Breaking News

Tag Archives: amaravathi

స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

-100 శాతం చెత్త సేకరణ, ప్రాసెసింగ్ జరగాలి -మున్సిపాలిటీల్లో కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం -పార్కులుగా గ్రామీణ, పట్టణ సరిహద్దు డంపింగ్ యార్డులు -‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో విశాఖ జిల్లాకు మొదటి స్థానం… చివరన నిలిచి ఏఎస్ఆర్ జిల్లా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర సాకారం కావడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైతే… కారణాలు అన్వేషించి చర్యలు …

Read More »

నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పర్యటన

-స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రతీ నెలలో 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఈ నెల ‘జలధార-జలహారతి’ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నీటి ఆవశ్యకతను వివరించేందుకే ఈ థీమ్‌ను ప్రభుత్వం ఎంచుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు నిడదవోలులో నిర్వహించే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి …

Read More »

హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. శ్రీనివాస్ కు ఘన వీడ్కోలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ కు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ ఘన వీడ్కోలు పలికారు. హైకోర్టు న్యాయమూర్తి వి.జస్టిస్ శ్రీనివాస్ పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురష్కరించుకుని వీడ్కోలు కార్యక్రమం హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ వి. శ్రీనివాస్ …

Read More »

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, అనంత‌పురంలో ఒక‌ర్ని క‌నిపెట్టిన కెమెరాలు -త‌ప్పిపోయిన చిన్నారుల‌ను త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించిన పోలీసులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌ర్వైలెన్సు కెమెరాలు ప్ర‌జా భ‌ద్ర‌త‌కూ భ‌రోసా క‌ల్పించే దిశ‌గా కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. ఇంటి నుంచి త‌ప్పిపోయిన చిన్నారుల ఆచూకీ క‌నిపెట్టి, వారిని వారి కుటుంబస‌భ్యుల‌కు అప్ప‌గించ‌డంలో ఆర్టీజీఎస్‌లోని సీసీటీవీ360 వ్య‌వ‌స్థ పోలీసుల‌కు కీల‌క స‌హ‌కారం అందిస్తోంది. రోజుల …

Read More »

వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo

-జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ పరికరాల సిద్ధం -సౌండ్ ప్రూప్ రూములు కూడా.. -సులువుగా వైకల్య నిర్ధారణ పరీక్షలు -మంత్రి సత్యకుమార్ యాదవ్ కి నివేదించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వినికిడి లోపం కలిగిన వారికి అత్యంత ఉన్నత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం చేరువ చేస్తోంది. బెరా (brainstem evoked response audio metry -బ్రెయిన్ స్టెమ్ ఏవోక్డ్ రెస్పాన్స్ ఆడియో మెట్రీ), ఇంపిడెన్స్ (impedance) ఆడియో మెట్రీ, …

Read More »

ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్‌ లో పోల్గొన్న మంత్రి మండిపల్లి రామప్రసాద్

-చెన్నై ట్రేడ్ సెంటర్‌లో CII & IDGS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్‌ లో పోల్గొన్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్. -ఇండియా గేమింగ్ షో రిబ్బన్ కటింగ్ చేసిన ప్రారంభించిన మంత్రి. -ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మంత్రి -ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్‌గా భారత్ ఎదగాలి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నై ట్రేడ్ సెంటర్‌లో CII, IDGS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో …

Read More »

గుంటూరులో మద్యం షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

-మద్యం వ్యాపారంలో ఎక్కడా ఎలాంటి అవకతవకలకు చోటివ్వబోం -గత ఐదేళ్లు ఎక్సైజ్ శాఖను అడ్డం పెట్టుకుని జేబులు నింపుకున్నారు -జగన్ రెడ్డి తన సొంత మద్యం బ్రాండ్లతో వేలాది మంది ప్రాణాలు తీశారు -ఎక్సైజ్ సురక్ష, ట్రాక్ అండ్ ట్రేస్ వంటి విధానాలతో ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎక్సైజ్ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ …

Read More »

మహిళా బిల్లు పేరిట బీజేపీ ఎన్నికల డ్రామా

-రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి..ముమ్మాటికీ సర్కారు ఓటమే -ప్రధాని మోదీ రాజీనామా చేయాలి -డీ లిమిటేషన్‌కు మద్దతిచ్చిన వారంతా ఏపీ ద్రోహులే -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పేరిట బీజేపీ ఎన్నికల డ్రామాలు ఆడిందని, దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు వంతపాడాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ బిల్లు వీడిపోవడం బీజేపీ కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. .డీ లిమిటేషన్‌కు ప్రత్యక్షంగాను, …

Read More »

రాయదుర్గంలో పీఎం సూర్యఘర్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

-రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఉచిత సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు -విద్యుత్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి -వచ్చే సీజన్ పూర్తి స్థాయిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు -మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రాయదుర్గం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్యఘర్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు విద్యుత్ భారం తగ్గి, నిరంతరాయంగా విద్యుత్ అందుతుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలోని కాలనీలో ‘ప్రధాన …

Read More »

నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం పట్ల హర్షం అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను గన్నవరం ఎమ్మెల్యే మరియు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వెళ్లిన ఆయన, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం …

Read More »