Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

విధుల్లో నిర్లక్ష్య వైఖరి, నిధుల దుర్వినియోగం పై ఉపేక్షించడం జరుగదు

– పన్నుల వసూళ్ల లో నిధులను దుర్వినియోగం చేసిన పొరుగు సేవలు సిబ్బంది విధులు నుంచి తొలగింపు , పంచాయతి సెక్రటరీల సస్పెన్షన్ – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, నిధులను దుర్వినియోగం చేసిన వారి విషయంలో ఉపేక్షించె పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్ నిర్వహణ , విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవరించడం , పన్నుల వసూళ్ల పరంగా పనితీరు …

Read More »

డిసెంబరు 31 కి పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు పూర్తి

– 2,36,927 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.101 కోట్ల 93 లక్షల 56 వేలు మేర పంపిణి – 9041 క్లస్టర్ ఏరియాలో 5158 మంది పిడివో ల ద్వారా పెన్షన్ పంపిణీ – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 2025 నెల ఒకటో పంపిణీ చెయ్యవలసిన 2,36, 927 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల ను ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 న పంపిణి చేసేందుకు ప్రత్యేక దృష్టి …

Read More »

కలక్టరేట్ పిజిఆర్ఎస్ లో 120 అర్జీలు స్వీకరణ  కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించే అర్జీ దారులు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావడం గమనించనట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డీ ఆర్వో టి సీతారామ మూర్తి, సిపివో ఎల్. అప్పలకొండ, డిఎల్డివో లు రాజమండ్రీ పి. వీణా దేవి, కొవ్వూరు శ్లివారెడ్డి, ఇతర …

Read More »

బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరమని, ఇందుకు సంబంధించి భాగస్వామ్యం అయ్యే వ్యక్తుల పై కేసులు నమోదు చెయ్యడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాజానగరం మండలం కొ త్తతుంగపాడు గ్రామంలో బాల్యవివాహం జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపధ్యంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన …

Read More »

నాబార్డు అధ్వర్యంలో రొయ్యల ఉభయ గోదావరీ జిల్లాల ప్రాంతీయ సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబరు 30 న రాజమహేంద్రవరం లో రాష్ట్ర మత్స్య శాఖ సహకారంతో నాబార్డు అధ్వర్యంలో రొయ్యల ఉభయ గోదావరీ జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు నాబార్డ్ ఏ జి ఎమ్ ,- వై ఎస్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రాజమండ్రిలోని లా హాస్పిన్ హోటల్‌లో 30 డిసెంబర్ 2024 సోమవారం  ఉదయం 10.00 గంటలకు రొయ్యల పెంపకంపై ‘అవగాహన కార్యక్రమాన్ని’ నిర్వహిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డ్ సి జి ఎమ్ …

Read More »

డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్ కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. విజయవాడలో రెవిన్యూ శాఖ మంత్రి నిర్వహించే రెవిన్యూ …

Read More »

ఎస్సి కులాల సర్వే జాబితా పై 31.12.2024 వరకు అభ్యంతరాల స్వీకరణ కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డ్ కులాలకు చెందిన కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు సర్వే ప్రక్రియ డిసెంబర్ 26 నుంచి చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. షెడ్యూల్డ్ కులాల కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగిందని డిసెంబర్ 31 వరకూ కులాల సర్వే వివరాల జాబితాను ప్రభుత్వం నిర్ణీత ఫార్మాట్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రచురించడం జరుగుతుందని పేర్కొన్నారు. …

Read More »

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాజానగరం నియోజకవర్గం లోని ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన ” జాబ్ మేళ” నిర్వహించ నున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పేరుమాళ్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 ప్రముఖ కంపనీలు హాజరుకానున్నట్లు తెలిపారు. …

Read More »

డెకాయట్ ఆపరేషన్స్ కు సహకారం అందించాలి

– లింగా నిర్ధారణ వివరాల తెలియడం సెక్స్ రేషన్ తగ్గడానికి కారణం కావచ్చు – స్కానింగ్ సెంటర్స్ తనిఖీల్లో లోపాలు మరో కారణం – డి ఎమ్ హెచ్ వో కె వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి స్కానింగ్ సెంటర్ లోనూ ఒపి రూమ్, రిజిస్ట్రేషన్ కౌంటర్, స్కానింగ్ రూమ్ బయట, లోపల గర్భ నిర్ధారణ పరీక్షలు నేరమన్న ఫ్లెక్సీలను ప్రముఖంగా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు ఆదేశించారు శనివారం ఇండియన్ మెడికల్ అసోసి …

Read More »

కలెక్టర్ల తో డిసెంబరు 30 న రెవెన్యు మంత్రి ప్రాంతీయ సదస్సు కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ విభాగంలో ఆధ్వర్యంలో చేపడుతున్న పౌర సేవలకు చెందిన ప్రగతి పై రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి  అనగని సత్య ప్రసాద్ డిసెంబరు 30 న జిల్లా కలెక్టర్ లతో అమరావతిలో ప్రాంతీయ సదస్సు లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. శనివారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, కలక్టరేట్ పరిపాలన అధికారి ఎమ్. అలీ …

Read More »