– అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా డీఎల్ఎస్ఏ – ఐసీడీఎస్ సంయుక్త ర్యాలీ – డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నల్సా (National Legal Services Authority) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ సూచనలతో మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, చిన్నారుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించే దిశగా వివిధ కార్యక్రమాలు …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
“వికాస” ఆధ్వర్యంలో మార్చి 7న జాబ్ మేళా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “వికాస” ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పరిసరాల్లోని వికాస కార్యాలయం (బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఆమె కోరారు. ఈ జాబ్ మేళాలో ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులై 35 ఏళ్ల లోపు వయస్సు …
Read More »క్రీడా విభాగాలలో “శాప్ లీగ్స్”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ – Sports Authority of Andhra Pradesh (SAAP), విజయవాడ వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ వారి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో రెండు క్రీడా విభాగాలలో “శాప్ లీగ్స్” నిర్వహించబడనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డి.ఎమ్.ఎమ్. శేషగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శాప్ లీగ్స్లో భాగంగా మార్చి 8వ తేదీన జిల్లా స్థాయి పోటీలు మరియు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెన్నిస్ పోటీలు: …
Read More »మంత్రి కందుల దుర్గేష్ చొరవతో సమిశ్రగూడెం రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి రూ. 1.25 కోట్ల నిధులు మంజూరు
-గోదావరి పుష్కరాలు – 2027 నేపథ్యంలో పరిపాలన అనుమతులు జారీ చేసిన దేవాదాయ శాఖ -పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు:రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో నిడదవోలు నియోజకవర్ నిడదవోలు రూరల్ మండలంలోని సమిశ్రగూడెం శ్రీ పర్వత వర్థిని రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి మార్గం సుగమమైంది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఉమ్మడి ప్రయోజన నిధి(‘కామన్ గుడ్స్ ఫండ్’) క్రింద …
Read More »ముఖ్యమంత్రి సమీక్షల దిశానిర్దేశం
-జిల్లా పరిపాలన విషయంలో జిల్లా యంత్రాంగం పై మరింత బాధ్యత -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జిల్లాల పనితీరుపై ప్రత్యక్ష పర్యవేక్షణ, సమగ్ర సమీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పరిపాలన యంత్రాంగం ఒక టీం గా మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనం పెంచే విధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలకు అందించే పౌర సేవలు, సేవల నాణ్యత, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారం, చేపడుతున్న అభివృద్ధి …
Read More »అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ నియామకాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం
-ఆన్లైన్ నమోదు: 13-02-2026 నుండి 01-04-2026 వరకు -ఆన్లైన్ CEE పరీక్షలు: 01-06-2026 నుండి 15-06-2026 వరకు నిర్వహణ కు తాత్కాలిక ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : Indian Army ఆధ్వర్యంలోని Army Recruiting Office, Visakhapatnam ద్వారా అగ్నిపథ్ పథకం కింద రిక్రూటింగ్ ఇయర్–2027 కు సంబంధించిన అగ్నివీర్ నియామకాల కోసం వివాహం కాని పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో …
Read More »ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మార్చి 7, 8 తేదీల్లో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా (Kishor Makwana) మార్చి 6 వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు రానున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ షెడ్యూల్ ప్రకారం, మక్వానా 06-03-2026 శుక్రవారం సాయంత్రం 18:30 గంటలకు ఇండిగో విమానం (6E 7546) ద్వారా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని, ఓఎన్జీసీ అతిథి గృహంలో …
Read More »జిల్లాలో 20 రోజులపాటు మహిళా దినోత్సవ వేడుకలు
-రేపు పుష్కర్ ఘాట్ నుంచి దేవిచౌక్ వరకు ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మహిళా సాధికారత, సంక్షేమం మరియు పిల్లల పరిరక్షణపై అవగాహన పెంపొందించడానికి 20 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి టి. శ్రీదేవి తెలిపారు. బుధవారం స్థానిక రాజమహేంద్రవరం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా …
Read More »ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మార్చి 7, 8 తేదీల్లో జాతీయ అనుసూచిత జాతుల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా (Kishor Makwana) జిల్లా పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ షెడ్యూల్ జాతుల కమిషన్ (National Commission for Scheduled Castes) చైర్మన్, కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కలిగిన కిషోర్ మక్వానా (Kishor Makwana) 07-03-2026 నుండి 08-03-2026 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు రానున్నారనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటన సందర్భంగా 07-03-2026న జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ గుడే శ్రీనివాస్, డైరెక్టర్; …
Read More »రవాణా కార్మికులకు మాదకద్రవ్యాల నివారణ
-రహదారి భద్రతపై విస్తృత అవగాహన ప్రచారం – జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : NCORD (నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ) కార్యకలాపాలలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాలలో రవాణా కార్మికులకు మాదకద్రవ్యాల నివారణ, రహదారి భద్రత మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ప్రచారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH) పరిధిలోని గణపతి ఆటో & అంబులెన్స్ యజమానులు/ కార్మికుల సంఘం, అనం కళా కేంద్రం సమీపంలోని శ్రీ శివ …
Read More »
Prajavartha Online Telugu News