Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

ఆగస్టు 1న ఇంటి వద్దనే NTR భరోసా పింఛన్ల పంపిణీ

-తూర్పు గోదావరిలో 3,801 మందికి కొత్తగా స్పౌస్ పెన్షన్లు మంజూరు -ఆగస్టు ఒకటవ తేదీన 2,36,331 లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కోసం రూ.1032.62 కోట్లు విడుదల – జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా NTR భరోసా పింఛన్లు మరియు కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు 1 వ తేదీన ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

“హౌస్ ఫర్ ఆల్” కోసం స్థలాలు క్షేత్ర స్థాయిలో తనిఖీలు ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 23 ప్రకారం రాజమండ్రి రూరల్ నియోజక వర్గం పరిథిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ తెలియ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పరిధిలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితాను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల వారీగా దరఖాస్తుల …

Read More »

స్వచ్ఛత ప్రతిఒక్కరి జీవన విధానంలో ఒక భాగం కావాలి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

-రాజమహేంద్రవరానికి ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ అవార్డు రావడం గర్వకారణం -ఎమ్మెల్సీ సోము వీర్రాజు -ఆరోగ్యకర రాజమహేంద్రవరం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ -స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం భాగం కావాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి పిలుపు ఇచ్చారు. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం స్థానిక  వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదికగా నగరానికి ప్రతిష్టాత్మక ‘ప్రామిసింగ్ స్వచ్ఛ్ షహర్ అవార్డు’ వరించడంతో ఉత్తమ కార్మికులు అధికారుల సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ …

Read More »

విద్యార్థి దశ నుండే అంతరిక్షంపై అవగాహన పెంచుకోవాలి…

-సాటిలైట్ సిటీ హై స్కూల్ నందు నిర్వహించిన అంతరిక్ష విద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశ నుండే అంతరిక్షంపై అవగాహన పెంచుకోవాలని, చదువుతోపాటు అనేక పరిజ్ఞాన విషయాలను తెలుసుకోవాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం రూరల్ మండలం సాటిలైట్ సిటీ హై స్కూల్ నందు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష మరియు ముస్కాన్ సహకారంతో నిర్వహించిన (స్పేస్ ఎడ్యుకేషన్ క్యాంప్) భవిష్యత్తు శాస్త్రవేత్తల కోసం అంతరిక్ష …

Read More »

జిల్లాలో జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు డిపార్ట్మెంట్ పరీక్షలు డిఆర్ఓ టి. సీతారామ మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మే 2025 డిపార్ట్మెంట్ పరీక్షలు జూలై 27వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు 6 రోజుల పాటు నిర్వహించబడనున్నాయని డిఆర్ఓ టి. సీతారామ మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని డిఆర్ఓ సమావేశ మందిరంలో ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, రాజీవ్ …

Read More »

జూలై 27 ఆదివారం ఎస్ జి టి, స్కూల్ అసిస్టెంట్ ఎయిడెడ్ టీచర్ పోస్ట్ ల భర్తీకి పరీక్ష. డి ఈ వో వాసుదేవరావు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొంతమూరు లో ఉన్నఎస్తేరు ఏగ్జిన్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఎలిమెంటరీ, మరియు హై స్కూల్ లో ఉన్న ఎస్ జి టి, స్కూల్ అసిస్టెంట్ లకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సి బి టి) ని జూలై 27 ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి కంది వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇందుకోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని,ఈ పరీక్షకు మొత్తం 1249 మంది …

Read More »

ప్రపంచ IVF డే మరియు ఎంబ్రియాలజిస్ట్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ IVF డే (In-Vitro Fertilization Day) మరియు ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డే (Embryologist Day) సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. కె. వెంటేశ్వరరావు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం లోని నోవా IVF సెంటర్ వద్ద Assisted Reproductive Technology (ART) Level–2 తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (GGH), …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ కి ధన్యవాదాలు తెలిపిన రేషన్ షాప్ డీలర్లు

-కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేయడంపై హర్షం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎండియు వ్యవస్థను రద్దు చేస్తూ రేషన్ షాపు డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, అందుకు ఆమోదం తెలిపిన మంత్రి వర్యులు కందుల దుర్గేశ్ కి రేషన్ డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నిడదవోలు లోని మంత్రి వారి కార్యాలయంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్  ని మర్యాదపూర్వకంగా కలిశారు. రేషన్‌ వాహనాల రద్దును ఆహ్వానిస్తున్నామన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా …

Read More »

శనివారం చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం లాంచింగ్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : “ఆహర నిస్సహయత నివారణ (Zero Hunger) & సరైన ఆరోగ్యం కోసం (Good Health – Well – Being)” తూర్పు గోదావరి జిల్లా “చిన్నారి ఆరోగ్యం ” కార్యక్రమానికి మే 10 శనివారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రము లో శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజా ప్రతినిధులు సమక్షంలో ఈ …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మానవ అక్రమ రవాణా, తప్పిపోయిన మరియు ఆచూకీ తెలియని పిల్లల కేసులు, మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మొదలగు అంశాల పై సంబంధిత అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు ముఖ్య కారణాల గురించి వివరించారు. వివిధ సామాజిక మాధ్యమాలలో …

Read More »