రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి / సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. లక్ష్మి గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని 7వ జడ్జి ఛాంబర్లో వివిధ ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు మరియు ఆయా సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా తీసుకోవాల్సిన …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
వసతి గృహాలలో వసతుల మెరుగు పరచడం కోసం పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం…
– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదే విధంగా సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పన, ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించినట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. గురువారం సాయంత్రం అమరావతిలోని ఏపీ సచివాలయం నుంచి సీసీటీవీలు, …
Read More »రీసర్వే–2026 అమలుకు సవరించిన SOPలపై ఓరియెంటేషన్ ట్రైనింగ్
– సిసిఎల్ఏ ఆదేశాల మేరకు రీ సర్వే ప్రక్రియకు కాలపరిమితి టి కూడిన మార్గదర్శకాలు జారీ – డిఆర్వో సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిసిఎల్ఏ ఆదేశాల మేరకు దాఖలా కలిగి ఉన్న ఎక్స్ టెంట్ వేరియేషన్ (Extent Variations) మరియు జాయింట్ LPMల విభజనకు సంబంధించి సర్కులర్ జారీ చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా రీ సర్వే–2026లో భాగంగా నాలుగో విడతకు ఎంపికైన గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసేందుకు సవరించిన …
Read More »సీతానగరంలో ఇండియన్ ఆయిల్ – హిందుస్తాన్ పెట్రోలియం సంయుక్త లెవల్–III ఆఫ్సైట్ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్
– పైప్లైన్ భద్రత, అత్యవసర స్పందనపై విభాగాల సమన్వయంతో సాధన రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంయుక్త ఆధ్వర్యంలో, IOCL పారదీప్–హైదరాబాద్ పైప్లైన్ (PHPL) మరియు HPCL విశాఖపట్నం–విజయవాడ–సికింద్రాబాద్ పైప్లైన్ల పరిధిలో, రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ (EDMP) మాక్ డ్రిల్ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ పరిధిలోని PHPL …
Read More »ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహం పరిశీలించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. లక్ష్మి కోటగుమ్మం, రాజమహేంద్రవరం లోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహంను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో ఆమె మాట్లాడి వారి ఆరోగ్యం, విద్య, బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలురకు ఆమె సూచనలు చేస్తూ, వ్యసనాలకు మరియు చెడు స్నేహాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువు కోవాలని హితవు పలికారు. క్రమశిక్షణ, …
Read More »28న రాజమహేంద్రవరంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పర్యటన
-ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఫిర్యాదుల స్వీకరణ -మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం – ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ గౌరవ చైర్మన్ కే.ఎస్. జవహర్ జనవరి 28న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …
Read More »ఇంటర్మీడియట్ పబ్లిక్ & ప్రాక్టికల్ పరీక్షలు–2026 సజావు నిర్వహణకు సమన్వయ సమావేశం
-ఫిబ్రవరి/మార్చి–2026 పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు – డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో బుధవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ మరియు ప్రాక్టికల్ పరీక్షలు–2026 నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఫిబ్రవరి/మార్చి–2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు …
Read More »సీతానగరంలో 22న IOCL లెవల్–III ఆఫ్సైట్ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్
-పైప్లైన్ భద్రత, అత్యవసర చర్యలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం -మిథున్ కుమార్ శీలం, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పరిధిలోనిపారదీప్–హైదరాబాద్ పైప్లైన్ (PHPL) – రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆగ్నేయ ప్రాంత పైప్లైన్స్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మిథున్ కుమార్ శీలం తెలిపారు. ఈ మాక్ డ్రిల్ను తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ …
Read More »అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
-అర్జీలు పరిష్కార తీరు పారదర్శకంగా, నాణ్యతతో ఉండాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి యం.సుజాత సూచించారు. సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా శాఖల వారీగా వచ్చిన …
Read More »యోగి వేమన బోధనలు నేటికీ దారి చూపుతున్నాయి
-వేమన జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఘన నివాళులు – ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 18న యోగి వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్లో యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ (ఎఫ్ఏసీ) / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ పాల్గొని వేమన సందేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News