-కోటి మందిని భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో తొలి రోజు 25 వేల మంది పేర్లు నమోదు -రాష్ట్ర వ్యాప్తంగా యోగా సందడే సందడి -మాస్టర్ల ట్రైనర్ల ద్వారా 50,752 మందికి శిక్షణ కార్యక్రమాలు -భారతీయ సంస్కృతికి ‘యోగా’ ఓ ప్రతీక… లేపాక్షిలో మంత్రి శ్రీ సత్యకుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర-2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి ఉత్సాహ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21నాడు జరిగే భారీ …
Read More »Tag Archives: amaravathi
ప్రతి కాల్ వెనుక ఒక ప్రాణం… ప్రతి స్పందన వెనుక 108
-గోల్డెన్ అవర్లో గోల్డెన్ సర్వీస్ -108 అంబులెన్స్ ల రూపు రేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం -ఒక్క ఏడాదిలోనే 7.78 లక్షల అత్యవసర కేసులకు సత్వర స్పందన -భవ్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలో మరో మైలురాయి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి. ప్రతి నిమిషం ప్రాణ రక్షణే లక్ష్యంగా అత్యవసర సేవలు అందిస్తున్నాయి. భవ్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలో అంబులెన్స్ లకు …
Read More »సీఎం చంద్రబాబు ట్వీట్
-సత్యనారాయణ గారూ… రేపు సిద్ధాంతంలో కలుద్దాం -ఆచంట నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధుని కోరిక మేరకు స్పందించి సీఎం చంద్రబాబు ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తనను కలవాలన్న ఓ వృద్ధుని కోరికకు స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా చంద్రబాబును కలవాలని అనుకున్నారు. రేపు సిద్ధాంతంలో జరిగే మీ భూమి…మీ హక్కు కార్యక్రమానికి వస్తోన్న సీఎం చంద్రబాబు సభకు …
Read More »పెదపెంకి గ్రామ ఫైలేరియా సమస్యకు సమష్టి కృషితో చెక్
-గ్రామంలో అన్ని వర్గాలను ఒప్పించి, మెప్పించిన తీరు ప్రశంసనీయం -రూ.6.18 కోట్లతో గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు, రోడ్లు -2018లో ఫైలేరియా సమస్య నా దృష్టికి వచ్చినపుడు ఆవేదన కలిగించింది -గ్రామాన్ని త్వరలోనే సందర్శిస్తా -పెదపెంకి గ్రామ సమస్యపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఓ చిన్న గ్రామంలో నెలకొన్న సామాజిక అంతరాల వల్ల, యావత్ గ్రామమంతా భయానక ఫైలేరియా (బోద) వ్యాధి బారినపడిన వైనం 2018లోనే నా దృష్టికి వచ్చింది. గ్రామంలోని …
Read More »జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలతో గోదావరి పుష్కరాలకు మరింత శోభ
-పంచాయతీల నుంచి మురుగు నీరు నదిలోకి కలవకూడదు -ప్రతి పంచాయతీలోనూ ప్రత్యేక ప్రణాళిక అవసరం -మ్యాజిక్ డ్రెయిన్లతో మంచి ఫలితాలు -మునికూడలి పుష్కర ఘాట్ ను మోడల్ గా తీర్చిదిద్దుతాం -మునికూడలి ఘాట్ కి సప్తర్షి పుష్కర్ ఘాట్ గా నామకరణం -దేశంలోనే మొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీగా మునికూడలి నిలవాలి -గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నది కూటమి …
Read More »సేంద్రీయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులతో మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉందని, రైతులకు అధిక లాభాలు కూడా వస్తున్నాయని అన్నారు. తాడేపల్లిలోని ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్నిమంత్రి సవిత శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె విలేకరులతో మంత్రి సవిత …
Read More »కొన్నిప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సమాచారం, ఆర్టీజిఎస్-అవేర్ పోర్టల్ విశ్లేషణ ప్రకారం శనివారం(జూన్ 6) నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 2-3 రోజులు రాష్ట్రంలో మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో కురిసే మొత్తం వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే, స్థానిక వాతావరణ మార్పుల (Local Weather …
Read More »యోగాంధ్ర-2026 ఉద్యమ కార్యాచరణ ప్రారంభం
-రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో యోగాంధ్ర-2026 ఉద్యమ కార్యాచరణకు కూటమి ప్రభుత్వం శనివారం నుంచి శ్రీకారం చుట్టింది యోగాంధ్ర పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు గ్రామ/ వార్డు సచివాలయాల స్థాయి నుంచి మొదలైంది. యోగా మాస్టర్ ట్రైనర్లు సుమారు 2వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి కూ డా జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య …
Read More »“ఏఐ”తో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు
-టచ్ చేయకుండానే మొబైల్ వీడియో ద్వారా ఆటోమేటిగ్గా శిశువుల బరువు, ఎత్తు, తల, ఛాతీ చుట్టుకొలతల నమోదు -ఆశా యాప్ తో “శిశు మాపన్” యాప్ అనుసంధానం -మంగళగిరి నియోజకవర్గంలోని ఆశాలు, ఎ. ఎన్. ఎం.లకు శిక్షణ -ఫలితాలు అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల (హెల్త్ స్టాండర్డ్స్) గుర్తింపునకు ఏఐ (ఆర్టిఫిషియల్ మేధస్సు-కృత్రిమ మేధస్సు) ఆధారిత సేవలు వినియోగించబోతున్నట్లు రాష్ట్ర …
Read More »రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా జనసేన పార్టీ తరుపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈమేరకు శనివారం అమరావతి అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఒక సెట్ నామినేషన్ ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. …
Read More »
Prajavartha Online Telugu News