Breaking News

Daily Archives: August 20, 2026

“జర్నలిజంలో డిప్లమో కోర్సు”కు దరఖాస్తు గడువు పొడిగింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సి.ఆర్.మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న “జర్నలిజంలో డిప్లమో కోర్సు”కు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5 వరకు పొడిగించినట్లు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఆగస్టు 20న ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సు పట్ల వివిధ వర్గాల నుండి వస్తున్న విచారణలు, డిమాండ్ దృష్ట్యా మరియు జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించామని ఆయన తెలిపారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే జర్నలిస్టులు రూ.2 వేలు, ఇతర అభ్యర్థులు రూ.2 …

Read More »

పంటల బీమా విషయంలో రైతులు త్వరపడాలి

– బీమా నమోదుకు ఈ నెలాఖరు వరకే గడువు – ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతు బీమా రక్షణ పొందాలి – రైతు చెల్లించాల్సిన ప్రీమియం వాటా స్వల్పమే – ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో రైతులకు అవగాహన కల్పించాలి – అసెంబ్లీ వేదికగా రైతులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ …

Read More »

రైతు సంక్షేమమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు

– అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌తో రైతుల ఖాతాల్లో ₹14,664.33 కోట్లు – AP AIMS 2.0తో 15.69 లక్షల మంది రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ – 3.20 లక్షల మందికి పైగా కౌలు రైతులకూ ఎరువులు.. అక్టోబర్ అవసరాలకు 9.20 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధం – రెండేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్‌కు దాదాపు ₹800 కోట్లు – ₹1,900 కోట్ల బీమా వాటా కట్టకుండా రైతులను నష్టపరిచిన గత ప్రభుత్వం – దమ్ముంటే వైసీపీ నేతలు సభకు వచ్చి ఐదేళ్ల పాలనపై చర్చించాలి …

Read More »

మిలాద్‌-ఉన్‌-నబీ సెలవు ఆగస్టు 26కి మార్పు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని గతంలో ప్రకటించిన ఆగస్టు 25, 2026 (మంగళవారం) సెలవును ఆగస్టు 26, 2026 (బుధవారం)కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (పొలిటికల్‌-బి) శాఖ జి.ఓ.ఆర్‌.టి. నం.1675, తేదీ: 20-08-2026 జారీ చేసింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 కింద ఈ ఏడాది ప్రకటించిన మిలాద్‌-ఉన్‌-నబీ సెలవు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించింది. గతంలో ప్రకటించిన ఆగస్టు 25, 2026 (మంగళవారం) సెలవును ఆగస్టు 26, 2026 …

Read More »

ఈనెల 26, 27 తేదీల్లో అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26,27 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమావేశం కానుందని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలియజేశారు.ఈకమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల(పబ్లిక్ అండర్ టేకింగ్స్(పిఎస్ యులు)కు సంబంధించి గత ఐదేళ్ళ వార్షిక నివేదికలు మరియు జనరల్ యాక్టివిటీలను సమీక్షించ నుందని పేర్కొన్నారు.ఈనెల 26వ తేదీన ఉ.10గం.లకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఎపి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఎపిఐఐసి),ఎపి స్టేట్ రోడ్డు రవాణా …

Read More »

నూతన పాలక మండలి సభ్యుల ఆత్మీయ సత్కారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్‌లోని శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానానికి 25 ఏళ్ల తర్వాత నూతన పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నికైంది. కుల పెద్దలు వివిధ సంఘాల సమన్వయంతో 25 మంది సభ్యులతో నూతన పాలక మండలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 46వ డివిజన్‌లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ సెమినార్ హాల్లో నూతన పాలక మండలి సభ్యుల ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు నల్లాన సూర్యారావు, అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ …

Read More »

జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ కు మహర్దశ

-సికింద్రాబాద్ వేదికగా సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులతో సమావేశం -సమావేశానికి హాజరైన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని -జగ్గయ్యపేట నూతన రైల్వే లైన్, కొత్త రైలు సేవలు మరియు జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ యొక్క మౌళిక సదుపాయాలు ప్రయాణికుల సౌకర్యాల ఫై సమావేశంలో ప్రశ్నించిన ఎంపీ చిన్ని -జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ను అన్ని విధాల అభివృద్ధి నూతన రైల్వే లైన్, కొత్త రైల్వే సేవలు ఫై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే -ఎంపీ చిన్ని తో పాటు …

Read More »

వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మ వద్ద కూడా వెన్నుపోటు పార్టీ రాజకీయం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ ఎల్‌ఐసీ కాలనీ వద్ద వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మను అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న వెంటనే దేవినేని అవినాష్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.జెండా దిమ్మల దగ్గర కూడా వెన్నుపోటు పార్టీ రాజకీయం చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా రాజకీయ రంగు …

Read More »

కేజీబీవీ టెండర్లు రద్దు చేయకుంటే ఉద్యమం

-రూ.25 కోట్ల భారీ అవినీతి, అక్రమాలు -మార్కెట్ ధరలకన్నా 30 నుంచి 40 శాతం అధిక ధరలకు కొనుగోలు -జర్నలిస్టులపై భూ కబ్జాదారుల దాడులను ఖండిస్తున్నాం -జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి -స్థానిక సంస్థల ర్పుిర్వేషన్లపై అఖిలపక్షం వేయాలి -ఆర్టీఈ`2009 ప్రకారం 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి -విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) వస్తువుల కొనుగోళ్ల టెంటర్లలో భారీ అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయని, …

Read More »

ఏపీపీఎస్సీ కి డీఎస్సీకి తేడా తెలియని జగన్ మెగా డీఎస్సీ పై ఆరోపణలు చేయడం విడ్డూరం

-మెగా డీఎస్సీ పై శాసనమండలిలో చర్చ జరగనీయకుండా అసలు శాసనసభకు రాకుండా పారిపోయారు -జగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ -ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి పరీక్ష విధానాల పట్ల ఉన్న అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనం -నాడు పట్టిసీమ దండగ అన్న జగన్ నేడు తాడేపల్లి ప్యాలెస్ లో తాగేది పట్టిసీమ నీళ్లే -పునాదులు లేని భవనం కూలిపోయినట్లే మెగా డీఎస్సీ పై వాస్తవాలు లేని జగన్ ఆరోపణలు కూలిపోయాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా …

Read More »