Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో 157 అర్జీలు స్వీకరణ – 952300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ఆన్‌లైన్‌లో నమోదు అయ్యే అర్జీలపై సత్వర చర్యలు తీసుకోవాలి  కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో 157 అర్జీలు స్వీకరణ – 952300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ఆన్‌లైన్‌లో నమోదు అయ్యే అర్జీలపై సత్వర చర్యలు తీసుకోవాలి  కలెక్టర్ పి. ప్రశాంతి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోందని, అర్జీలను నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అర్జీదారుల సమస్యలను ఓర్పుతో విని, మర్యాదపూర్వకంగా …

Read More »

సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు తీసుకున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీ ఆర్వో

-‘హర్ ఘర్ తిరంగా’పై ప్రజల్లో జాతీయ చైతన్యం మరింత బలపరుద్దాం’ -వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలి – కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి, దేశభక్తి భావాన్ని ప్రతి పౌరునిలో ప్రేరేపించేలా “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఆగస్టు 8 నుంచి 14 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. “హర్ ఘర్ తిరంగా” కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రతి మనసులో …

Read More »

పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం

-మొక్కలు నాటడం, పరిరక్షించడం మనందరి బాధ్యత – కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలను పెంచి పచ్చదనాన్ని పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి అన్నారు. సోమవారం స్థానిక ఆర్ & బి కార్యాలయం వద్ద జీటీ రోడ్డు స్థలంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పచ్చదనం పరిఢవిల్లితేనే మానవాళి మనగడ సాధ్యమవుతుందన్న …

Read More »

అభివృద్ధే లక్ష్యం… ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ – రూ. 20 లక్షలతో 9వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : నగారాభివృద్ధే లక్ష్యంగా… ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము, తమ కూటమి ప్రభుత్వం పని చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్డు వాకర్స్ రోడ్డులోని 4వ వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కోసం రూ. 20 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంఖుస్థాపన చేశారు. …

Read More »

ఆగస్టు 4 సోమవారం యధాతధంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం

-1100 కాల్ సెంటర్, వాట్సాప్ గవర్నెన్స్ (9552300009) ద్వారా సేవలు – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం ఆగస్టు 4 సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ లో పాల్గొనడం జరుగు తుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లోనే సమర్పించవచ్చు …

Read More »

పోలీసు శాఖ, తూర్పుగోదావరి జిల్లా, ది రాజమండ్రి కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు అసోసియేషన్, ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రవరం నగరంలో యాంటీబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలీసు శాఖ, తూర్పుగోదావరి జిల్లా, ది రాజమండ్రి కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు అసోసియేషన్, ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రవరం నగరంలో యాంటీబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ మరియు సదస్సు నిర్వహించబడింది. జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పచ్చ జెండా ఊపి ప్రారంభ సూచన ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలలో …

Read More »

తుమ్మలోవ ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన కలెక్టర్ పి. ప్రశాంతి

-ఫస్ట్ రిఫరల్ యూనిట్ అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకు రావాలని అధికారులకు సూచన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ మరియు మునిసిపల్ కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి బుధవారం తుమ్మలోవ ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను ఆమె సమీక్షించి, పలు వార్డులు, పరికరాలు, రికార్డులు, మందుల నిల్వలు, టెస్టుల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై చర్చించడం, రికార్డులు నిర్వహణ తీరు పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆసక్తిగా ఆరా తీసి, …

Read More »

గృహ నిర్మాణం పనుల్లో పురోగతి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి  కలెక్టర్ ప్రశాంతి సూచన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అందరికీ గృహం” కార్యక్రమం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ నిర్మాణాల లక్ష్యంలో దిగువ స్ధానంలో ఉన్న ఐదు మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం అందించిన అదనపు ఆర్థిక సహాయాన్ని గృహ నిర్మాణాల్లో సమర్ధవంతంగా …

Read More »

ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి

-ఆర్ ఎమ్ సి శాఖాధిపతులతో సమీక్షలో కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్ ఎమ్ సి వివిధ విభాగాల అధికారు లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నగరపాలక సంస్థ రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతే, …

Read More »

అక్రమ కార్యకలాపాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్న లీగల్ సర్వీసెస్ అథారిటీ

-బాల్యవివాహాలు నివారణకు అధికారుల బాధ్యత ఎంతో కీలకం – ప్రజల్లో అవగాహన పెంపుదలపై దృష్టి -ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చైల్డ్ వెల్ఫేర్, విద్య, పోలీస్ తదితర శాఖల అధికారు లతో బుధవారం జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »