మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవలందించడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇన్చార్జిల శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి …
Read More »Daily Archives: August 8, 2026
కాపు రిజర్వేషన్లు, కార్పొరేషన్ నిధులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాపు సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం, గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ నిధులు మరియు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాపు జేఏసీ మరియు కేఆర్పీఎస్ గౌరవ చైర్మన్ దాసరి రాము డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా కాపుల సంక్షేమాన్ని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలోని ముఖ్యాంశాలు కార్పొరేషన్ …
Read More »నరసాపురం క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా లేసు కళాకారులకు ఈ కళ్లజోళ్లను పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్తకళాకారులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు గత …
Read More »కానుమోలులో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే -రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించిన యార్లగడ్డ -కానుమోలు గ్రామంలో ఇప్పటికే రూ.67 లక్షల రోడ్ల పనులు పూర్తి చేశాం: ఎమ్మెల్యే -గ్రామ అభివృద్ధికి అదనంగా రూ.2.20 కోట్ల పనులు మంజూరు చేశాం: యార్లగడ్డ -జీవో-30 ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాం -రిజిస్ట్రేషన్ ఖర్చులు, స్టాంప్ డ్యూటీని ప్రభుత్వమే భరిస్తోంది: ఎమ్మెల్యే -గన్నవరంలో ఇప్పటికే 450 మందికి ఇళ్ల పట్టాలు …
Read More »ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూల నిర్ణయం తీసుకోవాలి
– పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఉద్యోగుల ఎదురుచూపులకు తెరదించాలి – ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి – అన్ని రాష్ట్రాలతో సమానంగానే జీతాలు తీసుకుంటున్నాం – రాష్ట్రంలో జీతాల పద్దు విషయంలో బాధ్యత ప్రభుత్వాలదే – సొంత రెవెన్యూ మొత్తం ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకే ఖర్చవుతుందని చెప్పడం భావ్యంకాదు – ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని.. తక్షణమే 12వ పీఆర్సీ …
Read More »శాంతి హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ.. పనిచేయని అగ్నిమాపక పరికరాలపై అధికారుల ఆగ్రహం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలు, పరికరాల పనితీరుపై విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం నక్కల రోడ్డులోని శ్రీ శాంతి హాస్పిటల్లో రిజినల్ ఫైర్ ఆఫీసర్ సి. హెచ్ రత్న బాబు, సిబ్బందితో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించగా, కొన్ని ఫైర్ …
Read More »శరవేగంగా సీడ్యాక్సెస్రోడ్డు ప్రారంభోత్సవ పనులు
-అధికారులకు ఏడీసీ సీఎండీ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి సీడ్యాక్సెస్రోడ్డు ప్రారంభోత్సవ పనులు వేగంగా జరుతున్నాయి. ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి నుంచి దొండపాడు వరకు జరుగుతున్న పనులను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి వారు శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. మూడు ఫేజుల్లో జరుగుతున్న సీడ్యాక్సెస్రోడ్డు నిర్మాణ పనులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రారంభం చేయనున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షించారు. సీడ్యాక్సెస్రోడ్డుపై ఉండవల్లి వద్ద కొండవీటివాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి అప్రోచ్ …
Read More »భాష బతికితేనే సంస్కృతి బతుకుతుంది… : ఎంపీ కేశినేని చిన్ని
-విలువల సాహిత్యానికి ‘శ్రీవాణి’ చిరునామా -500 సంచికల ప్రస్థానం ఓ మహాయజ్ఞం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మికత, సాహిత్యం, సంస్కృతి, మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ‘శ్రీవాణి’ మాసపత్రిక 500 సంచికలు పూర్తి చేయడం ఒక పత్రిక విజయమే కాదనీ విలువల పరిరక్షణకు సాగిన మహాయజ్ఞమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కొనియాడారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ‘శ్రీవాణి’ 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో భారత సర్వోన్నత న్యాయమూర్తి గా సేవలందించిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఒడిస్సా …
Read More »ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజన ఫౌండేషన్” ద్వారా శనివారం చిట్టినగర్ సర్కిల్ వన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి శని, ఆదివారాలలో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ …
Read More »కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి…
-పశ్చిమలో 22 డివిజన్లలో గెలవాలి.. -టీడీపీని నంబర్ వన్ చేయాలి -స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం -నా రాజకీయ తొలి అడుగు వెంకన్నతోనే.. -నన్ను చేయి పట్టుకుని ప్రజల్లోకి తీసుకెళ్లారు -పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలే టీడీపీ బలం -విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో విజయం సాధించాలణి,ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ఐదో స్థానంలో ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని మొదటి స్థానానికి తీసుకురావాలని …
Read More »
Prajavartha Online Telugu News