Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

జిల్లాలో 1283 మందికి బంగారు కొండ కిట్స్ పంపిణీ

-బాలమిత్రాలకు ప్రత్యేక అభినందనలు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన “బంగారుకొండ” కార్యక్రమం సమర్థవంతంగా అమలులో అడుగులు వేయడం జరిగిందని కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఐసిడీఎస్, డి ఆర్ డి ఎ, ఆడిట్ అధికారుల తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, బలహీనంగా ఉన్న, వయస్సు కు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు లేని 1283 మంది పిల్లలను గుర్తించి వారికి …

Read More »

విద్యార్ధులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె. ప్రత్యూష కుమారి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ముందుగా గౌతమి జీవ కారుణ్య సంఘమును సందర్శించి వసతులను పరిశీలించి, వృద్ధులతో మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహవాసులకు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎస్.టి. బాలికల సంక్షేమ వసతి గృహం, ఎస్.సి. …

Read More »

వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ అనుబంధ శాఖల సహకారం తో అభివృద్ధి పధకాలు అంది పుచ్చుకొని రైతులు ఆర్థిక అభివృద్ధి చెందాలి.

-జిల్లాలోను సూక్ష్మ ఆహార కుటీర పరిశ్రమలను మెరుగు పరచాలి. – ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫుడ్ ప్రాసెస్సింగ్ అగ్రి మార్కెటింగ్ & కో-ఆపరేటివ్ – చిరంజీవ్ చౌదరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ అనుబంధ శాఖల సహకారం తో అభివృద్ధి పధకాలు అంది పుచ్చుకొని రైతులు ఆర్థిక అభివృద్ధి చెందాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు.శుక్రవారంస్థానిక CTRI-ICAR సెమి నార్ హాల్, సూక్ష్మ ఆహార కుటీర పరిశ్రమలను ప్రచారం చేస్తూ రీజనల్ వర్క్ షాప్ కార్యక్రమం లో చౌదరి …

Read More »

బంగారుకొండ విజయవంతం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి

-జూన్ 20 నుంచి కిట్స్ పంపిణీ -సాప్ట్ వేర్, బంగారు కొండ యాప్ పై శిక్షణజేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ” బంగారుకొండ ” ద్వారా ఒక ఛాలెంజింగ్ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టామని, అమలుతీరు ద్వారా మాత్రమే విజయవంతం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో బంగారుకొండ వెబ్ సైట్, యాప్ వినియోగం పై ఐ సి డి …

Read More »

జిల్లాలోని 107 ప్యాక్ సొసైటీ లకు కంప్యూటర్, అనుబంధ పరికరాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొనుగోలుకు జిల్లా స్థాయి అమలు మరియు పర్యవేక్షణ కమిటీ ఆమోదం తెలియ చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి సిఫార్సు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు.స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం రాత్రి జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అమలు మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియ చేస్తూ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలను సాంకేతిక పరంగా మరింత అభివృద్ధి …

Read More »

ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఈ వి ఎం భద్రపరచుటకు గోడౌన్ పరిశీలన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లా కు చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్ర పరికరాలు భద్రపరచడానికి అనువుగా ఉండే విధంగా గోడౌన్ ను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత తెలిపారు.శుక్రవారం ఉదయం లాలా చెరువు దగ్గర ఉన్న ఎఫ్ సి ఐ వేర్ హౌసింగ్ గోడౌన్ ను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్వో జి.నరసింహులు , ఆర్ అండ్ బి అధికారులు ఎస్.ఈ ఎస్బివి రెడ్డి, డిఈ బివివి మధుసూధన రావు, …

Read More »

జగనన్న సురక్ష పై శిక్షణా తరగతులు జూన్ 17 నుంచి 20 వరకు

-గ్రామ సభలు జూన్ 23 నుంచి జూలై 23 వరకు నిర్వహించాలి -మంగళ, గురు, శుక్రవారం లో గ్రామ సభలకు ఏర్పాటు చేయాల్సి ఉంటుందికలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం  నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సురక్ష కింద నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ …

Read More »

ఆరోగ్య కేంద్రాలలో పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.శనివారం మధ్యాహ్నం తాడితోట. అంబేడ్కర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు చేరువలో అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఆయా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ లో పారిశుధ్య నిర్వహణకు …

Read More »

* అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు జీ .సీతారాం,ఆదిలక్ష్మి త్రిపర్ణలు

-అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్లు సరఫరా చేసే గుత్తేదారును బ్లాక్ లిస్ట్ లో పెట్టండి -కమిషన్ సభ్యులు సీతారాం, ఆదిలక్ష్మి త్రిపర్ణ అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని, బరువు తక్కువ ఉన్న కోడిగుడ్లు పంపిణీ జరుగుతున్నట్టుతమ తనిఖీల్లో గుర్తించడం జరిగిందని, ఆయా గుత్తేదారులని బ్లాక్ లిస్టులో ఉంచాల్సిందిగాఅధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, ఆదిలక్ష్మి త్రిపర్ణ లు పేర్కొన్నారు.శనివారం రాజమహేంద్రవరం నగరంలోని ఇన్నీసుపేట లోని 3 వ అంగన్వాడీ , 4 వ …

Read More »

జిల్లాలో 364 మొబైల్ డెలివరీ యూనిట్స్ ఐరిష్ రీడర్లు

-ఇకపై వేలిముద్రలు పడని వారి కనుపాప ను ధృవీకరించి నిత్యావసర సరుకుల పంపిణీ -జేసీ.. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులు అందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందచేసే నిత్యావసర సరుకుల పంపిణీ లో ఇబ్బందు లను అధిగమించేందుకు 364 ఐరిష్ రీడర్ల ను సమకూర్చడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.శనివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఎమ్ యూ డి యజమానులకు ఐరిష్ రీడర్లు డి ఎస్ వో …

Read More »