– సీనియర్ సిటిజన్స్, సీనియర్ ఓటర్ల ను సత్కరించిన కలెక్టర్ -యువత ఓటు హక్కు విలువ తెలుసుకోవాలి.. -జిల్లా లో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు తప్పక ఓటు హక్కు కలిగి ఉండాలి -ఓటు హక్కును పారదర్శకముగా వినియోగించు కోవాలి. -103 సంవత్సరాలు నిండిన దాట్ల పద్మావతి, 85 సంవత్స రాలు నిండిన 14 మంది వయోవృద్దులను ఎక్కువ సార్లు ఓటు హ క్కు వినియోగించు కోవడం అభినందనీయం – కలెక్టర్ డా. కె. మాధవిలత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కే. ప్రత్యూష కుమారి వారు ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడారు.తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 …
Read More »పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు
-పాల్గొన్న సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్రమోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు ” స్వచ్ఛత హీ సేవా ” కార్యక్రమాలలో ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం అభినందనీయం అని సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక దేవిచౌక వద్ద పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ – ఒకటవ తేదీన ఒక గంట పరిశుభ్రత పరిరక్షణ …
Read More »కోర్టు ఆవరణలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మనం పనిచేసే ప్రాంతం, కార్యాలయాలను పరిశుభ్రత పాటించడం కోసం ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 1 వ అదనపు జిల్లా న్యాయమూర్తి , ఇంఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి ఆర్ రాజీవ్ కోరారు.ఆదివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్చాతా హీ సేవా కార్యక్రమములో భాగంగా పరిశుభ్రత , పరిరక్షణ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి ఆర్ రాజీవ్ మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ హై కోర్టు వారి ఆదేశాలు మేరకు …
Read More »జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమునకు ఫోల్డర్ మరియు బ్యాగులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమునకు ఫోల్డర్ మరియు బ్యాగులు సరఫరా చేయుటకు ఆసక్తిగల ఏజెన్సీలనుంచి దరఖాస్తులను సమర్పించుటకు ఆహ్వనిస్తున్నట్లు డి ఏం హెచ్ ఓ డా కె. వేంకటేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో జరుగుతున్న ఆరోగ్య శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందే ప్రజలకు కేసుసీట్,ఫోల్డర్ మరియు బ్యాగును అందించుటకు గాను అర్హత నియమాలు గల ఏజెన్సీలను నుండి దరఖాస్తులు సమర్పించవలసినదిగా …
Read More »సెప్టెంబర్ 30 న 16 జే ఏ ఎస్ శిబిరాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష కింద తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ 30 న 16 చోట్ల జే ఏ సి మెడికల్ క్యాంపు లను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.పైలట్ ప్రాజెక్టు కింద రాజమహేంద్రవరం రూరల్ కాతేరు పిహెచ్ సి పరిధిలో గల కాతేరు-1,లో సెప్టెంబర్ 26 న వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.రాజమహేంద్రవరం అర్బన్ యుపిహెచ్ సి పరిధిలో గల అద్దేపల్లి కాలనీ 28 సచివాలయం ప్రాంతంలోని …
Read More »పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పనుల పర్యవేక్షణ…
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి శిక్షణా కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పనులను పర్యవేక్షణ చెయ్యడం జరిగింది.శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయమును (DPO ఆఫీసు) సందర్శించుట జరిగినది.పంచాయితీ రాజ్ చట్టములో గల ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లాలో అమలు చేస్తున్న పంచాయితీ చట్టాలు పై అవగాహన పొందటం జరిగిందని ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ తెలిపారు. గ్రామ పంచాయితీల నందు …
Read More »జె ఏ సి వైద్య శిబిరాలు సమర్థవంతంగా నిర్వహించాలి
-శిబిరాల వద్ద ఆరోగ్య శ్రీ మిత్ర కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చెయ్యండి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పూర్తి స్థాయి లో విజయవంతం చేయడానికి వైద్య సేవలు, చికిత్స అవసరమైన వారిని గుర్తించే ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు తోపాటు జిల్లా, డివిజన్, …
Read More »కలెక్టర్ చొరవతో విజ్జేశ్వరం వద్ద గడ్డర్ ఎత్తు పెంపు
-నిడదవోలు వయా ధవళేశ్వరం పల్లె వెలుగు బస్సులకు మార్గం సుగమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లిగూడెం , నిడదవోలు డిపోలకు చెందిన పల్లె వెలుగు బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా వాడపల్లి, రాజమహేంద్రవరం కు వెళ్లేందుకు విజ్జేశ్వరం వద్ద అడ్డంగా ఉన్న గడ్డర్ ఎత్తు పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తులు నేపథ్యంలో రాజమహేంద్రవరం కు వయా బ్యారేజ్ మీదుగా ఆర్టీసి బస్సులు తిరిగే అవకాశం …
Read More »జిల్లాలో 11,819 మంది వాహన మిత్ర లబ్దిదారుల ఖాతాల్లో రూ.11.82 కోట్లు జమ.
-అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది. -జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీ లత – ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క రంగంలో పనిచేసే వారి సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన 5 వ విడత …
Read More »
Prajavartha Online Telugu News