Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

 జిల్లాలో 11,819 మంది వాహన మిత్ర లబ్దిదారుల ఖాతాల్లో రూ.11.82 కోట్లు జమ.

-అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది. -జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీ లత – ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క రంగంలో పనిచేసే వారి సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన 5 వ విడత …

Read More »

స్టేజ్ కన్వర్షన్ పై కార్యాచరణ ప్రణాళిక…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు జగనన్న ఆరోగ్య సురక్ష, రీ సర్వే ఫేజ్ -3 , హౌసింగ్ సవరించిన లక్ష్యాలకు అనుగుణంగా స్టేజ్ కన్వర్షన్ పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో రెవెన్యూ రీ సర్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, డైరీ అభివృద్ధి, చిరు ధాన్యాలు, …

Read More »

జిల్లాలో 11,819 మంది వాహనమిత్ర లబ్ధిదారులకు రూ.11 కోట్ల 81 లక్షల 90 వేల మేర జమ చెయ్యనున్న సిఎం కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం వై ఎస్ ఆర్ వాహన మిత్రా పథకం కింద జిల్లాలోని 11,819 వాహనమిత్ర మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.11 కోట్ల 81 లక్షల 90 వేల రూపాయను వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్. జగన్మోహన్ రెడ్డి విజయవాడ విద్యాధరపురం నుంచి శుక్రవారం నిర్వహించే ఐదో విడత వాహన …

Read More »

గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి . కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంఘం సమంవ్యంగా నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. కార్మికులకు …

Read More »

జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఒప్పంద పత్రాల పై సంతకం చేసిన…

– కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్‌జిసి, – కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ కోట్ల శివ శంకరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇతరులు కోరిన విధంగా సిఎస్‌ఆర్ సహకారం కింద అనేక ప్రాజెక్టుల అమలు కోసం కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్‌జిసి, రాజమహేంద్రవరం వివిధ ఒప్పందాలు ( MoAs ) కుదుర్చుకుందని కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ కోట్ల శివ శంకరరావు పేర్కొన్నారు.గురువారం స్థానిక ఒఎన్‌జిసి కార్యాలయంలో కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్‌జిసి, …

Read More »

 పోలింగ్ స్టేషన్ యొక్క హేతుబద్ధీకరణ కోసం సవరించిన షెడ్యూల్

-ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తాం కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించిన రీవైజ్డ్ షెడ్యూల్ కి అనుగుణంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ పబ్లికేషన్, తుది ఓటరు జాబితా ప్రచురణ పూర్తి చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు.మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎమ్. ముకేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ లతో స్పెషల్ రేవైజ్డ్ సమ్మరీ, తదితర అంశాలపై సమీక్ష …

Read More »

“స్వచ్ఛత హీ సేవ-2023” మహోద్యమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి

-జిల్లా ప్రధాన న్యాయమూ గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 2 వరకు దేశవ్యాప్తంగా “వ్యర్ధ రహిత భారతం” నేపధ్యంగా జరిగే “స్వచ్ఛత హీ సేవ-2023” ప్రచారంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న అన్ని న్యాయస్థానాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ . గంధం సునీత మంగళవారం ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా తెలియజేశారు.పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ వాడకాన్ని తగు …

Read More »

బ్యాంకర్లు కౌలు రైతులకు, సిసిఆర్సి కార్డు దారులకు క్రాప్ రుణాలు మంజూరు చేయాలి

– పశు కిసాన్ క్రెడిట్ రుణాలు సరళి కృతంగా ఇవ్వాలి -జగనన్న తోడు, పిఎం స్వానిధి కింద లబ్ధిదారులకు చేయూత ఇవ్వండి -200 లైవ్ స్టాక్ యూనిట్స్ స్థాపన కోసం బ్యాంకర్లు చొరవ చూపాలి -జే ఎల్ బి సి సమావేశాలకు బ్యాంకర్లు హాజరు కావాలి – సెప్టెంబర్ 30 నాటి ప్రగతిపై అక్టోబర్ మొదటి వారంలో సమావేశం – డి ఎల్ ఆర్ సి సమావేశంలో హాజరుకాని బ్యాంకర్ల నుంచి వివరణ కోరతాం – జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, …

Read More »

గ్రామీణ స్థాయి లో పశుపో షణ ద్వారా రైతులకు ఆర్ధిక పురోగతి చెందే విధంగా చర్యలు.

– జాతీయ లైవ్ స్టాక్ మిషన్ – ఔత్సాహిక రైతులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహం.. -జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ను రైతులు అవగాహన పెంచుకొని ఆర్థికంగా బలోపేతం చెందాలి. -జిల్లా వ్యవసాయ మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు -జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ స్థాయిలో పశుపోషణ ద్వారా రైతులకు ఆర్ధిక పురోగతి చెందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని విశిష్ట అతిథి, జిల్లా జాయింట్ కలెక్టర్ఎన్. తేజ్ భరత్, ముఖ్య అతిథి జిల్లా వ్యవసాయ మండలి …

Read More »

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రయోగాత్మక వైద్య శిబిరాన్ని సందర్శించి దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

– ఈ నెల 30 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు – జిల్లాలో 383 జేఏసీ వైద్య శిబిరాలను విజయవంతం చేయాలి – 164 వి హెచ్ సి, 21 యూ హెచ్ సి పరిధిలో జే ఎ సి శిబిరాలు -శిబిరంలో డేటా ఎంట్రీ, మందుల పంపిణీ ప్రక్రియ పరిశీలన – జిల్లా కలెక్టర్ డా కే . మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వైద్య పరంగా సేవలు …

Read More »