-పేద, మధ్య తరగతి వర్గాలకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా భద్రత -లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డు అందచేత -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య భద్రత పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు పరిమితిని పెంచడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్ 3, 4 సచివాలయం పరిధిలో ఆరోగ్యశ్రీ పథకం కార్డులను లబ్ధిదారులకు …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
డిసెంబర్ 29 , 30 తేదీల్లో ఏపీపీఎస్సీ శాఖ పరమైన పరీక్షలు
– పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – డి ఆర్ వో జి. నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎపిపి ఎస్సీ ద్వారా శాఖ పరమైన పరీక్షలను డిసెంబర్ 29 , 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం ఎపిపిఎస్సీ ద్వారా శాఖా పరమైన పరీక్షలను, విద్యా శాఖ ద్వారా పశు సంవర్ధక శాఖ పోస్టుల భర్తీ నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి …
Read More »ఆర్ట్స్ కళాశాల లో ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి వేడుకలు
-ఉదయం 10.30 నుంచి ప్రారంభం -పాల్గొననున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు -జిల్లాలోని 512 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నుంచి ప్రారంభించ నుండగా, జిల్లా స్థాయి క్రీడా వేడుకలు రాజమహేంద్రవరం లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉ.10.30 కి ప్రారంభించ నున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత సోమవారం ఒక …
Read More »సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రాగా రాష్ట్రం వెలుగొందాలి
– వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు”ఆడుదాం ఆంధ్రా” 5 కే రన్ -ఎంపీ మార్గాని భరత్ రామ్ -ఇంచార్జి జేసీ , కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యం ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ అన్నారు. సోమవారం ఉదయం స్థానిక వై జంక్షన్ వద్ద “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమాన్ని ఎంపీ …
Read More »జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా ఎన్ వి వి ఎస్ మూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా ఎన్ వి వి ఎస్ మూర్తి పదవీ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఆదివారం జిల్లా కలెక్టర్ మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి జాయినింగ్ రిపోర్టు అందచేశారు. 2007 లో గ్రూప్ వన్ అధికారిగా ఎంపికై తొలిసారిగా పూర్వపు తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం లో మండల అభివృద్ధి అధికారిగా ప్రభుత్వ సర్వీస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. తదుపరి కడియం, రాయవరం, రాజానగరం ఎంపీడీవో గా …
Read More »జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది సమ్మె పై జేసీ క్షేత్ర స్థాయి సిబ్బందితో బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తల, హెల్పర్ ల ఐదు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు జేసీ తేజ్ భరత్ తెలిపారు. పదోన్నతి వయస్సు 45 నుండి 50 సంవత్సరాల వరకు పెంపుదల. భారత ప్రభుత్వము నిబంధనల ప్రకారం పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచండం, సిడిపివో స్థాయిలో …
Read More »రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయుటకు చర్యలు…
రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఖరీఫ్ సీజన్ 2023-24 లో రైతులు పండించిన ధాన్యానికి MSP అందించుటకు గాను జిల్లా యంత్రాంగం ఈ క్రింది చర్యలు చేపట్టియున్నారు రైతులు తాను పండించిన ధాన్యాన్ని MSP కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు మధ్యవర్తులు, మిల్లర్సకు అమ్ముకోకుండాగా మరియు మిల్లర్స అక్రమంగా ఆన్లోడ్ ఛార్జీలు క్రింద డబ్బులు వసూలు చేయకుండాగాను రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టబడినవి. రైతులు తాను పండించిన ధాన్యం అమ్ముకొను విషయం లో మిల్లర్సని …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి లాలాచెరువు సమీపంలోని చేంజెస్ ఎన్.జీ.ఓ. కార్యాలయం వద్ద “ట్రాన్స్ జెండర్లు మరియు సెక్స్ వర్కర్ల సంక్షేమం” మరియు “మానవ హక్కుల” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ల హక్కులు గురించి వివరించారు. ట్రాన్స్ జెండర్లు మరియు సెక్స్ వర్కర్ల సాధికారత కోసం అందుబాటులో ఉన్న …
Read More »ఈస్ట్ ఇజ్ బెస్ట్ అనే విధంగా మున్ముందు మరింత సమన్వయంతో పని చేద్దాం
-పని వత్తిడిని అధిగమించేందుకు కార్తీక వన మహోత్సవం కార్యక్రమం అధికారుల్లో స్పూర్తి నింపింది. -త్వరలో ఇంటర్ డిపార్ట్మెంట్ క్రీడల నిర్వహణ కు కార్యాచరణ – జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లా ఏర్పాటు అయి 18 నెలల వ్యవధిలో ఎన్నో సవాళ్ళను కలిసి కట్టుగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకుని రావడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పుష్కరవనం లో తూర్పు …
Read More »పంట నష్టాన్ని అంచనా వేయుటకు గ్రామ, మండల మరియు డివిజినల్ స్థాయి లో కమిటీలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో డిసెంబర్ నెలలో సంభవించిన మిచౌoగ్ తూఫాన్ కారణంగా అధిక వర్షాలు మరియు ఈదురు గాలుల వలన నష్ట పోయిన వ్యవసాయ పంటలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము పంట నష్టాన్ని అంచనా వేయుటకు గ్రామ, మండల మరియు డివిజినల్ స్థాయి లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగినదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ స్థాయి కమిటీ లో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, రెవిన్యూ ఇన్స్పెక్టర్, గ్రామా రెవిన్యూ అధికారి, …
Read More »
Prajavartha Online Telugu News