Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే..మాధవీలత వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో గుర్తించబడిన ఆరు ఓపెన్ ఇసుక రీచ్ లకు 1). తీపర్రు, 2).పెండ్యాల-కానూరు, 3).పెండ్యాల, 4).కుమారదేవం, 5).చిడిపి-II & 6) చిడిపి-III జిల్లా కమిటీ ఆమోదం తెలియచేస్తూ అందుకు అనుగుణంగా మైనింగ్ ప్లాన్, పర్యవరణ అనుమతులు పొందవలసినదిగా ఆదేశించడమైనదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. కమిటీ సమావేశంలో భాగంగా ఇటీవల రివర్ కంజర్వేటర్ వారు ఆగస్ట్ 31 వరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీచేసిన డిసిల్టేషన్ రీచ్లు (బోట్మెన్ సొసీటీలు ద్వారా …

Read More »

జగనన్న సురక్ష కింద బుదవారం సాయంత్రం వరకు 32,734 ఇళ్లను సందర్శించి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సురక్ష కింద బుదవారం సాయంత్రం వరకు 32,734 ఇళ్లను సందర్శించి డేటా సేకరణ చేపట్టడం జరిగిందని, నూరుశాతం ఇళ్లను వాలంటీర్లు సందర్డుంచేలా చర్యలు తీసుకుంతున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు.బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా తాడేపల్లి నుంచి జిల్లా కలెక్టర్ల తో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జేసీ తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. …

Read More »

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి …..కె.దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాల సీజను ప్రారంభమై నందున నగరములో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబల కుండా తగు ముందస్తు చర్యలు తీసుకొవాలని కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు .బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశము నిర్వహించినారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ కెదినేష్ కుమార్ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. హెల్త్ సెక్రెటరీల ద్వారా ప్రతి రోజు ఉదయం 9.00 …

Read More »

పిల్లలకు పోషకాహారం అందించుటకు ప్రజలు తోడ్పడాలి.కె.దినేష్ కుమార్, కమిషనరు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోషకాహార లోపం గల పిల్లలను దత్తత తీసుకొని వారిని ఆరోగ్యవంతులుగా తయారు చేయడంలో సహకరించాలని అన్నారు. జిల్లా యంత్రాంగం అధిక పోషకాహార లోపం గల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందచేయుటకు నిర్ధేశించి ‘‘బంగారు కొండ’’ కార్యక్రమము ద్వారా కమిషనరు వారు, వారి సతీమణి దత్తత తీసుకొన్న గోరక్షణపేటలో నివశించుచున్న షేక్ ఫారూక్, గోపాల్ నగర్ పుంతలో నివశించుచున్న కొవ్వాడ దీక్షితల గృహాన్ని ఈ రోజు సందర్శించారు.వారి తల్లితండ్రులను పిల్లల యొక్క ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరు తమ …

Read More »

జగనన్న సురక్ష కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 512 గ్రామ వార్డు పరిధిలోని 6,51,189 గృహాలను వాలంటీర్లు , గృహ సారథులు సందర్శించే విధంగా జూన్ 24 నుంచి 30 వరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, క్షేత్ర స్థాయిలో డేటా సేకరణ ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియచేశారు.గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా కలెక్టర్ లతో జగనన్న సురక్ష, రీ సర్వే, జె కె సి, …

Read More »

వాలంటీర్ లు వారి పరిధిలోని ప్రతీ ఒక్క గృహాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకోవాలి

– గ్రామ సభ నిర్వహించే తేదీని ముందుగా ప్రజలకు తెలియ చెయ్యాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం కలుగచేసేలా ఇంటింటి సర్వే లో లబ్ధిదారుల నుంచి సమగ్ర డేటా సేకరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదేశించారు.శనివారం సాయంత్రం రాజవోలు గ్రామంలో జగనన్న సురక్ష గృహ సందర్శన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ సందర్భంలో ప్రజలతో, వాలంటీర్లు తో ముఖాముఖి సంభాషించారు .ఈ సందర్భంగా కలెక్టర్ డా …

Read More »

సాగు విషయంలో భవిష్యత్ డ్రోన్ లు కీలకం కానున్నాయి

-ప్రాంతాల వారీగా మట్టి నమూనాల సేకరణ  -జగనన్న సురక్ష కార్యక్రమం లో సిసిఆర్సి కార్డుల కై సర్వే – ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఆన్లైన్ లో నమోదు చేసి చెల్లింపులు జరుపుతున్నాం -జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో  ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో  ప్రాంతాల వారీగా గత మూడు ఏళ్ల గా రైతులకు సరఫరా చేసిన గన్ని బ్యాగులకి  అనుగుణంగా ఆర్భికే ల …

Read More »

శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గంధం సునీత వారి ఆధ్వర్యంలో “స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్, జువెనైల్ జస్టిస్ బోర్డు మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు” జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్) ఆక్ట్, 2015 పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.చట్టంతో విబేధించిన బాలల విషయంలో వివిధ శాఖల అధికారులు పాటించాల్సిన నిబంధనలు ఈ యాక్ట్ స్పష్టం చేస్తుందని, సంబంధిత అధికారులు ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి  …

Read More »

జగనన్న సురక్ష కింద ప్రతి వాలంటీర్ రానున్న 5 రోజుల్లో వారి పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని సందర్శించి డేటా సేకరించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.

  రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాత్రి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీ, నారాయణపురంలో సచివాలయం నెం 3, 4 పర్యటించి కొన్ని ఇళ్ల కు సంబందించి డేటా సేకరణ వివరాలు పరిశీలించారు.ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జగనన్న సురక్ష ద్వారా అర్హులు ఎవరైనా మిగిలి ఉంటే వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికీ వారి అర్హత మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న, ఇంకా కొద్ది మంది తమకు …

Read More »

జగనన్న సురక్ష కింద మిగిలిన ఉన్న అర్హులను గుర్తించి పథకాలు అమలు

-జూన్ 24 నుంచి జూన్ 30 వరకు ఇంటింటి సర్వే -జూలై ఒకటి నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష గ్రామ సభలు – హోం మంత్రి డా తానేటి వనిత -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : మన ప్రభుత్వము అందచేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం పొందని లబ్ధిదారులను గుర్తించి వాటిని అందచేసే జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం ద్వారా మరో అడుగు ముందుకు …

Read More »