-ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విజయవాడ ఎ పి ఎన్ జి ఓ హోమ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతి, సమాజ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ …
Read More »Daily Archives: August 15, 2026
ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ.రమేష్ కి బాలల సేవకు మెరిటోరియస్ సర్టిఫికెట్ అవార్డు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ సింగినగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ కి బాలల హక్కుల పరిరక్షణ, ఆపదలో ఉన్న బాలల రక్షణ, మత్తు పదార్థాలకు నిర్మూలనకు , బాల్యవివాహాల నిర్మూలనకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా మెరిటోరియస్ సర్టిఫికెట్ అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి …
Read More »హస్తకళాకారుల సంక్షేమానికి వుడ్ బ్యాంక్ ఏర్పాటు అభినందనీయం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని హస్తకళాకారుల సంక్షేమం, సంప్రదాయ కళల పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో హస్తకళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా కొండపల్లి, ఏటికొప్పాక, శ్రీకాళహస్తి, ఉదయగిరి, తిరుపతి తదితర ప్రాంతాల్లో చెక్క బొమ్మలు, చెక్క కళాకృతులు తయారు చేస్తున్న కళాకారులు ఎదుర్కొంటున్న ముడి కలప …
Read More »
Prajavartha Online Telugu News