రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. షెడ్రుచూలు కలియకతో ఉగాది పండుగ సందర్భంగా తయారు చేసుకునే ఉగాది పచ్చడి ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. షడ్రుచులు ల కలయిక తో కూడిన మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువు అనగా కారం, తిక్తం అనగా చేదు, కషాయం అనగా …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
రాజమహేంద్రవరం గ్రామ ప్రదాయిని శ్రీ శ్యామలాంబ అమ్మవారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజల
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం గ్రామ ప్రదాయిని శ్రీ శ్యామలాంబ అమ్మవారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజల సందర్భముగా శనివారం రాజమహేంద్రవరం అర్బన్ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు( వాసు ) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించియున్నారు.
Read More »వసతి గృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, మౌలిక వసతులు మరమ్మత్తులు పూర్తి చెయ్యాలి
-రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఆయా పనులు పూర్తి కావాలి -ప్రతి వసతి గృహనికి ఒక ప్రత్యేక అధికారినీ నియమించి పర్యవేక్షణా బాధ్యత అప్పగించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో హేతుబద్ధీకరణ కలిగి ఉండాలని, మౌలిక వసతులు కల్పించే విధానంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతగా చేపట్టిన పనులను నిర్ణిత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ …
Read More »చిన్నారులు, తల్లిదండ్రులు అప్రమత్తంతో మెలగాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పినప్పుడే తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్. మాధురి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్ కే వి టి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ నందు పోక్సో , నల్సా చట్టాలపై అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్..మాధురి మాట్లాడుతూ బాల బాలికలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు, అసభ్యకరమైన ప్రవర్తన పట్ల చిన్నారులు …
Read More »ప్రజా వినియోగ సర్వీసుల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
– ప్రజా వినియోగ సేవలపై పారా లీగల్ వాలంటీర్లు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి – ప్రజలకు హక్కులు, అవకాశాల పై అవగాహన కల్పించడంపై ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుంది – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా వినియోగ సేవలను అందించే సంస్థలు (పబ్లిక్ యుటిలిటీ కంపెనీలు) మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ ప్రభుత్వ పరంగా అందుతున్న సేవలు విషయమై అవగాహన కల్పించే విధంగా చైతన్యం తీసుకుని రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి …
Read More »నగరపాలక సంస్థ అధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్
– సింగిల్ యుజ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు – కమీషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని మార్చి 15 న చేపట్టనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మార్చి 15 వ తేది ఉదయం 9.30 గంటలకి కంబాల చెరువు నుంచి పుష్కరఘాట్ వరకు ర్యాలీ స్వచ్ఛంధ్ర ర్యాలీ నిర్వహిస్తున్నట్లు …
Read More »ఇసుక కార్యకలాపాలు తనిఖీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ మరియు జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో గల డిసిల్టేషన్ రీచు కోటిలింగాల ఇసుక ర్యాంపు 11.900 కిమీ “అఖండ గోదావరి లెఫ్ట్ బ్యాంకు” (AGLB) వద్ద ఇసుక కార్యకలాపాలు జరుగుచున్న ప్రదేశం సంయుక్తంగా తనిఖీ చేసి నూతన ఇసుక విధానం 2024 ప్రకారం జలవనరుల శాఖ వారు అనుమతించిన బోట్స్ మెన్ సొసైటీలు …
Read More »“ఒకసారి వాడిన ప్లాస్టిక్ను నివారించండి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి”
-” స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ సాధనలో మార్చి నెల థీమ్ ” కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం మార్చి 15 వ తేది స్వచ్ఛ ఆంధ్ర సూచికల కింద పరిశుభ్రత మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర- ” “S.A.S.A” కార్యక్రమం కోసం కార్యాచరణ మార్గదర్శకాలను ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. 2025 సంవత్సరం లో ప్రతి నెలా …
Read More »రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల కేటగిరి కింద గృహ నిర్మాణం చేపట్టడం కోసం రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అందచేసిన రూ.1,80,000 లకి అదనంగా మరో యాభై వేలు ఆర్ధిక సహాయం విడుదల చెయడం పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజా …
Read More »వెదురు సాగుపై శిక్షణా కార్యక్రమము
– హాజరుకానున్న 15 మంది ఉద్యానవన అధికారులు, 100 మంది అభ్యుదయ రైతులు – ఆసక్తీ కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఉద్యానవన అధికారి సుజాత కుమారి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల పొలాలలో వెదురు సాగు విస్తీర్ణంను పోత్సహించుటకు రాష్ట్ర స్థాయీ ఒకరోజు శిక్షణా కార్యక్రమము తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలోని జి ఎస్ ఎల్ హాస్పిటల్ ఆడిటోరియంలో మార్చి 15 వ తేది …
Read More »
Prajavartha Online Telugu News