Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

పోస్టల్ బ్యాలెట్, ఆబ్సెంటీ ఓటర్ల ఓటింగ్ ప్రక్రియ పై అవగాహన

-ఏ ఎల్ ఎమ్ టి లు శిక్షణ విధుల్లో అత్యంత బాధ్యత కలిగి ఉండాలి -ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పునశ్చరణ చేసుకోవాలి -జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగం సాధ్యమైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకునే దిశలో పోస్టల్ బ్యాలెట్, ఆబ్సెంటీ ఓటర్ల విషయం అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని, ఆమేరకు సంబంధిత సిబ్బందికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పూర్తిగా అర్థం అయ్యేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ / జిల్లా …

Read More »

అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సైన్స్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించే క్రమంలో సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం సైన్స్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ అధికారి జే డి రావు సైన్స్ సెంటర్ కి చెందిన పలు అంశాలను తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ స్థానికంగా పేర్కొన్న …

Read More »

సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డోమెస్టిక్(గృహ) సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు అన్నారు.. శుక్రవారం ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పట్టణములోని హోటల్స్ ఆకస్మి తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలోని రామ్ నగర్ లో గల హోటల్ దేవి టిఫిన్స్ సెంటర్ …

Read More »

ఖరీఫ్ 2023-2024 ధాన్యం సేకరణ పై ప్రకటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ 2023-2024 ధాన్యం సేకరణ పై సంయుక్త కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం పత్రికా ప్రకటన జారీ చేసియున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2023-2024 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.52 లక్షల మెట్రిక్‌ టన్నులు గా పేర్కొని యున్నారు. 12.01.2024 నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి 48,180 కూపన్ లను జనరేట్ చెయుట జరిగింది. అందుకుగాను 46,408 మంది రైతుల నుండి 2,27,355 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది. …

Read More »

ప్రపంచ దేశాలకు ఆదర్శనీయుడు అంబేద్కర్

-సామాజిక సమతా సంకల్పం మానవహారం -అంబేద్కర్ స్ఫూర్తితో  లో పాల్గొన్న నగర ప్రజలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కుల మతాలకు అతీతంగా అన్నివర్గాల వారి హక్కుల కోసం, అభ్యున్నతి కోసం పాటుపడిన అంబేద్కర్ అందరివాడని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి   యం. సందీప్ అన్నారు. విజయవాడలో ఈనెల 19న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ, స్మృతివనం ప్రారంభిస్తున్న సందర్భంగా సామాజిక సమతా సంకల్పం  జనవరి 9 నుంచి 18వ …

Read More »

నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా సేవలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఉపాధి మరియు శిక్షణ కోసం రూపొందించిన గొడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా కు చెందిన నిరుద్యోగ యువతకు, అభ్యర్థులకు onlineలో సేవలు, ఎంప్లాయి మెంట్ సేవలను వెబ్ సైట్ employment. ap.gov.in ద్వారా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం, ద్వారా …

Read More »

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ రోజున ఒక మంచి కార్యక్రమం చేపట్టనున్నాం

-జనవరి 19 న కులగణన కు శ్రీకారం – మంత్రి వేణుగోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన కార్యక్రమం ప్రారంభించటం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ …

Read More »

తల్లుల బ్యాంకు ఖాతాలకు రు. 19 కోట్ల 55 లక్షల రూపాయలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్యా దీవెన క్రింద మొత్తం 26,682 విద్యార్థులకు 24,462 మంది  తల్లుల బ్యాంకు ఖాతాలకు రు. 19 కోట్ల 55 లక్షల రూపాయలను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ విద్యార్థులు తల్లుల ఖాతాలకు జమ చేయనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 4 వ విడత “జగనన్న విద్యా దీవెన” పథకం క్రింద వివిధ కేటగిరీలలోని విద్యార్థులకు సంబందించిన తల్లుల ఖాతాలకు జమ చేయడం …

Read More »

రాజమహేంద్రవరం కేంద్రకారాగారంనందు బహిరంగ వేలము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఈ కారాగారమునకు సంబంధించిన పాక్షిక ఆరు బయలు కారాగారము నందుగల పాడి పరిశ్రమ లో గల పశువులు -16 నెం.లు జైళ్ళ ఉపశాఖాధికారి, కోస్తాంద్ర ప్రాంతము, రాజమహేంద్రవరం వారి సమక్షంలో తేది: 30-12-2023 న ఉదయం 11:00 గంటలకు కేంద్రకారాగారము, రాజమహేంద్రవరం నందు బహిరంగ వేలము వేయుటకు నిర్ణయించడమైనదని కేంద్ర కారాగారము పర్యవేక్షణ అధికారి తరపున జైలర్ కే.సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. షెడ్యూల్-1 పశువులు -16 నెం …

Read More »

జనవరి, ఫిబ్రవరి నెలలో చేపట్టనున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలి

-ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి -ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చేయండి – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి నెలలో వైఎస్సార్ పెన్షన్ కానుక, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా పథకాలను , ఆడుదాం ఆంధ్రా, 2 వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను పూర్తి స్థాయి లో విజయవంతంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అన్నీ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు …

Read More »