Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

మార్చి 14న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ బడనున్నట్లు National Legal Services Authority (జాతీయ న్యాయసేవాధికార సంస్థ) చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు, బ్యాంకు …

Read More »

సెన్సస్–2027కు డిజిటల్ శిక్షణకు శ్రీకారం – మూడు రోజుల శిక్షణ తరగతులు

-రెండు దశల్లో జనాభా గణన.. 4,752 మంది సిబ్బంది అవసరం -యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పింఛన్ల పంపిణీపై జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ సమీక్ష రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 27 నుంచి నగర పాలక సంస్థలో నిర్వహణ జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణకు సంబంధించి అధికారులకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ తెలిపారు. గురువారం బొమ్మూరు కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక …

Read More »

కల్తీ పాల ఘటన బాధితులను స్వయంగా పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో కల్తీ పాల ఘటన బాధితులను స్వయంగా పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్ వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి దుర్గేష్ వెంటిలేటర్లపై ఉన్న బాధితులకు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు తమ గోడు చెప్పుకున్న బాధితులు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి దుర్గేష్ సూచన కల్తీ …

Read More »

ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా – ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత ముందుకు రావాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగాల కోసం ఎదురు చూడే మనస్తత్వం నుంచి ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత అడుగులు వేయాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ కే వాణిధర్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం లోని SKVT Government Degree College వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో “యువతలో నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపక నైపుణ్యాలు – అవకాశాలు మరియు సవాళ్లు” అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో తొలి రోజు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ …

Read More »

“యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే విజయవంతానికి ప్రజల సహకారం అవసరం

– రాజమహేంద్రవరం రూరల్ – 64,123లో 31,624 (49.32%) – నల్లజర్ల – 29,271లో 16,728 (57.15%) – దేవరపల్లి – 27,281లో 16,779 (61.50%) – రాజానగరం – 38,760లో 25,149 (64.88%) – జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు విధాన రూపకల్పన, సంక్షేమ పథకాల సమర్థవంతమైన …

Read More »

రబీ సీజన్లో శనగలకు మద్దతు ధర రూ.5,875 – రైతు భరోసా కేంద్రాలలో కొనుగోళ్లు ప్రారంభం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఏ.పి. మార్క్ ఫెడ్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర (MSP) క్వింటా ఒక్కింటికి రూ.5,875/- చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టబడినవి. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశమై, జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించబడినది. శనగల కొనుగోలు రైతు భరోసా కేంద్రాలలో నిర్వహించబడును. కొనుగోలు …

Read More »

జనాభా లెక్కల సేకరణలో సెన్సస్ అధికారుల పాత్ర కీలకం కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరాలు తెలియ చేస్తూ, 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల సేకరణకు సంబంధించి సన్నద్ధత, శిక్షణా కార్యక్రమాలు, మాస్టర్ ట్రైనర్స్ మరియు ఫీల్డ్ ట్రైనర్ల ఎంపిక తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ రిజిష్ట్రార్ జనరల్, Registrar General of India కార్యాలయానికి చెందిన …

Read More »

ప్రాథమిక స్థాయిలోనే ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, లెక్కలు రావాలి

-తరగతి గదిలో పిల్లలతో కలెక్టర్ -గ్రేడింగ్ విధానంపై ప్రత్యేక దృష్టి – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు పునాది దశలోనే ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జి.ఎఫ్.ఎల్.ఎన్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం ఉదయం రాజమహేంద్రవరం కంబాలపేటలోని చున్నీలాల్ జాజూ మునిసిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యాశాఖ అధికారులతో కలిసి జి.ఎఫ్.ఎల్.ఎన్ అమలు తీరును పరిశీలించారు. …

Read More »

రాజమండ్రి సెంట్రల్ జైలు, మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి సెంట్రల్ జైలు, మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ తదితరులు గురువారం సాయంత్రం ‘బోర్డ్ ఆఫ్ విజిటర్స్’ బృందం రాజమండ్రి సెంట్రల్ జైలు మరియు మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జిల్లా …

Read More »

AVGC–XR సమ్మిట్ 2026 విజయవంతంగా ముగింపు

-ఆర్ టి ఐ హెచ్ ద్వారా సృజనాత్మక గుర్తింపు – తగిన ప్రోత్సాహం -యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు -సృజనాత్మక యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : Ratan Tata Innovation Hub (RTIH) ఆధ్వర్యంలో, APVAGA సంయుక్త సహకారంతో ఫిబ్రవరి 18, 19 తేదీలలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన AVGC–XR సమ్మిట్ 2026 గురువారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి …

Read More »