Breaking News

Tag Archives: amaravathi

సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ

-రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్ల పరిధిలో సూక్ష్మ సేద్యం -రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినందుకు అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :  మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి, రికార్డు స్థాయిలో 1,26,057 హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తర్వాత …

Read More »

ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపాకటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Read More »

తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం(27-03-26) పార్వతీపురంమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ , ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (09) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (32): విజయనగరం 4, పార్వతీపురం మన్యం 3, పోలవరం 3, కాకినాడ 1, …

Read More »

కూటమి పాలనలో విద్యార్థుల బంగారు భవితకు నిలయాలుగా అంబేద్కర్ గురుకులాలు

-కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంబేద్కర్ గురుకులాల్లో విద్య బోధనా, మెరుగైన సౌకర్యాలు -విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి డా.స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష (BRAGCET 2026) ఫలితాలు గురువారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల …

Read More »

పారిశ్రామికవేత్తలుగా వడ్డెర్లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -వడ్డెర సామాజిక వర్గీయులకు ఆర్థిక, సామాజిక భరోసే మా లక్ష్యం -వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం కేటాయింపులు -సీనరేజీలో 50 శాతం మినహాయింపు బిల్లుకు కేబినెట్ లో ఆమోదం -ఈ బిల్లుతో వడ్డెర్లకు ఆర్థిక మేలు అంటూ మంత్రి సవిత హర్షం -సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారిని …

Read More »

రైతన్నల సంక్షేమమే లక్ష్యం.. మరింత అంకితభావంతో పనిచేస్తా – మంత్రి అచ్చెన్నాయుడు

– ప్రజాభివృద్ధే లక్ష్యంగా సుదీర్ఘ సేవ… అచ్చెన్నపై సీఎం ప్రశంసల వర్షం – స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు , మంత్రి లోకేష్ సమక్షంలో మంత్రి అచ్చెన్న పుట్టిన‌రోజు వేడుక‌లు – సీఎం చంద్ర‌బాబు ఆశీస్సులు నాకు మరింత బాధ్యతను పెంచాయన్న మంత్రి అచ్చెన్న‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో మంత్రుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కేక్ …

Read More »

క్యాబినెట్ సమావేశంలో అంశాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1383 వ (46వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. హోం శాఖ 1. హోం శాఖ: గుంటూరు జిల్లా నీరుకొండలో SRM యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు వరకు ‘అకడమిక్ భవనాలు’ నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడానికి …

Read More »

రాష్ట్రంలో 27,500 గ్రామ సంఘ‌ స‌హాయ‌కుల‌కు ( VAO ) స్మార్ట్ ఫోన్ల పంపిణీ

– పేద‌ల ఇళ్ల‌ల్లో 20 ఏళ్ల క్రిత‌మే చంద్ర‌బాబు వెలుగులు – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ గ్రామ సంఘ‌ స‌హాయ‌కుల‌కు ( VAO ) ల‌కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. రెండున్న‌ర ద‌శాబ్దాల‌ క్రింద‌టే …

Read More »

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీజిపి హరీష్ కుమార్ గుప్తా జిల్లా అధికారులు. మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆయన వెంటా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ పి. రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నారు. ఘటనపై వెంటనే …

Read More »

నేటి నుండి అమరావతి లో ఐజేయూ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు!

-ఇప్పటికే తరలి వచ్చిన పలు రాష్ట్రాల ప్రతినిధులు! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అత్యధిక సంఖ్యాక వర్కింగు జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం అమరావతి లో ప్రారంభం కానున్నాయి. మార్చి 27,28,29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మూడురోజులపాటు జరగనున్న ఈ సమావేశాలకు 27 రాష్ట్రాల నుండి దాదాపు 350 మంది ఎన్నికైన ప్రతినిధులు హాజరవుతున్నారు. 28 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్లీనరీ సమావేశాలను ఆంధ్ర …

Read More »