విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత్తుకు బానిసలు గా మారుతున్న నేటి యువతను మేల్కొలిపి చైతన్య పరచడానికి తిరుపతి జిల్లాకు చెందిన సుదర్శన్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఐ.ఎస్.ఖాజా ఒక కొత్త కార్యక్రమానికి రూపుదాల్చారు.విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్న యువతను చైతన్యపరచడానికి సౌత్ ఇండియా అంతటా కూడా యువ రథం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు . నేటి సమాజంలో యువత డ్రగ్స్ కి గంజాయి …
Read More »Daily Archives: August 22, 2026
జూనియర్ డాక్టర్ల (ఎపి జూడా) రాష్ట్రవ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. మద్దతు తెలుపుతుంది…
-రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం పడకుండా అత్యవసర పరిస్థితులు ఏర్పడకుండా చూడాలి. -జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లతో చర్చలు జరపాలి. -ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధిక పని భారం వలన పెరుగుతున్న ధరలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టైఫ్ ఫండ్ ను పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఈ నెల 11వ తేదీ నుండి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం …
Read More »కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
Read More »జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం
-20 వేల హెక్టార్లలో 2 కోట్లకిపైగా సీడ్ బాల్స్ వెదజల్లారు -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం -50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో కీలక అడుగు -అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్ సాంకేతికత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ 50 శాతం గ్రీన్ కవర్ సంకల్పం సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. క్షీణించిన అడవుల పునరుద్ధరణ, …
Read More »వెస్ట్రన్ DFCపై తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-మార్గం: JNPT ముంబై నుంచి వడోదర వరకు – 422 కి.మీ. -లోడ్: 360 TEUs -రైలు నిర్మాణం: రెండు రేక్లను కలిపి నడిపించారు -కంటైనర్లు: ఒక్కో రేక్లో 45+1 కంటైనర్లు -మొత్తం బరువు: 3,922 టన్నులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : JNPT ముంబై నుంచి తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును నడిపిన భారతీయ రైల్వే వడోదర డివిజన్లోని వర్నామా CONCOR GCT టెర్మినల్కు 422 కి.మీ. దూరం వరకు 360 TEUs కంటైనర్ల రవాణా భారతీయ రైల్వే 21.08.2026న …
Read More »యువతే వికసిత్ భారత్కు చోదకశక్తి
-రాజకీయాల్లోకి వచ్చేవారు పదవుల కోసం కాదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి: గోవా సీఎం ప్రమోద్ సావంత్ -వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారత్.. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి: ఎపి బిజెపి చీఫ్ పీవీఎన్ మాధవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే యువత పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యల …
Read More »గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో సుజనా చౌదరి ఆత్మీయ భేటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ -2047 కార్యక్రమంలో భాగంగా విజయవాడ వచ్చిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మరియు ప్రజా ప్రతినిధులతో మాజీ కేంద్ర మంత్రి వర్యులు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే (సుజనా చౌదరి) భేటీ అయ్యారు. పర్యటనలో భాగంగా తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు సుజనా చౌదరి శాలువా కప్పి, బొకే ఇచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వారిని విందుకు ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు …
Read More »ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా” ఫౌండేషన్” ద్వారా శనివారం కొత్తపేట,కే బీ ఎన్ కళాశాల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ …
Read More »జగన్ది రాజకీయ అవగాహన రాహిత్యం – ఎమ్మెల్సీ వర్ల రామయ్య
-మెగా డీఎస్సీపై అనుమానాలుంటే అధికారులను కలవాలి -16 వేల మంది ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దు -లోకేశ్ ప్రజాదరణ చూసి జగన్లో అసూయ.. బహిరంగ చర్చకు రావాలి -ఏపీపీఎస్సీ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది.. తీర్పు కోసం వేచి చూడాలి -బ్రిడ్జ్ క్రీడాకారులకు ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు.. ఒక్క దరఖాస్తూ రాలేదు -బ్రిడ్జి కోర్స్ అంటే తెలియని బుద్ధిహీనులే వైసిపి నాయకులు- ఎంపీ చిన్ని -ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న వర్ల రామయ్యకు అభినందనలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని -పార్లమెంటు ను అభివృద్ధి పదం …
Read More »డయల్ యువర్ ఎంపీ కార్యక్రమానికి విశేష స్పందన
-ఒక గంటలలోనే 45 నుండి 50 కాల్స్ మాట్లాడి పార్లమెంట్ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ చిన్ని -ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కొత్త వేదిక ఏర్పాటు చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని -ఫోన్లో తెలియజేసిన సమస్యలను పరితగతిన పరిష్కరించాలని పలు శాఖల అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో నందు డయల్ యువర్ ఎంపీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సైతం పాల్గొన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News