– పాల్గొననున్న మేధావి వర్గం , కుల సంఘాల నేతలు – హోటల్ మంజీరా లో సా 3 నుంచి 5 గంటల వరకు సమావేశం – తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయ గోదావరి జిల్లాల మేధావి వర్గం, కుల సంఘాల నాయకులు తో రాజమహేంద్రవరం లో కులగణన పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. కలెక్టర్ మాధవీలత గురువారం వివరాలు …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
– 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి – ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే ఆయుధం – ఓటరుగా నమోదు కై ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి – జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఓటర్ నమోదు పై “స్వీప్” అవగాహన కార్యక్రమం -కమిషనర్ కే దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరుగా నమోదు కై ఎన్నికల కమిషన్ ఇచ్చిన సదావకాశం యువత సద్వినియోగం చేసుకోవాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తప్పని …
Read More »జాతీయ లోక్ అదాలత్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ . గంధం సునీత వారు రానున్న జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తూర్పు గోదావరి జిల్లా లోని బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. డిసెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాలలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ప్రీ-లిటిగేషన్ …
Read More »సంయుక్త బ్యాంకు ఖాతాలు తప్పనిసరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పధకం కోసం లబ్దిదారులందరూ బ్యాంకు ఖాతాలను తల్లిపేరుతో సంయుక్త బ్యాంక్ ఖాతాలు తప్పని సారి ఈ నెల 24వ తేదీ లోగా మార్చుకోవాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారి యం సందీప్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకు పథక ఆర్థిక లబ్దిని తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారని, ఇకపై పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్ధులు తమ తల్లితోపాటు ఖాతా తెరవాల్సి ఉందన్నారు. కొత్తగా …
Read More »సిటిఆర్ఐ తో నన్నయ యూనివర్సిటీ ఒప్పందం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ తో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గురువారం స్థానిక సిటిఆర్ఐ సెమినార్ హాల్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిటిఆర్ఐ డైరెక్టర్ డా ఎమ్. సురేష్ మాధవ్,వైస్ ఛాన్సలర్ ప్రో.. కె.పద్మరాజు, రిజిస్టర్ ప్రో.. జీ. సుధాకర్ లు హాజరై ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్. సురేష్ మాధవ్ మాట్లాడుతూ సిటిఆర్ఐ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో సాధించిన పరిశోధనా …
Read More »దరఖాస్తుల పరిశీలన పరిష్కారం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 1 1.2024 నాటికి నిర్ధారణ చెయ్యవలసి ఉన్న ఓటర్ల జాబితా కి చెందిన ప్రత్యేక సారాంశ సవరణ అనుగుణంగా ఎప్పటికప్పుడు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం చెయ్యడం జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి గురువారం డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజున పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఈపి, లింగ నిష్పత్తి మరియు ఓటర్ల నమోదు, అనోమలిస్ పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, …
Read More »రానున్న రబీ 2023 – 24 పంట కాలానికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో 1180 ఎకరాలలో అపరాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రబీ 2023 – 24 పంట కాలానికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో 1180 ఎకరాలలో అపరాలు వేయడానికి రాయితీపై విత్తనాల కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగినదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలో భాగంగా ఖరిఫ్-2023 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 22 శాతం వరి …
Read More »సెన్సిటైజేషన్ ప్రోగ్రాం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత వారి ఆద్వర్యంలో జుడీషియల్ ఆఫీసర్స్, రెవెన్యూ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ పోలీసు ఆఫీసర్స్, జువెనైల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు, ప్యానెల్ లాయర్సుకు నల్సా వారి చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ మరియు వారి రక్షణ స్కీమ్ 2015 సంబందించి సెన్సిటైజేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. …
Read More »రాజమండ్రి సెంట్రల్ జైలు లో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం
-సెంట్రల్ జైలు లోని ఖైదీలకు జె ఏ ఎస్ వైద్య శిబిరం -ప్రత్యేక మహిళా కారాగారం లో జె ఏ ఎస్ వైద్య శిబిరం – 156 మంది మహిళా ఖైదీలకు వైద్య సేవలు -కేంద్ర కారాగారపు రిమాండ్ ముద్దాయిలు (1025) మందికి వైద్య సేవలు అందించాం -కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ – ప్రత్యేక మహిళా జైల్ సూపరింటెండెంట్ వసంత కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం కేంద్రకారాగారము, రాజమహేంద్రవరం నందు రెండవ రోజు “జగనన్న ఆరోగ్య సురక్షా” …
Read More »బ్యారేజ్ రహదారి మరమ్మత్తు పనుల్లో నాణ్యత ఉండాలి
-పనుల అనంతరం క్వాలిటీ చెక్ చెయ్యడం జరుగుతుంది – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విజ్జేశ్వరం వరకు జిల్లా కు చెందిన రహదారి పనుల కోసం కేటాయించిన రూ.25 లక్షల నిధులను నాణ్యత తో కూడి పనులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రతిపాదించిన రహదారుల పనులను ఇరిగేషన్, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News