Breaking News

Daily Archives: August 22, 2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

లేపాక్షి ఎంపోరియం షోరూంను సందర్శించిన డా. పసుపులేటి హరిప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం షోరూంను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా లేపాక్షి ఎంపోరియంలో ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై షోరూం సిబ్బందితో చర్చించారు. లేపాక్షి ద్వారా రాష్ట్రంలోని కళాకారులు తయారు చేస్తున్న హస్తకళా …

Read More »

3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

-ఆగస్టు 31న వెలిగొండ ద్వారా నీళ్లు విడుదల -మూడో విడతలో రూ.250 కోట్ల పరిహారం అందించిన సీఎం చంద్రబాబు -నిర్వాసితులకు చెక్కును అందజేసిన ముఖ్యమంత్రి -48 రోజుల్లో రూ.768 కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరేలా వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం కానుంది. ఆగస్టు 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి నీళ్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

పారిశ్రామిక కారిడార్‌గా ఉత్తరాంధ్ర

-పరిశ్రమలు, ఫార్మా కేంద్రాలు, పెట్టుబడులతో నాలెడ్జ్‌ ఎకానమీ -డేటా సెంటర్లపై కొందరు తప్పుడు ప్రచారం -ప్రారంభంకాకుండానే నీళ్లు ఇంకిపోతున్నాయని అపోహలు సృష్టి -ప్రతిగ్రామం జీరో వేస్ట్‌ గ్రామంగా మారాలి -మన ఊరు–మన బాధ్యతతో స్వచ్ఛాంధ్ర సాధిద్దాం -గ్రూప్‌-1లో అక్రమాలతో ఏపీపీఎస్‌సీపై నమ్మకాన్ని దెబ్బతీశారు -గత పాలకుల తప్పిదాలను సరిదిద్దేందుకే మూడేళ్ల సమయం -అలమండ కోడూరు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్రను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని… అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌-1 జిల్లాగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి …

Read More »

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చి… గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నెట్‌జీరో గ్రామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంటి స్థాయి నుంచి కాలనీ, గ్రామ స్థాయి వరకు పర్యావరణహిత విధానాలను అమలు చేస్తూ.. క్రమంగా గ్రామాలను నెట్‌జీరో కమ్యూనిటీలుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా …

Read More »

విశాఖ వేదికగా బ్రిక్స్ కొత్త క్రీడా బంధం ఆవిష్కరిద్దాం

-బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు పిలుపు -బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల మంత్రుల సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటి గా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని. అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి …

Read More »

వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితుల పునరావాసం, పరిహారం కోసం ఇప్పటికే రూ.518 కోట్లు విడుదల చేశాం

-నేడు మరో రూ.250 కోట్ల నిధులు మంజూరు చేశాం -ఈ నెలాఖరు నాటికి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలు -కృష్ణా జలాలకు ప్రజలంతా జలహారతులతో ఘన స్వాగతం పలకాలి -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వెలిగొండ పనులను పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి …

Read More »

నల్లమల సాగర్ కు కృష్ణా జలాలు.

-31న సీఎం చేతుల మీదుగా వెలిగొండ ప్రారంభోత్సవం. -నిర్వాసితులకు నేడు మరో 250 కోట్లు పరిహారం పంపిణీ. -జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదిత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఫేజ్- 1 ప్రారంభం ద్వారా 10.7 టిఎంసిల కృష్ణమ్మ జలాలను …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

షేక్ మధుమస్తాన్ ఆధ్వర్యంలో చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్‌లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. షేక్ మధుమస్తాన్ ఆధ్వర్యంలో గత 35 ఏళ్లుగా ఏటా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలను ఈసారి కూడా సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు ఇతర విద్యా సామగ్రితో కూడిన కిట్లను అందజేశారు. చిరంజీవి నెలకొల్పిన బ్లడ్ …

Read More »