Breaking News

Daily Archives: August 20, 2026

బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో రూ.23.15 లక్షల రుణాల మంజూరు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలోని బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రూ.23.15 లక్షల రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేసి అందజేశారు. గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తొలిసారిగా …

Read More »

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులను తిరిగి ఎస్సీ జాబితాలో చేర్చి, ఎస్సీ రిజర్వేషన్లు ఇతర రాజ్యాంగ హక్కులు కల్పించాలని దళిత క్రిస్టియన్ ఫోర్స్ (డీసీఎఫ్) జాతీయ చీఫ్ అడ్వైజర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సంస్థ వ్యవ స్థాపకుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో డీసీఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని క్లాజ్–3 కారణంగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులు …

Read More »

అర్బన్ ‘ఇ'(మీ) సేవ ఉద్యోగులకి ఇచ్చిన హామీ నెరవేర్చండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2003 సం:లో ప్రారంభించిన ‘ఇ’ సేవ వ్యవస్థలోని ప్రభుత్వ అర్బన్ ‘ఇ’ సేవ సెంటర్లలో గత 18 సంవత్సరాలనుండి విధులు నిర్వహించిన 607 మంది ఉద్యోగులను గత ప్రభుత్వం అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించింది. వారికి యువగళం పాద యాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం తిరిగి ఉద్యోగాలు కల్పించాలని కోరతూ ఇ సేవా రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ …

Read More »

విద్యార్థుల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యార్థులకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై సరైన అవగాహన కల్పించడం ద్వారా అపోహలు, భయాలను తొలగించవచ్చని వి.రాజమోహన్, ప్రాజెక్ట్ మేనేజర్, వాసవ్య మహిళా మండలి తెలిపారు. కానూరులోని మండల పరిషత్ ఉర్దూ పాఠశాలలో ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని 60 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వివిధ కార్యక్రమల ద్వారా అవగాహన ను కల్పిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. హెచ్‌ఐవీ …

Read More »