అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కొర్లపాటి హెప్సీబా సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టి, హౌసింగ్ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమెకు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News