Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోర్టుల పరిధిలో తొమ్మిది బెంచ్ లు నిర్వహణ

-ఈరోజు 179 కేసులు పరిష్కారం రూ.8 29 కోట్ల లకు అవార్డ్ జారీ – ప్రధాన జిల్లా జడ్జి    గంధం సునీత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : మోటారు వాహన ప్రమాదాల కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి   గంధం  సునీత అన్నారు.శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో  జిల్లా న్యాయ సేవాధికార …

Read More »

మాతృ , శిశు మరణాలు పై సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ లింగఎంపిక నిషేధ చట్టం- 1994 జిల్లా అప్రొప్రియాట్ అథారిటీ కమిటీ మీటింగ్ (DLMMAA), మాతృ , శిశు మరణాలు పై స్థానిక జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు సమావేశం ఏర్పాటు చేయడమైనది.జిల్లా కలెక్టర్ కె మాధవి లత అధ్యక్షతన పై సమావేశాలు నిర్వహించి అంశాల వారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరావు జిల్లాలో జరిగిన స్కాన్ సెంటర్లో …

Read More »

ప్రభుత్వ శాఖలలో తెలుగు అమలు

– బ్రౌన్ మందిరానికి కలెక్టర్ మాధవీలత హామీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలలో తెలుగు భాష పరిపాలన భాషగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె.‌మాధవీలత హామీ ఇచ్చారు.శుక్రవారం ఉదయం సి.పి.బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి జిల్లా కలెక్టర్ ని ఆమె చాంబర్ లో కలిసి తెలుగు భాష అమలును నిర్బంధంగా అమలు చేయాలని అభ్యర్ధించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంలో ఆధ్యాత్మిక పక్ష పత్రిక ‘ శ్రీ …

Read More »

జిల్లాలో “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” పథకం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “వైఎస్సార్ నేతన్న నేస్తం” పథకం ద్వారా 2023-24 సంవత్సరానికి గాను జిల్లాలో 916 మంది లబ్ధిదారులకు రూ.24 వేల చొప్పున రూ.2,19,84,000/- లు వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.శుక్రవారం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి నేడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయ్యగా, స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి …

Read More »

ప్రపంచవ్యాప్తంగా జైనమతం అత్యంత శాంతియుతమైన సమాజంగా పరిగణించబడుతుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా జైనమతం అత్యంత శాంతియుతమైన సమాజంగా పరిగణించబడుతుందని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో గురువారం  జైన సంఘం అధ్యక్షుడు అశోక్ జైన్ ఆధ్యర్యంలో కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జైన్ లకు సంబంధించి ఎటువంటి శాంతి భద్రతల విషయంలోనైనా జిల్లా యంత్రాంగం తప్పకుండా అండగా నిలవడం జరుగుతుందనీ హామీ ఇచ్చారు. కర్ణాటక లో …

Read More »

ఏడాదికి నాలుగు సార్లు ఓటర్ నమోదు తేదీలు

-యువ ఓటర్లు ప్లస్ 18 ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలి -అక్టోబర్ 1, జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 – ఓటర్ల ధృవీకరణ లో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలి -“https://ceoandhra.nic.in” వెబ్సైట్ లో నమోదుకు అవకాశం – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు నమోదు కార్యక్రమం లో రాజకీయ పార్టీ లచే గుర్తించబడిన బూత్ స్థాయి సహాయకులు బి ఎల్ వో తో కలిసి ఇంటింటి కి వెళ్ళే ఓటరు ధృవీకరణ ప్రక్రియలో పాలుపంచుకోవాలని …

Read More »

నూతన మూడు పొగాకు వంగడాల విడుదల

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ICAR- CTRI) ద్వారా దక్షిణ ప్రాంత తేలిక నేలల్లో, ఉత్తర ప్రాంత తేలిక నేలలు మరియు బర్లీ ప్రాంతాలకు అనువైన మూడు అధిక దిగుబడులనిచ్చే పొగాకు వంగడాలు విడుదల చేశారని సి.టి.ఆర్.ఐ. డైరెక్టర్ డా॥ మాగంటి శేషుమాధవ్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. FCR-15 (సి.టి.ఆర్.ఐ. శ్రేష్ఠ) : దక్షిణ తేలిక నేలలకు అనువైన అధిక దిగుబడినిచ్చే (హెక్టారుకు 3,000 కిలోలు), శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకము.FCJ-11 (సి.టి.ఆర్.ఐ. …

Read More »

న్యాయబద్ధ మైన జీవన సైలిని అలవర్చు కోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని మానసిక చికిత్స విభాగాన్ని, మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి విషయాలను అడిగి తెలుసు కున్నారు. మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఆసుపత్రి …

Read More »

గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద వచ్చే ప్రమాదం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద వచ్చే ప్రమాదం ఉన్న దృష్ట్యా కంట్రోల్ రూం లను ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి కార్యాలయములో , రెవిన్యూ డివిజినల్ ఆధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు నందలి కంట్రోలు రూములు ఏర్పాటు చేయడమైనదని కలెక్టర్ తెలిపారు.జిల్లా మరియు డివిజినల్ స్థాయి కంట్రోల్ రూమ్ …

Read More »

జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం సీజు చేయబడిన 1318.39 క్వింటాలు రా బియ్యాన్ని జూలై 31 న వేలం

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం సీజు చేయబడిన 1318.39 క్వింటాలు రా బియ్యాన్ని జూలై 31 న వేలం వేయుటకు నిర్ణయించడ మైనదని జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ (పౌర సరఫరాలు) ఎన్. తేజ్ భరత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.తూర్పు గోదావరి జిల్లా నందలి రా రైస్ మిల్లర్లనకు, రైస్ షాపులు, కిరాణా షాపులు (హోల్ సేల్ మరియు రిటైల్) వారు సదరు వేలంలో పాల్గొనదలసినవారు రూ. 2,00,000/- రూపాయలు …

Read More »