Breaking News

Tag Archives: amaravathi

ముంబయిలో ‘తెలుగు భవనం’ ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్‌

-ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషా వికాసానికి, ముంబయి తెలుగు ఆడిటోరియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ..తెలుగు భాషా రక్షణే ధ్యేయం.. ఎక్కడున్నా మూలాలు మరువొద్దని పిలుపు ముంబయి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రోజుల కేరళ పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ముంబయి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన “తెలుగు …

Read More »

అమరావతిలో రహదారులు, వాగుల పనులను పరిశీలించిన APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో జరుగుతున్న వరద నిర్వహణ పనులను APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, ఐఏఎస్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. తొలుత మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో ప్రతిపాదిత E-13 రహదారి విస్తరణ పనుల కోసం అవసరమైన భూములను కార్తీక్ పరిశీలించారు. ఈ సందర్భంగా బి.ఎల్. చెన్నకేశవరావు (డైరెక్టర్, ల్యాండ్స్ – క్యాపిటల్ రీజియన్), తెనాలి ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సంబంధిత అంశాలను సమీక్షించారు. …

Read More »

పాల‌వాగులో నీటి ప్ర‌వాహం వేగంగా జ‌ర‌గాలి

-ఇంజినీరింగ్ అధికారుల‌కు ఏడీసీ సీఎండీ ఆదేశాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాయ‌పూడి నుంచి కృష్ణాయ‌పాలెం వ‌ద్ద కొండ‌వీటివాగులో క‌లుస్తున్న పాల‌వాగు ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను స‌త్వ‌రం పూర్తిచేయాల‌ని హ‌రిశచ్ఛంద్ర‌పురం పై ఎత్తు నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీటి ప్ర‌వాహం వేగంగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్/మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు సంబంధి ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం పాల‌వాగు ఆధునీక‌ర‌ణ పనుల‌ను కృష్ణాయ‌పాలెం నుంచి రాయ‌పూడి వ‌ర‌కు ప‌రిశీలించారు. కృష్ణాయ‌పాలెం శివాల‌యం గుడి వ‌ద్ద నీటి ప్ర‌వాహాన్ని …

Read More »

రేప‌టి నుంచి ‘యోగాంధ్ర’ రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం

-గ్రామ/ వార్డు స‌చివాల‌యాల ద్వారా కోటి మందిని భాగ‌స్వామ్యుల‌ను చేసేలా చ‌ర్య‌లు -వైద్యారోగ్య శాఖ‌లో ప్ర‌త్యేకంగా ‘వార్ రూము’ ఏర్పాటు -5,600 మంది యోగా మాస్ట‌ర్ల ద్వారా 2.5 లక్షల మంది ట్రైనర్లకు శిక్షణ -ఆదివారం నాడు ‘లేపాక్షి’లోని దేవాల‌య ప్రాంగ‌ణంలో రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మం -మొత్తం 28 జిల్లాల్లో క‌లిపి 56 ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా ప్ర‌ణాళిక‌లు -అధికారులతో సమీక్షించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : 12వ‌ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(జూన్ …

Read More »

పకడ్బందీగా బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణ

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -బీసీ హాస్టళ్లు, గురుకులాలకు గ్రేడింగ్ -గ్రేడింగ్ ఆధారంగా బదిలీలు, పదోన్నతులకు ప్రాధాన్యం -త్వరలో 1,291 పారిశుధ్య సిబ్బంది నియామకం -142 మంది కుక్, కుమాటీలను కూడా… -బీసీ హాస్టళ్లకు సచివాలయాల సిబ్బంది -224 మంది వీఆర్వోలు, మహిళా పోలీసులకు డిప్యూటేషన్ -6 ఎంజేపీ స్కూళ్లకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ -బీసీ విద్యార్థుల కోసం 2 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు -1400 మందికి ఐఐటీ, నీట్ శిక్షణ -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక …

Read More »

అమరావతి ప్రతిష్ఠ పెంచిన ‘విట్’

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి ప్రతిష్ఠ పెంచేలా విట్ -ఏపీ విశ్వవిద్యాలయం యాజమాన్యం అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. విట్-ఏపీ యూనివర్శిటీ ప్రాంగణంలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను మంత్రి సవిత శుక్రవారం తిలకించారు. ఉత్కంఠభరితంగా సాగుతున్న చెస్ పోటీలను తిలకించి, క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, …

Read More »

ప్రస్తుత రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు

-2024 – 2029 మధ్య వచ్చే రాజ్యసభ స్థానాల్లో మూడు జనసేనకు ఇచ్చేలా ముందే చర్చించడమైంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైంది. ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ స్థానానికి అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. ఆ తరువాత పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల …

Read More »

ముఖ్యమంత్రి ట్వీట్

-ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు (జూన్ 5) సైకిల్‌పై ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు -పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైకిల్‌పై వెళ్లనున్న ముఖ్యమంత్రి -విశాఖ పర్యటనలో పాల్గొనే కార్యక్రమానికి సైకిల్‌పై సీఎం -ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నేతలు, ఉద్యోగులు రేపు సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకోవాలన్న సీఎం -పచ్చదనం పెంచేలా ప్రతీ ఒక్కరూ రేపు ఒక మొక్క నాటాలని కోరిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక …

Read More »

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

-సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ ఎగుమతులపై సదస్సుకు హాజరు -విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్ష -ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సైకిల్ పై ప్రయాణించనున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖలో నిర్వహించే జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం విశాఖ నగరంలో శుక్రవారం పర్యటించనున్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి విశాఖకు బయల్దేరనున్నారు. 10.00 గంటలకు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ …

Read More »

ఆంగ్రూ అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకంను రైతులకు అందించిన మంత్రి అచ్చెన్నాయుడు

– రైతుల విత్తన వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు అందించే సరికొత్త పత్తి రకం – ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకు మంత్రి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ-2208 (ఆదిత్య బీజీ-2)’ విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంగ్రూ ఉపకులపతి …

Read More »