Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

సేవా మిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులలో నిబద్దతతో సేవలు అందించే సేవా మిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో నవంబర్ నెలలో మెరుగైన ఆరోగ్య మిత్రా గా గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రం (సిహెచ్సీ) కి చెందిన సేవా మిత్రా డి. కాశీ విశ్వనాధ్ కి కలెక్టర్ చేతుల మీదుగా ఆగస్టు మాసానికి సంబందించి రూ.5 వేల నగదు పురస్కారం చెక్కును …

Read More »

జిల్లాలో 844 మంది యువ న్యాయవాదులకు ” వై ఎస్ ఆర్ లా నేస్తం క్రింద వారి ఖాతాలకు రూ. 42.20 లక్షల జమ.

– ప్రభుత్వం యువ న్యాయవాదులకు తొలి మూడు సంవత్సరాలు అండగా ఉంటూ, ఆర్ధికంగా భరోసాను కల్పిస్తుంది.. – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : క్రొత్తగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన యువ న్యాయవాదులకు, వారి వృత్తిలో స్థిరపడే వరకు మొదటి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెలగపూడి సిఎం క్యాంపు కార్యాలయం …

Read More »

“ప్రభుత్వ అటానమస్ కళాశాల లో ఘనంగా ఎన్ సీ సీ ఆవిర్భావ వేడుకలు”

రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాల లో ఆదివారం “76 వ ఎన్ సీ సీ ” ఆవిర్భావ వేడుకలు ఘనం గా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్ కె తెలిపారు. కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ జే డీ డాక్టర్ సి కృష్ణ మాట్లడుతూ ఎన్ సీ సీ క్రమశిక్షణ కల్గిన, ప్రపంచం లోనే యూనిఫాం వేసుకొని సేవ చేసే అతిపెద్ద వాలంటీర్ వ్యవస్థ అని …

Read More »

26-11-2023 రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా క్రీడా ప్రాధికారాసంస్థ, రాజమహేంద్రవరం వారి కార్యాలయం లో ఆదివారం ఉదయం నిర్వహించారు.

రాజమహేంద్రవరం, తేదీ:26.11.2023 26-11-2023 రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా క్రీడా ప్రాధికారాసంస్థ, రాజమహేంద్రవరం వారి కార్యాలయం లో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజ్యాంగ పీఠిక ను అనుసరించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా సాధికారిత అధికారి బి ఎం ఎం శేషగిరి , బాస్కెట్ బాల్ కోచ్ ఎన్ ఎమ్ దాస్, యోగా కోచ్ బివిజీ నాగేంద్రన్ లు పాల్గొన్నారు.

Read More »

ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి

-తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పేరుతో అర్బన్ తహశీల్దార్ కి సందేశం – రాజమహేంద్రవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు – సమాజంలో జరుగుతున్న ఇటువంటి ఘటన పై ప్రజల్లో అవగాహన పెంచాలి – కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రోజుకో కొత్త పంథాలో సైబర్‌ నేరగాళ్ల మోసాలు పెరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సందేశాలు పంపుతూ ప్రజలను, అధికారులు మోసగిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ …

Read More »

ఆర్ట్స్ కళాశాల ఆవరణలో లా, రాజ్యాంగ , వరకట్న వ్యతిరేక దినోత్సవ వేడుకలు

-ప్రత్యేక ఆకర్షణగా భారత రాజ్యాంగ పుస్తక ప్రతి ప్రదర్శన -జాతీయ గీతాన్ని హృదయ భవాంతరాల్లోంచి పాడాలి -ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఏడాది నవంబర్ 26 న జాతీయ న్యాయ దినోత్సవంగా, రాజ్యాంగ దినోత్సవంగా, వరకట్న వ్యతిరేక దినోత్సవాలని జరుపుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత పేర్కొన్నారు. ఆదివారం ఉదయంఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన లా, రాజ్యాంగ , వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు, ర్యాలీ ఘనంగా …

Read More »

రుడా కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు – వైస్ చైర్ పర్సన్ బి.బాలస్వామి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రుడా కార్యాలయం లో ఆదివారం ఉదయం రుడా వైస్ చైర్ పర్సన్ బి.బాల స్వామి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత డాక్టర్ అంబేద్కర్ గారికి మరియు గాంధీ గారికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ ప్రవేశికను రుడా అధికారులు, సిబ్బంది తో కలిసి చదివి రాజ్యాంగదినోత్సవ కార్యక్రమమునకు ఘనంగా నిర్వహించారు. తదుపరి విసి బి. బాల స్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి స్వతంత్ర …

Read More »

కలెక్టరేట్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 న ఆమోదించిన రోజును ప్రతి ఏడాది రాజ్యాంగ పీఠిక చదవడం ద్వారా రాజ్యాంగం యొక్క విలువలను తెలుసుకొని , వాటిని ప్రతి ఒక్క పౌరుడు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ లో రాజ్యాంగ దినోత్సవం ను నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో జి. నరసింహులు మాట్లాడుతూ, భారత రత్న డా బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచన కమిటీ …

Read More »

జిల్లాలో శిక్షణా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో శిక్షణా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ట్రైనీ డీఎస్పీ జీ. భానోదయ జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. డి ఎస్పీ గా నియామకం పొందిన విశాఖపట్నంకు చెందిన జె. భానో దయ శిక్షణ కోసం తూర్పు గోదావరి జిల్లాకు రావడం జరిగింది. డిఎస్పీ గా ఎంపిక అవ్వడం అనంతరం జిల్లాలో శిక్షణా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని …

Read More »

వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడత వర్చువల్ విధానంలో సొమ్ము జమ

-జిల్లాలో 2023 లో నాలుగు విడతల్లో 1622 మందికి రూ.12.18 కోట్ల లబ్ది -4వ విడతలో జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారులకు రూ.2,35,85,000 ప్రయోజనం – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, తేది.23.11.2023 జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడతలో అర్హులైన వధువు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన ఇతర నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద జిల్లాకు చెందిన 315 మంది లబ్దిదారుల జంటలకు …

Read More »