-రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్ లక్ష్యం -2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దక్షిణాది రాష్ట్రాలు -ఏపీ పునర్విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపై తక్షణ నిర్ణయం -షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై త్వరిత నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి -గోదావరి–కావేరి అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా వరద జలాల సద్వినియోగం -కుప్పం మీదుగా బుల్లెట్ రైలు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి మౌలిక వసతుల ప్రతిపాదనలు -31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మహాబలిపురం, నేటి …
Read More »Daily Archives: August 20, 2026
ప్రతి బోటు… ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
-ఘటన తర్వాత స్పందించడం కంటే.. ముందే అప్రమత్తంగా ఉండాలి -సముద్రంలో వేటకు వెళ్లి గల్లైంతన మత్య్సకారుల ఆచూకీపై సీఎం చంద్రబాబు సమీక్ష -216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలిస్తున్నట్లు అధికారుల వివరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తర్వాత స్పందించడం కాకుండా… ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించేలా ఎస్ఓపీ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, వేటకు వెళ్లే వారి పూర్తి సమాచారం అందుబాటులో …
Read More »విశాఖపట్నం లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై పాఠశాల విద్యాశాఖ తీవ్ర దిగ్భ్రాంతి
-ముగ్గురు సభ్యుల కమిటీ విచారణకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో మైనర్ విద్యార్థి మృతి చెందిన ఘటన అత్యంత దురదృష్టకరం మరియు బాధాకరం. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. ఘటన జరిగిన వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఆ ప్రాథమిక నివేదిక ఆధారంగా వాస్తవాలను సమగ్రంగా పరిశీలించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విశాఖపట్నం రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD), జిల్లా విద్యాశాఖాధికారి (DEO), …
Read More »అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన
-సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం -దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం అసెంబ్లీలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోంది. సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం. దేశానికే ఆదర్శంగా …
Read More »పేద విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు, అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలో గుంటూరు జిల్లా తాడికొండలోని ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్ లో అదనపు భవనాల నిర్మాణం, విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐటీ, నీట్ క్యాంపస్ నిర్మాణ …
Read More »రూ.11,285 కోట్లతో 51.56 లక్షల కాపులకు లబ్ధి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల ద్వారా రూ.11,285.72 కోట్లతో 51,56,172 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం శాసనమండలిలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గీయులకు కూటమి ప్రభుత్వం ఎంతమేర నిధులు కేటాయించారు.. ఎంతమంది లబ్దిదారులకు ప్రయోజనం …
Read More »అరణ్యానికి సాంకేతిక రక్షణ కవచం
-అడవిలో ప్రతి కదలికపై నిఘాకు అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ -కర్ణాటక నమూనా అటవీ పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి -ప్రతి అంగుళం అడవిని పరిరక్షించేందుకు ఆధునిక సాంకేతిక వ్యవస్థ -వన్యప్రాణులు, అటవీ సంపద రక్షణకు సమగ్ర సాంకేతిక వ్యవస్థ -ఈ-గస్తు తరహా మొబైల్ యాప్తో వ్యవస్థలో జవాబుదారీతనం -కర్ణాటకలో రాష్ట్ర అటవీ ఐటీ విభాగం అధ్యయన నివేదికలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక అటవీ శాఖ అనుసరిస్తున్న తరహా …
Read More »వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు డిగ్రీ కళాశాల మంజూరు
-రాష్ట్రంలో వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల -23వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వినికిడి లోపం ఉన్న ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్ధుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైందని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు యస్.వెంకటరవనప్ప తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వినికిడి …
Read More »గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు శరవేగంగా శాశ్వత భవన నిర్మాణాలు
-చురుగ్గా 4,500కు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాలు -పట్టణ పీహెచ్సీల్లో 502 సొంత భవనాల్లో.. 55 అద్దె భవనాల్లో -సొంత భవనాల్లోనే పీహెచ్ సీలు -శాసనసభలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పీహెచ్సీలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి …
Read More »ఏడుగురు మత్స్యకారుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్
– నేవీ, కోస్ట్గార్డ్కు చెందిన 7 నౌకలతో సముద్రంలో విస్తృత గాలింపు – డోర్నియర్ విమానాలు, నేవీ హెలికాప్టర్తో గగనతలం నుంచి సెర్చ్ – హల్దియా, పారాదీప్ కోస్ట్గార్డ్ కేంద్రాలు కూడా రంగంలోకి – అందుబాటులో ఉన్న అన్ని వనరులతో గాలింపు చర్యలు ముమ్మరం – మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చే వరకు గాలింపు కొనసాగిస్తాం – కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన బోటులో చేపల …
Read More »
Prajavartha Online Telugu News