Breaking News

Daily Archives: August 24, 2026

శాఖల్లో సమర్ధత – సేవల్లో నాణ్యత

-సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డేటా ఇంటిగ్రేషన్ -డెంగీ, మలేరియా నివారణకు హాట్‌స్పాట్‌ల గుర్తింపు -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చెయిన్… వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్‌లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలన్నారు. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి …

Read More »

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

-అంతర్జాతీయ మార్కెట్లకు మన వ్యవసాయ ఉత్పత్తులు -ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీ, కోస్తా కోకో గ్లోబల్ బ్రాండ్లుగా మారాలి -దేశీయ రకం హైబ్రీడ్ పాప్ కార్న్ మొక్కజొన్న విత్తనాలు విడుదల -ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించే ప్రక్రియను చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరిగి రైతులకు ప్రయోజనం …

Read More »

సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు GST రాయితీ కల్పించాలి: కేంద్ర మంత్రులకు లంకా దినకర్ విజ్ఞప్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ భూముల్లో సుబాబుల్ (Leucaena leucocephala), యూకలిప్టస్ (జమాయిల్) వంటి అగ్రో-ఫారెస్ట్రీ పంటలను సాగు చేస్తున్న రైతులకు GST నుంచి తగిన రాయితీ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, కేంద్ర టెక్స్‌టైల్స్, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ వేదప్రకాశ్ గోయల్ కి లంకా దినకర్ 24 …

Read More »

తిరుపతి జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం

-మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత: హోం మంత్రి వంగలపూడి అనిత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల భద్రత, రక్షణకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించేందుకు తిరుపతి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళల భద్రత, గౌరవం, రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని తెలిపారు. మహిళలపై జరిగే …

Read More »

అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలు ప్రారంభం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింతగా ప్రోత్సహించడం, యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం, ప్రతిభావంతులైన క్రీడాకారులకు మెరుగైన పోటీ వేదికను కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలను సోమవారం తిరుపతిలో ఘనంగా ప్రారంభించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) చైర్మన్ అనిమిని రవి నాయుడు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ …

Read More »

విజయకీలాద్రి పై శ్రీ భూవరాహ జయంతి మహోత్సవములు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రము పై శ్రీ భూవరాహ జయంతి మహోత్సవములు 24.08.26 నుండి 26.08.26 వరకు జరుగుచున్నాయి. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు 24.08.26 సోమవారం శ్రీ భూవరాహ స్వామి వారికీ ఉ || 09: గం|| లకు అభిషేకం. అనంతరం ఉ || 10: గం||లకు శ్రీ భూవరాహ హవనం. ఎంతో వైభవముగా జరిగాయి. ఈ కార్యక్రమంలో …

Read More »

కూటమి పాలనలో సామాన్యుడిపై భరించలేని ధరల భారం

-​కనీసం బతికే పరిస్థితి కూడా లేదు.. పక్కా ప్రణాళికతోనే ప్రజల నిలువు దోపిడీ -గతంలో మైకులు పట్టుకుని ఊదరగొట్టిన నాయకులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి పూర్తిగా కరువైందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నుండి ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లాది …

Read More »

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి -గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి -జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ. 280 కోట్ల కేటాయింపులు -96 శాతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు.. 99 శాతం పైప్‌లైన్ నిర్మాణం పూర్తి -తుది అంకానికి నీటి శుద్ధి ప్లాంట్ పనులు -పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పూర్తయిన …

Read More »

నాన్ జీఎంఓ మొక్కజొన్న వంగడాల సృష్టి – వ్యవసాయ రంగ విప్లవంలో కీలక మైలురాయి

-కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన గోర్మె పాప్ కార్నికా సంస్థకు పవన్ కళ్యాణ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కజొన్న సాగులో రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడులు అందించే వంగడాలను అభివృద్ధి చేసిన ఏలూరు జిల్లా, ముసునూరు గోర్మె పాప్ కార్నికా సంస్థకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ రంగ విప్లవంలో ఈ వంగడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు. గోర్మె పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జన్యుపరంగా మార్పులు చెందని (Non-GMO) పాప్ కార్న్ …

Read More »

స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు -బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం -ఆలూరు అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -వచ్చే ఏడాది నుంచి ఆలూరులో బీసీ గురుకులం ప్రారంభం -ప్రజల మెప్పు పొందుతున్న కూటమిపై జగన్ ది ఓర్వలేనితనం -మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు -గత ప్రభుత్వ ఇరిగేషన్ మంత్రులకు సాగునీటి రంగంపై అవగాహనే లేదు : మంత్రి సవిత -ఆలూరులో మంత్రులు సవిత, రామానాయుడు పర్యటన -టీడీపీ శ్రేణులతో భేటీ ఆలూరు/కర్నూలు, …

Read More »