అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో …
Read More »Tag Archives: amaravathi
ప్రధానిపై నమ్మకంతోనే ఢిల్లీలో బీజేపీకి పట్టం
-ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదు -సంక్షేమం పేరుతో అవినీతి చేస్తున్నవారిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. -సమర్థ, సుస్థిర, విజనరీ పాలనతోనే ప్రజల జీవితాల్లో మార్పులు -కంటిన్యుటీ ఆఫ్ గవర్నమెంట్తో తిరుగులేని విజయాలు…ఇది చరిత్ర చెపుతున్న వాస్తవం -ఒకే పార్టీ, ఒకే నేత వరుసగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలు -2047 నాటికి దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం మన ఏపీలోనే -విలువలు లేని వారు విలువల గురించి సబబు కాదు -ప్రజలిచ్చిన తీర్పును జగన్ గౌరవించడం లేదు…అహంకారంతో వ్యవహరిస్తున్నారు -ప్రజల సౌకర్యార్ధం …
Read More »కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలి
-సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11 వ తేదీ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరుగునున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశ నిర్వహణకు రాష్ట్ర సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎటు …
Read More »చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలి
-సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పలమనేరులో రూ.15.18 కోట్ల తో నూతనంగా నిర్మించిన నాలుగు కోర్టు భవనాలను మరియు జడ్జిల నివాస భవన సముదాయాన్ని ప్రారంభోత్సవం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్. పలమనేరు,ఫిబ్రవరి 08: చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ తెలిపారు. శనివారం పలమనేరు బెంగళూరు …
Read More »శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సన్నద్ధతపై ఆరా తీసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన దేవస్థాన ఈవో -బ్రహ్మోత్సవాలకు సన్నద్ధతపై ఈ నెల 10 వ తేదీ మంత్రుల కమిటీ సమీక్షా సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో అత్యంత వైభవంగా నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆలయ అధికారులను ఆదేశించారు. నేడు సచివాలయంలోని ఆర్ & బీ …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా క్లినికల్ సైకాలజీ కోర్సులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభించనున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వైద్య రంగానికి ఎంతో ముఖ్యమైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రవేశ పెట్టకపోవడం దురదృష్టం. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స అందించడంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర వహిస్తారు. దీంతోపాటు అన్ని రకాల రోగులు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకోవడం (రిహేబిలిటేషన్)లో కూడా ప్రధాన భూమిక వహిస్తారు. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో …
Read More »కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
-భక్తులకు ట్రాఫిక్, శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు -గత ఐదేళ్లలో కోటప్పకొండ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయ్యింది -కోటప్పకొండను అభివృద్ధి చేసిన ఘనత కోడెలదే -రానున్న రోజుల్లో కోటప్పకొండను మరింత అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది -పల్నాడు ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి\పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్లకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి …
Read More »వైభవంగా కొమ్మనబోయిన – పెరుగు వారి వివాహ మహోత్సవ వేడుక
నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ పోలీసు అధికారి నరసరావుపేట డిఎస్పి కొమ్మనబోయిన నాగేశ్వరరావు – సుబ్బాయమ్మ దంపతుల కుమారుడు చి. అభిలాష్ కుమార్….. పెరుగు భాస్కరరావు – జయలక్ష్మి దంపతుల కుమార్తె చి. ల. సౌ. ప్రవల్లిక ల వివాహం సోమవారం తెల్లవారుజామున నరసరావుపేట మెగా కన్వెన్షన్ హాలులో వైభవోపేతంగా జరిగింది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, పలు రంగాలు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Read More »వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదేళ్లలో 30 శాతం వృద్ది రేటు లక్ష్యం
-రాష్ట్ర దశ దిశను మార్చే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రానున్న ఐదేళ్లలో 30 శాతం వృద్ది రేటు సాధన లక్ష్యంగా పటిష్టమైన చర్యలను చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రాధమికి రంగంలో 15.86 శాతం వృద్ది రేటు ఉందని, దీన్ని తొలి దశలో 20 శాతానికి …
Read More »ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శనీయం
-బోత్సావానా ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసిమా దబుత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శనీయమని ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బోత్సవానా దేశ ప్రతినిధులు ప్రశంసించారు. బోత్సావాన దేశ ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసిమా దబుతా శుక్రవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినేష్ కుమార్ ఆయనకు స్వాగతం పలికి, ఆర్టీజీఎస్ పనితీరు గురించి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందని, అటు …
Read More »