ప్రతిబింబాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం నగరంలోని విద్యానగర్, గుజ్ఙనగుండ్ల రోడ్డు వద్ద రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనను జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ డిప్యుటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సంస్థ ఛైర్ పర్సన్ తేజస్వి …
Read More »వైసీపీ నేరగాళ్ల ముఠా
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ -బీసీలను గండెల్లో పెట్టుకుంటున్నాం -ప్రజల ఆశలు నిలబెట్టుకుంటూ పాలిస్తున్నాం -కుర్చీ కోసమే జగన్ అరాచక యాత్రలు -సొంత పార్టీ కార్యకర్తలను సైతం బలి తీసుకుంటున్నారు -బాధిత కుటుంబాలను కాకుండా హంతకులకు పరామర్శ -జగన్ వయస్సూ అయిపోయింది… ఆయన పని కూడా అయిపోయినట్లేనా..? -గొడ్డలి పార్టీని భూస్థాపితం చేయండి -ప్రజలకు మంత్రి సవిత పిలుపు మంగళగిరి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల నుంచి ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు …
Read More »
Prajavartha Online Telugu News