-సమాచారం ఇచ్చిన వారికి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు నగదు పారితోషికం – స్వచ్ఛంద సంస్థలు సమాచారం అందిస్తే ఆ పారితోషకం వారికే అందజేస్తాం -ఎన్ జి వో లు, ప్రభుత్వ అధికారులతో క్షేత్ర స్థాయి లో బృందాలు -సామాజిక బాధ్యతగా మీడియా మాధ్యమాలు ద్వారా విస్తృత ప్రచారం -రానున్న రెండు నెలల్లో స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ, వసతి గృహాల స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు – కలెక్టర్ కె .మాధవీలత – ఎస్పీ సుధీర్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
ప్రాధాన్యత భవనాల బిల్లులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయండి
-భవనాలు అందజేసేందుకు పూర్తి లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలి – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులు పూర్తి చెయ్యడం సమాంతరంగా పనులు చేపట్టాలని, ఎప్పటి కప్పుడు ఆయా పనులకు చెందిన బిల్లులు అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలతఆదేశించారు.సోమవారం ఉదయం కలెక్టరేట్ లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ప్రాధన్యత భవనాల నిర్మాణ పనులు, అప్పగింత పై మండల వారీగా, నియోజక వర్గాల వారీగా కలెక్టర్, పీ ఆర్ ఎస్ ఈ …
Read More »తొలి దశలో ఎంపిక చేసిన రైతు బజార్లలో
-సబ్సిడీపై బియ్యం అమ్మకాలు -సూపర్ ఫైన్, ఫైన్, సాధారణ బియ్యం అమ్మకాలు -కుటుంబానికి రూ.5 కేజిలు చొప్పున అమ్మకాలు – కమిషనర్ అరుణ్ కుమార్ రాజమహేంద్రవరం ,నేటి పత్రిక ప్రజావార్త : బహిరంగ మార్కెట్ లో బియ్యం ధరలు పెరిగి నందున రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రైతు బజార్ల లో సూపర్ ఫైన్ రకం కిలో రూ. 46/- లకు, ఫైన్ రకం కిలో రూ. 40/- లకు మరియు సాధారణ రకం కిలో రూ.34/- చొప్పున విక్రయించాలని నిర్దేశించిందని రాష్ట్ర …
Read More »ఆహా ఏమి రుచి.. పిడిఎస్ బియ్యంతో పసందైన వంటకాలు
-స్వయంగా దోసెలు వేసిన జిల్లా కలెక్టర్ -ఆకట్టుకున్న కరివేపాకు రైస్, ములగాకు ఉప్మా, తాటి గారెలు .. -ఒకటికి మించి మరొకటి గా ప్రదర్శించిన 45 వంటకాలు -ప్రతి ఒక్క స్టాల్ కి వెళ్లి పదార్థాల వివరాలు తెలుసుకున్న ముఖ్య అతిథులు రాజానగరం,నేటి పత్రిక ప్రజావార్త : పిడిఎస్ బియ్యం తో పలు రకాల వంటలు నిర్వహించిన వారిలో విజేతలగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ , తృతీయ విజేతలకు నగదు బహుమతులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, …
Read More »పిడిఎస్ బియ్యం తో పలు వంటకాలు
– సంప్రదాయ వంటకాలు ప్రదర్శించిన 50 మహిళా బృందాలు -ప్రతినెలా పిడిఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.846 కోట్లు ఖర్చు చేస్తుంది. -వంటల కార్యక్రమంలో పాల్గొన్న 50 బృందాలకు రు.1000 చొప్పున నగదు బహుమతి ప్రకటించిన ఎమ్మెల్యే రాజా -కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్ననాణ్యమైన పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులకు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ కమీషనర్ హెచ్. అరుణ్ …
Read More »రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉమ్మడి జిల్లాలో విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ డా. రవి శంఖర్ అయ్యన్నార్ వారి ఆదేశాలు మేరకు విజిలెన్స్ అధికారులు మూడు బృందములుగా ఏర్పడి వ్యవసాయ శాఖ, లీగల్ మెట్రాలజి అధికారులతో కలిసి సంయుక్తముగా కాకినాడ, తూర్పు గోదావరి మరియు డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో సంయుక్తముగా ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనముల దుకాణలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందని ఇంచార్జ్ విజిలెన్స్ ఎస్.పి. కె.కుమార్ అన్నారు.తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలాపురం మండలములోని చిట్యాల గ్రామములోని …
Read More »ఓటర్ల జాబితా ప్రక్రియ లో పూర్తి హేతుబద్ధత ఉండాలి
-ఎస్ ఎస్ ఆర్ 2024 లో 18 ప్లస్ ఓటర్ల నమోదు చేయండి -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు ఓటర్ల జాబితా సవరణ విషయంలో నియోజక వర్గ ఎన్నికల అధికారులు పూర్తి నిబద్దత తో కూడి విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో ఎస్ ఎస్ ఆర్ 2024 …
Read More »రైతు బజారు ద్వారా సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.46/- లకే విక్రయం..
-రైతు బజారులో బియ్యం విక్రయ స్టాల్ ఏర్పాటు – జిల్లా కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్కెట్ లో బియ్యం ధర పెరిగిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లు ద్వారా సూపర్ పైన్ మసూరి బీబీటీ రకం బియ్యాన్ని కిలో రూ.46 రూపాయలకే విక్రయించడం జరుగుతోందని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు.శనివారం స్థాని వై.జంక్షన్ వద్ద గల రైతు బజారులో జిల్లా కలెక్టరు డా.కే.మాధవీలత, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ తో కలసి బియ్యం విక్రయ స్టాల్ …
Read More »పర్యావరణ కాలుష్యము నివారణకు మొక్కలు
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం ఒ ఎన్ జి సి ఆధ్వర్యంలో సి ఎస్ ఆర్ కింద స్థానిక సాయి నగర్, మాధవ్ నగర్ , ద్వారక నగర్ సమీపంలో వున్న పార్క్ అభివృద్ధి కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీ జీ ఎం కేశవ రావు మాట్లాడుతూ, స్వచ్ఛత పక్వాడ లో భాగంగా నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ కింద పలు సామాజిక చైతన్య వంతమైన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతొందని అన్నారు. అందులో …
Read More »ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే నాణ్యతతో పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్రవర్షిణి అన్నారు.
రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్రవర్షిణి పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి అర్జీలని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి పౌర సరఫరాలు, మున్సిపాలిటీ, పోలీస్, హౌసింగ్, అమ్మఒడి, త్రాగునీరు, భూఅక్రమణ, ఇండ్ల స్థలాలు,ఉపాధి, భూ సర్వే తదితర అంశాలకు సంబంధించి పన్నెండు మంది నుంచి అర్జీలను స్వీకరించా మన్నారు.ప్రజాసమస్యలు సులభంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందన, జేకేసి, ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా స్పష్టమైన పనితీరు తో అర్జిల్ని స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.ఈ …
Read More »
Prajavartha Online Telugu News