-5.90 ఎకరాల్లో రూ.18.55 కోట్ల వ్యయంతో మోడరన్ రైతు బజార్ నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముందుగా నిడమర్రు రోడ్డులోని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ …
Read More »Daily Archives: August 27, 2026
రాజధాని అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ
-NIELIT నేతృత్వంలో రూ.730 కోట్లతో ఏర్పాటు కానున్న దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్శిటీ -వచ్చే నెల 13 నుంచి ANUలో NIELIT తరగతులు -8.5 ఎకరాల్లో NIELIT క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికత, ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రీకృతమైన జాతీయ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ …
Read More »నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష
-గల్లంతైన వారి ఆచూకీని కనుగొనేలా కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరపాలన్న ముఖ్యమంత్రి -బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. మానస సరోవర్ యాత్ర వెళ్లిన ఏపీకి చెందిన పలువురు యాత్రీకులు నేపాల్ వరదల్లో చిక్కుకున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. వీరికి సంబంధించి ఎప్పటికప్పుడు …
Read More »ఐదు వందల గ్రామాలను సంస్కృత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు చర్యలు
-సంస్కృతాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ వాదానికి సంస్కృతమే ఊతమని రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ @ శరత్ చంద్ర అన్నారు. ఐదు వందల గ్రామాలను సంస్కృత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపట్టామని చెప్పారు. గుంటూరులో శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాలలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ సౌజన్యంతో తెలుగు మరియు సంస్కృత అకాడమీ సంస్కృత సప్తాహం వారోత్సవాలలో భాగంగా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతం అమృత భాష …
Read More »రాజధాని గ్రామాల్లో1437 కోట్ల రూ.లతో మౌలిక సదుపాయాల కల్పన
-లైబ్రరీ,ఆడిటోరియం,హెచ్ఆర్ భవనాల నిర్మాణానికి రూ.596 కోట్లు -మంగళగిరి పట్టణానికి రోజుకు 30 ఎంఎల్డీ త్రాగునీరు సరఫరా -రాజధాని గ్రామాలకు సైతం ఇకపై రోజుకు 135 లీటర్లు త్రాగునీరు సరఫరా -ఇన్నర్ రింగ్ రోడ్,రైల్వే లైన్ల నుండి రాజధాని వరకు గల భూమి ల్యాండ్ పూలింగ్ కు అనుమతి -రాజధాని ప్రాంతంలోని గ్రామాలన్నిటిలో ఇక అన్నిబీటీ రోడ్లే -రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని గ్రామాల్లో రూ.1437 కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు సిఆర్డిఏ …
Read More »నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు
-ఆర్టీజీఎస్ నుంచి ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ -సీఎం చంద్రబాబు ఆదేశాలతో 24/7 పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ అధికారులు -ఆర్టీజీ మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ వెళ్లి వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాలమీద రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ అధికారులు, సిబ్బందిని రంగంలోకి దించారు. …
Read More »గిరిజన విద్యార్థులకు NEET, IIT-JEE శిక్షణ కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన (ST) విద్యార్థులలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)’ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ (APTWREIS) కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం జిల్లా మారికవలసలోని రెసిడెన్షియల్ స్కూల్ (RS-B) ప్రాంగణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన NEET, IIT-JEE లకు సన్నద్ధమయ్యే గిరిజన విద్యార్థులకు …
Read More »ఏపీసీపీడీసీఎల్ మరో కీలక ముందడుగు
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PM-KUSUM పథకం కింద గ్రిడ్కు అనుసంధానం చేయబడుతున్న తొలి సోలార్ పవర్ ప్లాంట్గా పల్నాడు జిల్లా ఎన్.ఎన్(నెహ్రూ నగర్) తండా 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్. PM-KUSUM కాంపోనెంట్-C కింద ఫీడర్ లెవెల్ సోలరైజేషన్కు ఏపీసీపీడీసీఎల్ ప్రాధాన్యత. ఎన్.ఎన్. తండాలో 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించిన సీఎండీ పి.పుల్లారెడ్డి. మాచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకంలోని కాంపోనెంట్-C కింద ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ …
Read More »నేపాల్ విపత్తులో చిక్కుకున్న ఏపీ ప్రజలకు తక్షణ సహాయం అందించాలి: ఎంపీ గురుమూర్తి
-విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేపాల్లో ప్రకృతి విపత్తు కారణంగా ప్రభావితమైన ఆంధ్రప్రదేశ్కు చెందిన వారికి తక్షణ సహాయం అందించడంతో పాటు, గల్లంతైన వారి కోసం గాలింపు, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ను కోరారు. ఈ మేరకు గురువారం విదేశాంగ మంత్రికి లేఖ రాసిన ఎంపీ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయ భారత రాయబారికి …
Read More »జగన్మోహన్ రెడ్డి చొరవతోనే మత్స్యకారుల ఆచూకీ కోసం కేంద్రంపై ఒత్తిడి: ఎంపీ గురుమూర్తి
-మత్స్యకారుల ప్రాణాలకు భద్రత ఏది – రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్లోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యలను …
Read More »
Prajavartha Online Telugu News