Breaking News

ఉషారాణి మృతిపట్ల మంత్రి వేణు తీవ్ర సంతాపం

-ఆమె ఆత్మకు శాంతి కలగాలని సందేశంలో పేర్కొన్న మంత్రి వేణు గోపాల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి మృతి పట్ల జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ఆయన మనో ధైర్యంతో ఉండాలని, ఉషారాణి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా అని మంత్రి ఆ ప్రకటనలో తెలిపారు. దుర్గేష్ కుటుంబ సభ్యులకు తన తీవ్ర సంతాపం తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *