తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం తొట్టంబేడు మండలం సి.ఆర్.ఎన్. కండ్రిగ గ్రామంలోని ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి నారా …
Read More »Daily Archives: August 30, 2026
సెప్టెంబర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.2,693.90 కోట్లు విడుదల
– సెప్టెంబర్ 1న 61.92 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ – కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పెన్షన్లు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. …
Read More »రేపు వెలిగొండ పండుగ
-ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు -30 ఏళ్ల కల సాకారం… ప్రజల్లో హర్షాతిరేకం -‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో వేడుకగా కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి ప్రారంభించి, నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత …
Read More »కరువు నేలకు కృష్ణమ్మ వరప్రదాయిని.. వెలిగొండతో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు
– 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. లక్షలాది ప్రజలకు తాగునీటి భరోసా – నాడు శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే నేడు జాతికి అంకితం – మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి దూరదృష్టికి వెలిగొండ నిలువెత్తు నిదర్శనం – వెలిగొండతో కరువు, వలసలకు శాశ్వత పరిష్కారం – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతుల జీవితాల్లో పూల సుబ్బయ్య …
Read More »మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్లోకి కృష్ణమ్మ జలాలు…ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని పేర్కొన్న సీఎం రేపు వెలిగొండ పండుగ వద్ద కలుద్దాం అంటూ ప్రజలకు పిలుపునిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు… మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు…. మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న …
Read More »ఏరో ఎక్స్ప్రెస్ బస్సు సేవలను పరిశీలించిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ
-విశాఖపట్నం–భోగాపురం మధ్య ఏరో ఎక్స్ప్రెస్ సేవలపై సంతృప్తి వ్యక్తం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నడుస్తున్న ఏరో ఎక్స్ప్రెస్ బస్సు సేవలను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ స్వయంగా ప్రయాణించి పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయంలో ఏరో ఎక్స్ప్రెస్ బస్సును తనిఖీ చేసిన చైర్మన్, బస్సుల సమయపాలన, నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సేవలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఏరో ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి, బస్సు సర్వీసులపై వారి అభిప్రాయాలను …
Read More »పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడు పట్టాభి రామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీ.ఎన్.టి.యూ.సీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ పరామర్శించారు. ఇటీవల పరుచూరి ప్రసాద్ కి కాళ్లకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న చైర్మన్ పట్టాభి రామ్, ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి పరుచూరి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టాభి …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విదేశాల్లో ఎంత ఎదిగినా ‘తెలుగు మూలాలు’ మరవద్దు
– మాతృభూమి అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి – ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ (APTF) సదస్సులో మంత్రి కొండపల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విదేశాల్లో స్థిరపడి ప్రపంచ స్థాయిలో ఎంత ఎదిగినా, ప్రవాస తెలుగువారు తమ మూలాలను, తెలుగు భాషా సంస్కృతులను మరువవద్దని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఆదివారం ఆయన మలేషియాలోని పెనాంగ్లో నిర్వహించిన ‘ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ …
Read More »గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే విశాఖ ‘మారికవలస’లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
-‘ఫిజిక్స్ వాలా’ తో ఇంటెన్సివ్ కోచింగ్ -ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం . గౌతమి విశాఖపట్నం (మారికవలస), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల్లో ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వారు ఉత్తమ ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE)ను ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APTWRES) కార్యదర్శి ఎం . గౌతమి తెలిపారు. ఆదివారం ఉదయం …
Read More »
Prajavartha Online Telugu News