Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

మినీ జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 21 వ తేదీ శనివారం జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, HP పెట్రోల్ పంప్ వెనుక, తాడితోట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా – 533101 నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె . హరిచంద్ర ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా కు ప్రముఖ కంపెనీలైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), మెడ్ …

Read More »

జిల్లాలో జగనన్న చేదోడు గా జిల్లాలోని 13473 మంది లబ్ధిదారుల ఖాతాకు రూ.13.47 కోట్లు జమ..

– జిల్లా కలెక్టర్ డా. మాధవీలత. – కుల వృత్తులు వారికి జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది. – ఎంపి మార్గని భరత్ రామ్ రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న చేదోడు పథకం క్రింద కుల వృత్తులు చేసుకునే రజక, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు వృత్తి వారాలకు వరుసగా 4 వ విడతల్లో ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిచిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఎంపి మార్గని భరత్ రామ్ లు పేర్కొన్నారు. గురువారం …

Read More »

ప్రభుత్వ ఉత్తర్వు ల మేరకు ప్రతీ నెల మూడో సోమవారం ఎస్పీ, కలెక్టర్ కలిసి స్పందన

-అందులో భాగంగా అక్టోబర్ 16న ఎస్పీ తో జిల్లా కలెక్టరేట్లో  ప్రత్యేక స్పందన – కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అక్టోబర్ 16 సోమవారం  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు అర్జిలను …

Read More »

జిల్లాలో ఈవీఎంల మొదటి స్థాయి శిక్షణ కార్యక్రమం

-మూడు ప్రధాన పరికరాలు అనుసంధానం లో ఓటింగ్ ప్రక్రియ -బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ -ఈ వి ఎం యూనిట్స్ ఏ ఒక్కటి అంతర్జాలంతో అనుసంధానం కావు -బెల్ ఆధ్వర్యంలో ఈవిఎం యూనిట్స్ మొదటి దశ అంగీకార తనిఖీలు -సహాయకారి విధులు రెవెన్యూ అధికారులు సిబ్బంది నిర్వర్తించాలి -అక్టోబర్ 16 నుంచి సుమారు 25 రోజులు వరకు తనిఖీలు -ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు -విధులు నుంచి ఎటువంటి మినహాయింపులు ఉండవు – కలెక్టర్ కె. మాధవీలత – …

Read More »

ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలవాలి.

– ‘నా భూమి-నా దేశం’ లో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు. -రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. -ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా ఉన్నంత శిఖరాలను అధిరోహించాలి. -జిల్లా కలెక్టర్ మాధవీలత. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంతప్రాధాన్యత నిస్తుందని, ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా ఉన్నంత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత విద్యార్థులకు సూచించారు. అజాదీకా అమృత్ మహోత్సవ్, “నా మట్టి నా దేశం”  కార్యక్రమంలో …

Read More »

శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి జిల్లా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు ట్రాన్స్ జెండర్ల హక్కుల పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా మరియు గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాల ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి వివరించారు. వారి హక్కు లను వినియోగించున్నప్పుడే …

Read More »

“ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం” జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబములకు చెంది, 18 సంవత్సరములు నిండిన మహిళలకు ఉచితముగా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం” జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబములకు చెంది, 18 సంవత్సరములు నిండిన మహిళలకు ఉచితముగా వంట గ్యాస్ కనెక్షన్లు అందజేయాడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో “ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం” పై పౌర సరఫరాల అధికారుల ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసి ఉన్నది. ఈ పథకం క్రింద ఇప్పటివరకూ ప్రస్తుత …

Read More »

ఈవీయంల మొదటి దశ తనిఖీలు

-అక్టోబరు నెల 16 వ తేదీ నుంచి నవంబరు 5 వ తేదీ వరకు -కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలను బెల్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో అక్టోబరు 16 నుంచి నవంబరు 5 వ తేదీ వరకు 20 రోజులు పాటు తొలి దశ ఈవీయం మిషన్ల పనితీరును పరిశీలించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ …

Read More »

 పులుగుర్త మాల్కా వస్త్రాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు ఓడీఓపీ ఒక చక్కని అవకాశం..  కలెక్టరు మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ) కార్యక్రమాన్ని చేపట్టి చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త కాటన్ ఫ్యాబ్రక్స్ ను గుర్తించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు మరియు జిల్లా మేజిస్ట్రేట్ డా.కె.మాధవీలత తెలిపారు. దేశీయంగా తయారు చేసే సాంప్రదాయ ఉత్పత్తుల్లో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డును వర్తింపజేయడానికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని పులుగుర్త అనే చిన్న గ్రామం …

Read More »

బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా వైద్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి “పోక్సో చట్టం, 2012” “బాల్య వివాహ నిషేధ చట్టం, 2006” మొదలగు చట్టాల పై అవగాహన …

Read More »