Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

జిల్లా కోర్టు కార్యాలయంలో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వారితో కలెక్టరు పి ప్రశాంతి స్ధానిక జిల్లా కోర్టు కార్యాలయంలో సమావేశం అవ్వడం జరిగింది. తొలుత జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో కలెక్టరు పి ప్రశాంతి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చేం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తో జిల్లాలో చేపడుతున్నవివిధ అంశాలను వివరించడం జరిగింది. జిల్లాలో నిర్మాణ దశలో కోర్టు భవనాలు, తదితర అంశాలపై …

Read More »

ట్రాక్టర్ ద్వారా తగిన ధ్రువ పత్రం తో ఇసుకను తీసుకుని వెళ్లవచ్చు… : కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ వినియోగదారులకు కోటిలింగాల, ధవళేశ్వరం గాయత్రీ ర్యాంపు ఇసుక లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు, ట్రాక్టర్లు ద్వారా నేరుగా ఇసుకను తీసుకొని వెళ్ళ అవకాశం ఉందన్నారు. జిల్లాలో కొత్తగా కొవ్వూరు డివిజన్ పరిధిలో మరో ఎనిమిది డిసిల్టేషన్ పాయింట్స్ లో 7,21,500 మెట్రిక్ టన్నుల ఇసుకను శుక్రవారం నుంచి అందుబాటులో తీసుకొని …

Read More »

అగర్బత్తి యూనిట్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

– వ్యర్థ పూలతో మహిళలు అగవర్తులు తయారు చేయడం స్ఫూర్తిదాయకం – కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా వారు తీసుకున్న రుణాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కడియం ప్రాంతంలో వ్యర్థపూల పదార్థాలతో అగర్బత్తుల తయారీ యూనిట్ లో శిక్షణ పొందిన మహిళలతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని స్వయం …

Read More »

దీపం-2 పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 43 గ్యాస్ ఏజేన్సీల ద్వారా 4,02,331 బుకింగ్స్

– ఇప్పటివరకు 3,59,462 మందికి గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు డెలివరి చేయడం జరిగింది. – మొదటి ఉచిత సిలిండరు పొందుటకు 2025  మార్చి 31 వ తేది లోపు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది. – గ్యాస్ సిలిండర్ డెలివరి పొందిన 48 గంటలలో సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. -ఆధార్ నెంబరుతో అనుసంధానమైన గ్యాస్ కనెక్షన్ కార్డు EKYC నమోదు చేసుకోవాలి -జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ సిక్స్ వాగ్దానాలలో ప్రతిష్టాత్మకముగా …

Read More »

డి డి ఆర్ సీ కేంద్రం నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి  ఆర్డీవో కృష్ణ నాయక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుద్ధి మద్యం, మానసిక పరిపక్వం లేని పిల్లలకు మాసినక దృఢత్వం కల్పించడంలో దివ్యాంగుల పునరావాస కేంద్రాల బాధ్యత ఎంతో కీలకం అని రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. గురువారం లాలా చెరువు దగ్గర ఉన్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాన్ని ఆర్డీవో అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం మరియు సాధికారత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ మద్దతు తో జిల్లా …

Read More »

కమ్యూనిటీ కి ప్రయోజనం చేకూర్చే పనులకి ప్రాధాన్యత ఇవ్వాలి కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఖనిజ నిధి ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో గతంలో ప్రతిపాదించి ప్రారంభం కానీ స్థానంలో కొత్తవి ప్రతిపాదించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ నిధి సమావేశంకు కలెక్టరు ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ పనుల …

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికల కోడ్ అమలు

-ఎన్నికల ప్రవర్తన నియమామలని అనుసరించడం జరుగుతుంది. -తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు -ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,893 మంది ఉపాధ్యాయులు – కరెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల షెడ్యూలు ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో …

Read More »

ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు

– ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం సాండ్ పాయింట్ వద్ద ఇసుకతో కూడి ఎటువంటి బిల్లుల లేని 3 లారీలను గుర్తుంచి వాటిని సీజ్ చెయ్యడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ తెలిపారు. మంగళవారం ఉదయం 10.20 సమయంలో ధవళేశ్వరం ఇసుక రిచ్ ల ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంలో ఇసుక లోడ్ తో ఉన్న మూడు లారీలను గమనించడం జరిగిందన్నారు. సదరు మూడు లారీల్లో ఎటువంటి …

Read More »

ఎన్ సిసి అకాడమీ ప్రారంభించేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నాం

– అనువైన స్థలాల లభ్యత చేకూరిన అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుంది. – డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎన్ సి సి..  వి. మధుసూదన్ రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  ఎన్ సిసి అకాడమీ ప్రారంభించేందుకు అనువైన స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరుగుతుందని ఎయిర్ కమోడోర్  డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎన్ సి సి..  వి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాజానగరం  గైట్ కళాశాలలో  NCC (AP&T) SNIC, …

Read More »

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు పలు సూచనలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ . గంధం సునీత బాలల హక్కుల పరిరక్షణ మరియు కనిపించకుండా పోయిన బాలల కోసం వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పిల్లలు విద్యాభ్యాసానికి దూరం కాకూడదని, వివిధ కారణాల చేత ప్రాధమిక విద్యకు దూరమవుతున్న పిల్లలను గుర్తించి వారిని బడికి పంపించే దిశగా చర్యలు ముమ్మరం …

Read More »