-డీడబ్ల్యూఎస్ఎం సమావేశంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం చేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ (DWSM) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ (SBM), వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ (JJM) పనుల పురోగతిని సమీక్షించారు. …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రీవెన్స్ ద్వారా అందిన అర్జీలు మళ్లీ రీ–ఓపెన్ కాకుండా ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సర్వే శాఖకు సంబంధించిన రీ–ఓపెన్ కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ, వాటిని అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS)తో …
Read More »సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు
-న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్టు కమిటీ (MCPC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమానికి ఆమె …
Read More »భక్తిశ్రద్ధలతో’బల్లల పండుగ’
-రాజమహేంద్రవరంలోని శేషయ్య మెట్టలో జరిగిన బల్లల పండుగ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ -స్థానిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది -పర్యాటక కేంద్రంగా రాజమహేంద్రవరం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని హామీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రక రాజమహేంద్రవరంలోని శేషయ్య మెట్ట రజక కళ్యాణ మండపం నందు రజక సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘బల్లల పండుగ’ మహోత్సవంలో రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. …
Read More »2026–27 విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ – జనవరి 20 నుంచి నిర్వహణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2026–27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న విద్యుత్ చార్జీల (టారిఫ్)పై ప్రజా భిప్రాయాలను తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తూర్పుగోదావరి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కే. తిలక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన టారిఫ్ పిటిషన్లపై విద్యుత్ వినియోగదారులు, రైతులు, పరిశ్రమలు, వ్యాపారులు, వినియోగదారుల సంఘాల అభిప్రాయాలు సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని …
Read More »జనవరి 19న కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ – PGRS యథావిధిగా నిర్వహణ
– ఇంచార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, అలాగే CCLA & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సూచనల మేరకు, PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్)లో ముఖ్యంగా భూమి సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ – PGRSకు ఏర్పాట్లు చేసినట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. రాజమహేంద్రవరం తూర్పు గోదావరి …
Read More »సంక్రాంతి పండుగ సందర్భంగా గోడప్రతిని ఆవిష్కరణ
-నగరంలో మంగళవారం జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీలు – ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13న మంగళవారం ఎస్.కె.వి.టి. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహణ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో …
Read More »రాష్ట్ర సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల విజనరీ ప్రతిబింబంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
-ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలి – ఇంచార్జి జిల్లా కలెక్టర్ (FAC) జాయింట్ కలెక్టర్ Mr. వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల దిశ, రాజ్యాంగ స్పూర్తి, ప్రజా సాధికారతను ప్రతిబింబించే విధంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ (FAC) జాయింట్ కలెక్టర్ Mr. వై మేఘా …
Read More »రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం, జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షా సమావేశంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఇతర జిల్లా అధికారులు …
Read More »రాజవోలు గ్రామంలో పల్లి పండుగ–2.0
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామంలో పల్లి పండుగ–2.0 కార్యక్రమాన్ని పురస్కరించుకుని గోకులం పథకం ద్వారా మంజూరైన గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని గోశాల ప్రారంభోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధకాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు తోడ్పాటు అందించేలా గోకులం పథకం …
Read More »
Prajavartha Online Telugu News